ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోట కే నాయుడు సోదరుడు శ్యామ్ కే నాయుడు నన్ను నమ్మించి మోసం చేశాడంటూ నటి సాయి సుధా ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.కాగా ఇటీవల సాయి సుధా పలు …
టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ తన బోల్డ్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు మరోసారి వార్తల్లో నిలిచింది.ఐపీఎల్ మ్యాచ్ల్లో ప్రేమలో పడి రెండేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత మొహమ్మద్ షమీ 2014 లో మాజీ …
ఈ వీడియోలో ఆ వ్యక్తి చేసిన పని రైటా? రాంగా? మీరు ఏం అనుకుంటున్నారు?
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం అటు ఉంచితే ఏ వాహనాలు తిరగకపోవడం ప్రజలు బయటకు రాకపోవడం వలన కాలుష్యం తగ్గి ఎర్త్ హీల్ అవుతుంది అని కొన్ని కధనాలు వినపడ్డాయి.కాగా కాలుష్యం …
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం …
నాగబాబు తాజాగా హీరో బాలకృష్ణ మీద కొన్ని వ్యాఖ్యలు చేసారు.కాగా ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.సినిమా వర్గానికి సంభందించిన ఓ మీటింగ్ కు బాలయ్య బాబు ని పిలవకపోవడం వలన ఈ వివాదం మొదలైంది.అయితే యువ దర్శకుడు త్రిపురనేని విజయ్ …
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై బాలకృష్ణ కామెంట్స్ ఇవే.!
హీరో నందమూరి బాలకృష్ణ ఇటు సినిమాలలోనూ ,అటు రాజకీయాలలోని ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఒక వైపు హిందూపూర్ యంఎల్ఏ కొనసాగుతూ ,భాస్వతారకం కాన్సర్ ఆసుపత్రికి ని కూడా చూసుకుంటూ తన సేవలను అందిస్తున్నారు.అయితే నందమూరి బాలకృష్ణ ఇటీవల …
గ్లామర్ డోస్ పెంచిన మెగా ప్రిన్సెస్…వైరల్ అవుతున్న ఫొటోస్!
మెగా ఫామిలీ నుండి టాలీవుడ్ కు పరిచయం అయిన హీరోలు చాలామందే ఉన్నారు.దాదాపు మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలందరూ స్టార్ డమ్ ను అందుకున్నారు.అయితే మెగా కుటుంబం నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక.అయితే ఈమధ్య కాలంలో తులిప్ మ్యాగజిన్ …
జూన్ 8 నుండి శ్రీవారి దర్శనం ప్రారంభవుతుందా? భక్తులకు సరికొత్త నియమాలు ఇవేనట!
కరోనా వైరస్ కారణంగా అందరూ సామాజిక దూరం పాటించాలంటూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దేవాలయాలను కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.అయితే మొదటి నుండి లాక్ డౌన్ ను పొడిగిస్తూ వస్తున్నా ప్రభుత్వం జూన్ 8 తర్వాత నుండి …
వైరల్ ఫోటో: అసలు కథ తెలుస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!
ఇంతటి ఆధునిక కాలంలో కూడా ఆడిపిల్లకు చదువెందుకు? ఉద్యోగం ఎందుకు?? అసలు ఆడపిల్లకు పుట్టకెందుకు??? అని అనుకునే వారెందరో.. కానీ ఇవేవి కేరళ రాష్ట్రంలో చెల్లవు..చదువుకి ఆడా మగా అనే తేడాలేదు..అందరూ చదువుకోవాల్సిందే, అందరికి విద్య అందాల్సందే.. అందుకే అక్షరాస్యత శాతంలో …
ఇదేమి సంప్రదాయం? మన దేశంలోని ఆ రాష్ట్రంలో భార్యలను అద్దెకు ఇస్తారంట!
ఒకప్పుడు అనాగరికత కారణంగా మన భారతదేశంలో వంటింటికే పరిమితమైన ఆడవారిని గురజాడ అప్పారావు లాంటి సంఘ సంస్కర్తల పుణ్యమా అంటూ ఆడవారికి కాస్త స్వేచ్ఛ లభించింది.ఒక అమ్మ గా ,భార్య గా ,చెల్లి గా ఇలా పలు గొప్ప పాత్రలను పోస్తున్న …
