దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ మజాను పంచిన ఐపీఎల్ ముగిసింది. దీంతో ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లిన భారత క్రికెటర్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం సన్నద్ధం అవుతున్నారు. జూన్ ఏడో తేదీన ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలు కానున్న సంగతి తెలిసిందే.
ఈసారి ఎలాగైనా సరే టైటిల్ గెలవాలనే పట్టుదలతో భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్లో బరిలోకి దిగుతోంది. పుజారా ముందే ఇంగ్లాండ్ వెళ్లి కౌంటీల్లో ఆడుతూ.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డాడు. మిగతా క్రికెటర్లు ఐపీఎల్ లీగ్ స్టేజ్ ముగిసిన దగ్గర్నుంచి దశల వారీగా ఇంగ్లాండ్ వెళ్లారు.రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలతోపాటు.. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్కు కోహ్లి బ్యాటింగ్ టిప్స్ చెబుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రాక్టీస్ సెషన్ లో ఉన్న కోహ్లీ ఫోటో కూడా ఒకటి బయటకి వచ్చింది. అయితే ఆ ఫోటోలో కోహ్లీ ఆర్సీబీ బాగ్ తో కనిపించాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీ గా స్పందిస్తున్నారు. “అయ్యో ఎవరైనా గేమ్ కి వెళ్లేప్పుడు లక్కీ చార్మ్ ని తీసుకెళ్లారు. కానీ కోహ్లీ ఏంటి దీన్ని తీసుకెళ్లాడు”.. అంటూ ఒక యూసర్ కామెంట్ చెయ్యగా.. “ఆర్సీబీని కోహ్లీని ఎవరు వేరు చెయ్యలేరు..” అంటూ మరో యూసర్ కామెంట్ చేసాడు.

ఆర్సీబీ ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరకపోయినా.. కోహ్లి మాత్రం 14 మ్యాచ్ లలో 639 పరుగులు చేశాడు. రెండు వరుస సెంచరీలు చేయడం విశేషం. ఇక ఆరు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2013 తర్వాత తొలి ఐసీసీ ట్రోఫీ కోసం చూస్తున్న ఇండియాకు కోహ్లి ఫామ్ కలిసొచ్చేదే.

ఐపీఎల్ వల్ల బీసీసీఐ ఆటగాళ్లను బ్యాచులు బ్యాచులుగా లండన్కు పంపిస్తోంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం ఇది రెండోసారి. అరంగేట్రం ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది. మరోవైపు టీమ్ఇండియా ఇప్పటికే 15 మందితో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది. ముగ్గురు స్టాండ్ బై ఆటగాళ్లను తీసుకొంది. కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్ తోడుగా ఉంది. ఈసారి ఎలాగైనా ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉంది.
Also read: క్రికెట్ లో వాడే RED బాల్ కి, WHITE బాల్ కి, PINK బాల్ కి మధ్య ఉన్న “తేడా” ఏంటో తెలుసా..?

