కరోనా మహమ్మారిని తరిమికొట్టే నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు సినీ, రాజకీయ, క్రీడా రంగంకి చెందినవారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, నితిన్, జూనియర్ ఎన్ఠీఆర్…ఇలా టాలీవుడ్ నుండి నటులు వచ్చి సీఎం రిలీఫ్ …

నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం .. ప్రస్తుతం భారతదేశంలో ఎంత పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికి కేవలం మనుషుల నిర్లక్ష్యం మూలంగానే కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. నిన్నటికి నిన్న ఒక పిజ్జా డెలివరీ బాయ్ మూలంగా డెబ్బై …

కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి,ప్రజలందరూ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయాలంటే ఏకైక మార్గం లాక్ డౌన్. కాని ప్రభుత్వ సూచనని ఎంతమంది పాటిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలందరూ లాక్ డౌన్ పాటించేలా పోలీసులు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. …

అగ్రరాజ్యం చైనా  కరోనా కాటునుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మరో అగ్రదేశం అమెరికాలో కరోనా కేసులు ఆరులక్షలు దాటాయి. మృతుల సంఖ్య పాతికవేలు దాటింది .  ఇటలీ, స్పెయిన్,జర్మనీ , ప్రాన్స్, యుకె తదితర దేశాలు కరోనా థాటికి అతలాకుతలం అవుతున్నాయి. ఇతర …

కరోనా టెస్టింగ్ కిట్ మేడిన్ ఇండియా.. విదేశాల నుండి దిగుమతి అయిన కరోనాతో పాటు కరోనాని టెస్ట్ చేసే టెస్టింగ్ కిట్ ని కూడా విదేశాల నుండే దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఖర్చు అధికం, ఇక్కడ టెస్టు చేయాల్సి కేసులు …

భారతీయ దర్శకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . శివ సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచంలో ఉన్న అన్ని జోనర్ల సినిమాలు తీసాడు వర్మ .కాగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి …

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు .ప్రభాస్ హీరో గా నటించిన మిర్చి చిత్రం తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు దర్శకుడు కొరటాల శివ .తర్వాత సామజిక సమస్యలను కథా వస్తువుగా తీసుకుని చిత్రాలు తీసి ఒక ప్రత్యేకమైన దర్శకుడిగా …

చాణక్యుడు ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తిగా, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే వ్యక్తిగా మనం భావిస్తాం. ఆర్థిక సమస్యలైనా, వ్యక్తిగత సమస్యలైనా చాణక్యుడి అప్పట్లోనే సమాధానం ఇచ్చాడు.ఇప్పటికి ఎవరైనా రాజకీయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటే అతనిని చాణక్యుడితో అభివర్ణిస్తారు .అప్పటి నుండి ఇప్పటి …

2018లో బార్సిలోనా టెన్నిస్‌ప్లేయర్‌ ఆండ్రూను మ్యారేజ్ చేసుకున్న తర్వాత శ్రియ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ శ్రియ భర్త ఆండ్రీ కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని శ్రియ మీడియాకు తెలిపారు.తన భర్త పొడి దగ్గు, జ్వరం …