చిరంజీవి తనయుడిగా పరిచమైనప్పటికీ తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు. దేశంలో కరోనా లాక్ డౌన్ దృష్ట్యా ఇంట్లోనే సాదాసీదాగా తన జన్మదిన వేడుకలు జరుపుకోవలసి వచ్చింది చెర్రీ . …

ప్రపంచ దేశాల ప్రభుత్త్వాలన్నిటిని కరోనా వైరస్ కలవరపెడుతుంది.అగ్రరాజ్యం అమెరికా సైతం గజగజ వణికిపోతోంది . చైనాలో మొదలైన ఈ పెనుభూతం ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది . ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవ్వడంతోపాటు వేలాది మంది మరణిస్తున్నారు .ఇదిలా ఉండగా …

కరోనా కి అందరు సమానులే …చిన్న పెద్ద కులం మాత్రం వుందంటా . కరోనా ఆడవారిపై కంటే మగవారిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది అంటా .నిపుణులు ఆడవారికి ఎంత మందికి సోకింది మగవారికి ఎంతమందికి సోకింది అనే డేటాపై ఆరతియ్యగా స్త్రీల …

కరోనా వైరస్ ని అదుపు చెయ్యాలంటే వున్నా ఏకైక మార్గం సోషల్ డిస్టెన్స్ అని డాక్టర్స్ చెప్తున్నా కారణంగా వేరే ఏ విదంగాను ఈ మహంమారిని అదుపు చెయ్యలేమని దేశ ప్రభుత్త్వాలన్నీ కంప్లీట్ లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే .స్కూల్ …

ఆశ క్యాన్సర్ ఉన్నోన్ని కూడా బతికిస్తుంది, కాని భయం అల్సర్ ఉన్నోన్ని కూడా చంపేస్తుంది అని ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి కావల్సింది ధైర్యమే.  కరోనా వచ్చి పోయేకంటే, ఎక్కడ వస్తుందో అనే భయంతోనే పోయేలా ఉంది మనలో …

ఒకటి రెండు కాదు ఏకంగా అరవై రోజులపాటు హోం క్వారంటైన్లో ఉన్న ఊహాన్ నగరం ఇప్పుడిప్పుడే వెలిగిపోతుంది, రెండు నెలలు ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయి చీకటిలో గడిపిన నగరం ఇప్పుడు ఒక్క కరోనా కేసు లేకుండా ఊపిరి పీల్చుకుంటుంది అని మొన్ననే …

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ థాటికి ఇప్పుడు అగ్రరాజ్యాలే వణికిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో కరోనా కేసులు తగ్గాయి అని సంతోషించేలోపే మళ్లీ కొత్త కేసులు నమోదవడం, కోలుకున్న వారిలోనే మళ్లీ పాజిటివ్ రావడం అనే వార్తలు భయపెడుతున్నాయి. మరో వైపు …

సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ లు విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లో అయితే నిజమో కాదో తెలియకుండా ఫార్వార్డ్ చేస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అందరు ఆన్లైన్ లో ఎక్కువగా ఉంటారని అలుసుగా తీసుకొని కొందరు ఇలాంటి ఫేక్ …

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో రోజురోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులు , ఆకస్మిక మరణాలతో ఏమి చెయ్యాలో తెలియక తీవ్రంగా సతమతమవుతున్నాయి. భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. కరోనా వైరస్ తన ఉగ్రరూపాన్ని దాల్చేవేళ ప్రధాని …

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో రోజురోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులు , ఆకస్మిక మరణాలతో ఏమి చెయ్యాలో తెలియక తీవ్రంగా సతమతమవుతున్నాయి…భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది ..కరోనా వైరస్ తన ఉగ్రరూపాన్ని దాల్చేవేళ ప్రధాని మోడీ …