క్రికెట్ లో ప్రస్తుతం ఉన్న రూల్స్ బ్యాటర్స్ కు అనుకూలించే విధంగా ఉన్నాయి. అయితే టి20 ఫార్మాట్ లో బౌలింగ్ చేయాలంటే అంత తేలిక కాదు. బౌలింగ్ చేయాలంటే దడ పుడుతుంది. కొందరు బౌలర్లు మాత్రం వైవిధ్యమైన బాల్స్ తో బ్యాటర్స్ ను కట్టడి చేస్తుంటారు. బౌలింగ్ లో వైవిధ్యాన్ని చూపిస్తేనే బౌలర్లు క్రికెట్ లో నిలదొక్కుకోగలరు. అది వైవిధ్యాన్ని ప్రదర్శించలేక 2021 ఐపీఎల్ లో సంచలనం సృష్టించిన ఉమ్రాన్ మాలిక్ 16 వ సీజన్ లో రాణించ లేకపోయాడు.
కశ్మీర్ ఎక్స్ప్రెస్ పేరుగాంచిన 24 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్ 2021 ఐపీఎల్ లో మొదటిసారి ఎంట్రీ ఇచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున నెట్ బౌలర్ గా ఆడాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడంతో ఉమ్రాన్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. 2021లో ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినా అందరి దృష్టిని ఆకర్షించాడు.
2022లో ఐపీఎల్ లో మరోసారి టాక్ ఆఫ్ ద లీగ్ అయ్యాడు. ఉమ్రాన్ క్రమం తప్పకుండా అదే వేగంతో బౌలింగ్ చేస్తుండడంతో అతడిని టీమిండియాకు సెలెక్ట్ చేశారు. ఆ సమయంలో ఉమ్రాన్ మాలిక్ పై ప్రశంసలు కురిసాయి. కానీ ఉమ్రాన్ టీమిండియా తరఫున రాణించలేదు. ఇక తాజాగా జరిగిన ఐపీఎల్ సీజన్ లో నిరాశపరిచాడు. 16వ సీజన్ లో ఎనిమిది మ్యాచ్ లు ఆడిన ఉమ్రాన్ తీసింది 5 వికెట్లు మాత్రమే. 10.85 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు.
దాంతో హైదరాబాద్ జట్టు ఉమ్రాన్ ని పక్కన పెట్టింది. ఉమ్రాన్ ప్రతి బాల్ ను 150 కిలో మీటర్ల వేగంతో వేస్తున్నాడు. కానీ వైవిధ్యాన్ని ప్రదర్శించడం లేదు. దాంతో ప్రత్యర్ధులు ఉమ్రాన్ పేస్ ను వాడి రన్స్ చేస్తున్నారు. వేగం ఉన్నా ఉమ్రాన్ బౌలింగ్ తో టీంకు నష్టం జరుగుతోంది. ఇలాగే ఉంటే ఉమ్రాన్ భారత జట్టుకు ఎంపిక అవ్వడం కష్టం అంటున్నారు.
1. అంబటి రాయుడు:
2. కరుణ్ నాయర్:
3. వసీం జాఫర్:
4. ఇర్ఫాన్ పఠాన్:
5 . దినేష్ కార్తీక్:
అప్పటికే జట్టులో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దాంతో కార్తీక్ ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఇక ధోనీ ఉండడం వల్ల అతను వికెట్ కీపర్గాను రెండవ స్థానంలో ఉండేవాడు. ఎంతో ప్రతిభ ఉన్నా దినేష్ కార్తీక్ భారత అత్యంత దురదృష్టకర క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు.







