సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా నిహారిక అండ్ …

హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ తెలుగులో అందరికీ సుపరిచితురాలు. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. తాజాగా విక్టరీ వెంకటేష్ సరసన ఆయన 75వ సినిమా సైంధవ్ లో నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే శ్రద్ధ …

ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం త్వరలో జరుగనున్న విషయం తెలిసిందే. . జనవరి 18న హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్‌లో రాజారెడ్డి నిశ్చితార్ధం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు షర్మిల సోదరుడు ఆంధ్ర …

ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ స్థాపించి, ప్రజలకి సహాయం చేయడానికి తనవంతు కృషి చేస్తున్నారు. కుటుంబ జీవితం కంటే ఎక్కువగా ప్రజల మధ్యలోనే ఉండడానికి ఆయన …

సంక్రాంతి పండుగ కానుకగా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిలో వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ప్రేక్షకుల ఆదరణ తెచ్చుకోలేకపోయింది. సినిమా కథ బాగున్నప్పటికీ కూడా రాంగ్ టైం …

నందమూరి కుటుంబం నుంచి ఆయన కుమారులు బాలకృష్ణ హరికృష్ణతో పాటు ఆయన తమ్ముడి కుమారుడు అయిన కళ్యాణ చక్రవర్తి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్లపాటు సినిమాలలో నటించి ఆపై ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆయనే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఈయన సీనియర్ …

ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం త్వరలో జరుగనున్న విషయం తెలిసిందే. జనవరి 18న హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్‌లో రాజారెడ్డి నిశ్చితార్ధం వేడుక జరుగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. బుధవారం నాడు షర్మిల …

ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. దీంతో కొందరు ప్రేక్షకులు ఓటీటీ లకే పరిమితం అవుతున్నారు. ఓటీటీ లోకి ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు నేరుగా విడుదల అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకొన్ని సినిమాలు వెబ్ …

ప్రస్తుతం కాలంలో ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతున్నాయో అర్థం కావడం లేదు. నడుస్తూ నడుస్తూ ప్రాణాలు కోల్పోయిన వారు, మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారు ఈమధ్య ఎక్కువైపోయారు. పనులు చేసుకుంటూ కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. …

హైదరాబాద్ లో ఓ మహిళ తన భర్తతో కలిసి రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. అది కూడా తక్కువ ధరలకు ఎక్కువ ఆహారాన్ని అందిస్తున్నారు. వెజ్ మరియు నాన్ వెజ్ ఫుడ్ ను అందిస్తున్నారు. అది …