సామాన్య ప్రేక్షుకుల నుండి ఒక వర్గం అభిమానుల వరకు మా హీరో ఏంచేస్తున్నాడు ,తర్వాత ఏమి చెయ్యబోతున్నాడు ,ఎలాంటి చిత్రంలో నటించబోతున్నాడు , పర్సనల్ లైఫ్ ఏంటి , ఎవరితో ప్రేమలో ఉన్నాడు అనే తదితర విషయాలపై ఆసక్తి ఉండడం సహజం.దానిని …
ఏడాది పిల్లాడు -అబ్బురపరుస్తున్నాడు.! ఇంటర్నెట్ ను ఆకట్టుకున్న క్యూటెస్ట్ కుక్ వీడియో.!
Jr .NTR ఇంటి పనులు చేస్తున్న వీడియో… వైరల్ ! రాంచరణ్ వంట వండిన వీడియో… వైరల్ !! ….వాళ్లంటే స్టార్స్ ఏది చేసిన వైరలే.! అంటారా? అయితే ఈ ఏడాది బాబు కూడా లాక్ డౌన్ టైం లో తన …
ధోనికి వయసైపోతుందంటూ ఆ ఫోటోపై వచ్చిన కామెంట్స్ కి… తన తల్లి రియాక్షన్ ఇదే!
భారత్ క్రికెట్ జట్టుకు వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ మరియు టి 20 వరల్డ్ కప్ సాధించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ..ఇతనిని అందరు మిస్టర్ కూల్ అని కూడా అభివర్ణిస్తారు.ఎంతటి ఒత్తిడి ఉన్న పరిస్థితులలో అయినా సరే కూల్ …
“జయం”లో “సదా” చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఏం చేస్తుందంటే?
చిన్నప్పుడు తమ సినిమా కెరీర్ ని మొదలు పెట్టి తరువాత యాక్టర్లుగా పరిచయమయ్యి తమకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో స్టార్ హీరోలు ఉన్నారు ఇంకా ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం …
హమ్మయ్యా, మొత్తానికి టాలివుడ్ హీరోలు ఒక్కొక్కరూ బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్తున్నరు..నిఖిల్, నితిన్ పెళ్లిల్లు కరోనా పాండమిక్ సిట్యుయేషన్ మూలంగా వాయిదా పడ్డాయి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ రాణా,ప్రభాస్ ల పెళ్లి గురించే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..రాణా కూడా …
సినిమాల్లోనే విలన్…రియల్ లైఫ్ హీరో.! వలసకూలిల కోసం ఏం చేసారో తెలుసా?
కరోనావైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో , వందలాది మంది వలసదారులు మహా నగరాల్లో చిక్కుకుపోయారు..చేసుకోవడానికి పనులు లేక, తినడానికి తిండి లేక, సొంత ఊర్లకు వెళ్దామంటే ట్రాన్స్ పోర్ట్ లేక ఇబ్బంది పడుతున్న వారకి నటుడు సోనూసూద్ బస్సులు …
వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా కొడుకు కోసం 1200కి.మి ప్రయాణించిన అమ్మ…దారిలో ఇంకెన్నో కష్టాలు.!
మొన్న రజియా ,నేడు సోనూ.. లాక్ డౌన్లో ఎక్కడో చిక్కుకుపోయిన పిల్లల గురించి తల్లడిల్లి ఇక వేరే మార్గం లేక బయల్దేరి వెళ్లి కొడుకులను తామే స్వయంగా ఇళ్లకు తీసుకొచ్చుకున్న ఘటనలు అందరి మనసులను గెలుచుకుంటున్నాయి.. అమ్మంటే అంతే.. కడుపున పుట్టిన …
ప్రస్తుతం యావత్ భారత దేశం..కరోనా వైరస్ తో పోరాడుతుంది.మిగితా దేశాలతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కరోనా భారత దేశంలో మొదలైనప్పుడు దాని తీవ్రత ఎలా ఉందొ..ఢిల్లీ లోని తబ్లీగీ జమాత్ ఘటన తరువాత కేసుల తీవ్రత ఎలా ఉందొ …
మిత్రదేశాలైన ఇండియా – నేపాల్ మధ్య 35 చదరపు కిలోమీటర్ల “కాలాపానీ” ప్రాంతం ఇరుదేశాల మధ్య చిచ్చు రాజేస్తోంది. తాజాగా ధార్చులా నుంచి లిపులేఖ్ (చైనా సరిహద్దు) వరకు ఇండియా లింక్ రోడ్డును ప్రారంభించడం ఈ గొడవకు కారణమైంది. వాస్తవానికి ఈ …
క్వారంటైన్ పేరుతో మన వాళ్ళను కాల్చి చంపారు- చరిత్ర చెప్పని ఈ నిజం గురించి మీకు తెలుసా?
క్వారంటైన్ ఈ పేరు ఇప్పుడు మనకు కామన్ అయిపోయింది. కానీ ఇదే పేరుతో 1915 లో మన దేశ ఖైదీలను దయాదాక్షిణ్యాలు లేకుండా కాల్చి సముద్రంలో పడేసారు. వినడానికే బాధాకరమైన ఈ ఘటన 1915 లో జరిగింది. అప్పట్లో మనదేశాన్ని బ్రిటిష్ …