క్రికెట్ లో మొదటి నుండి కూడా రెడ్ బాల్ ను ఉపయోగిస్తున్నారు. 1971లో వన్డే క్రికెట్ ప్రారంభించిన తరువాత రెడ్ బంతితో వన్డే మ్యాచ్ ఆడటం కష్టం అయ్యింది. ఎందుకంటే సాధారణంగా టెస్ట్ మ్యాచ్ లో రోజుకి 90 ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు. వెలుగు బాగా ఉన్నప్పుడు 98 ఓవర్లు వరకు బౌలింగ్ చేస్తారు. అయితే మొదట్లో వన్డే క్రికెట్ లో ఇన్నింగ్స్ కు అరవై ఓవర్లు ఉండేవి. అంటే మధ్యాహ్న సమయంలోనే 120 ఓవర్లు పూర్తి చెయ్యాలి. కానీ 120 ఓవర్లు ఒక్కరోజులో పూర్తి చెయ్యడం చాలా కష్టం.
రెడ్ బాల్ పగటి సమయంలోనే బాగా కనిపిస్తుంది. కానీ ఫ్లడ్లైట్ల వెలుతురులో రెడ్ బాల్ ఎక్కువగా కనిపించదు. ఆ వెలుతురులో రెడ్ బాల్ గోధుమ రంగులో కనిపిస్తుంది. ఇక పిచ్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ లోనే ఉంటుంది. దానివల్ల బ్యాటర్ బంతిని సరిగ్గా గమనించలేడు. ఇక మొదట్లోవన్డేలలో లైట్ ఫెయిల్ అయిన సందర్భాలలో మ్యాచ్ ను ఆపి, ఆ మరుసటి రోజు కంటిన్యూ చేసేవారు. దీంతో 1977 లో వైట్ బాల్ ను తీసుకొచ్చారు. అలాగే వన్డే మ్యాచులను డే అండ్ నైట్ ఆడటం ప్రారంభించారు. ఫ్లడ్లైట్ల వెలుతురులో వైట్ బాల్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది.
2015లో టెస్ట్ క్రికెట్ ను కూడా డే అండ్ నైట్ ఆడటం మొదలుపెట్టారు. కానీ అయితే ఫ్లడ్ లైట్స్ వెలుతురులో రెడ్ బంతితో ఆడటం చాలా కష్టం. అందువల్ల టెస్ట్ మ్యాచ్ కోసం పింక్ బాల్ ను తీసుకువచ్చారు. అయితే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లను వైట్ బాల్ తో ఆడితే అయిపోయేది కదా అనుకోవచ్చు. కానీ టెస్ట్ మ్యాచ్ లను వైట్ జెర్సీలు ధరించి ఆడతారు. అందువల్ల టెస్టుల్లో వైట్ బాల్ తో ఆడితే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి పింక్ బాల్ ను వాడుతున్నారు.
రెడ్ బాల్ – వైట్ బాల్ మధ్య తేడా:
2. వైట్ బాల్ ఫినిషింగ్ స్మూత్ గా, షైనీ గా ఉంటుంది. దీని వల్లే మ్యాచ్ మొదట్లో వైట్ బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుంది. మ్యాచ్ అయ్యే కొద్ది తొందరగా పాతగా అవడం, మురికిగా మారడం వల్ల షైన్ పోయి స్వింగ్ తగ్గుతుంది. రెడ్ బాల్ ఫినిషింగ్ కాస్త హార్డ్ గా ఉంటుంది. దాని షైనింగ్, రఫ్ పార్ట్ ఎక్కువ సమయం వరకు ఉంటాయి. దాంతో మొదట్లో 30 ఓవర్స్ దాకా బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది.
3. రెడ్ బాల్ తో పోలిస్తే వైట్ బాల్ బరువు ఎక్కువగా ఉంటుంది. దాంతో బౌలర్ వైట్ బాల్ ను ఎక్కువగా కంట్రోల్ చెయ్యలేరు. ఎక్కువ స్కిల్ ఉన్న బౌలర్స్ వారు అనుకున్న లైన్ అండ్ లెంగ్త్ లో వైట్ బాల్ తో నిలకడగా వెయ్యగలరు. రెడ్ బాల్ బరువు కొంచెం తక్కువగా ఉండటం వల్ల ఏ బౌలర్ అయినా వేయగలరు.
దానికి కారణం ధోనీ మోకాలి నొప్పితో ఇబ్బంది పడడటం. ఇక ధోనీ కూడా ఈ సీజన్ మొదట్లో చాలా సార్లు రిటైర్మెంట్ పై సిగ్నల్స్ ఇచ్చాడు. అయితే రీసెంట్ గా ధోనీ మాట్లాడుతూ రిటైర్మెంట్ పై నిర్ణయించుకోవడానికి ఇంకా సమయం ఉందని అన్నాడు. 17 వ సీజన్కు ముందు రిటైర్మెంట్ పై ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. అయితే రాబోయే ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పటిలా ఆడలేకపోయినప్పటికీ, జట్టు కోసం వ్యూహా రచనలో ధోనీ బ్రెయిన్ చురుగ్గా పని చేస్తోంది.
అందువల్ల రిటైర్మెంట్ గురించి ధోనికే వదిలేయాలని చెన్నై జట్టు మేనేజ్మెంట్ ఎప్పుడో నిర్ణయించుకుంది. నిజానికి ధోనీ ఆడితేనే చెన్నై జట్టు ఫ్రాంచైజీకి ఉపయోగం అని చెప్పవచ్చు. ఇక ధోనీ తన ఐపీఎల్ కెరీర్ ను పొడిగించుకునేలా ఇంపాక్ట్ ప్లేయర్ అనే నిబంధనను బీసీసీఐ తీసుకొచ్చింది. సాధారణంగా ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల అదనపు బ్యాట్స్ మెన్ లేక బౌలర్ను వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకా దిగువ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వీలవుతోంది.
16 వ సీజన్ లో ఇప్పటి దాకా చెన్నై జట్టు 15 మ్యాచ్లు ఆడింది. ధోనీ 62 బంతులను ఆడి 104 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నై జట్టులో బాగా ఆడే బ్యాటర్లు ఉన్నారు. అందువల్ల ధోనీకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఎక్కువగా రావడం లేదు. ధోనీ నుంచి చెన్నై జట్టు ఆశించేది నాయకత్వం, వ్యూహరచన మాత్రమే. ధోనీ బ్యాటర్ గా రాణించలేకపోయినా ఆ ఫ్రాంచైజీకి అంతగా బాధ లేదు. దీన్ని బట్టి 16 వ సీజన్కు ప్రారంభం అయ్యే ముందుగా బీసీసీఐ తెచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ధోనీని మరి కొన్ని సంవత్సరాలు ఐపీఎల్ లో ఆడించడం కోసమే అన్నట్లుగా అనిపిస్తోంది.



ఐపీఎల్ ప్రైజ్మనీ మొత్తం:
పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) :
ఇతర అవార్డులు, ప్రైజ్మనీ:




