కొవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో సారి  మీడియా సమావేశంలో చైనా వైరస్ అని పలికారు,ఒక మీడియా అధికారి మీరు ఎందుకు చైనీస్ వైరస్ అంటున్నారు అని ప్రశ్నించగా , చైనాలో పుట్టిన వైరస్ కాబట్టే దీన్ని …

లాక్ డౌన్ కారణంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సైతం ప్రజలకు కోసం అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. మాస్కుల ఉత్పత్తి, జీవనాధారం కోల్పోయిన వారికి ఉచిత భోజనం, ఎమర్జెన్సీ వాహనాలకు ఉచిత ఇంధనం, 100 పడకల ఆసుపత్రి నిర్మించడంతో పాటు …

కరోనా వైరస్ చాలదన్నట్లు చైనాలో మరో కొత్త వైరస్ ఇపుడు అందరిని బయపెడుతుంది. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. వారి కధనం ప్రకారం ఆ కొత్త వైరస్ పేరు హంట వైరస్. చైనాలోని …

NUVVU NAAKU NACHHAV QUIZ ANSWERS: #1. ఈ సినిమాలో “వెంకీ” (వెంకటేష్) సొంత ఊరు ఏది.? a) రాజమండ్రి b) కాకినాడ c) అనకాపల్లి d) విశాఖపట్నం #2. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? a) త్రివిక్రమ్ b) విజయ్ …

వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎగ్గిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ జె ర్యాన్‌ జెనీవాలో మాట్లాడుతూ,గతంలో  పోలియో, మశూచిలను విజయవంతంగా పారద్రోలిన ఘనత భారత్‌దని,ఇప్పుడు కరోనా …

సోషల్ మీడియా లో ఏది వచ్చినా అది నిజామా ,అబద్దమా అని ఆలోచించకుండా షేర్ చేస్తారు ,గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా లో ఒక ఫేక్ న్యూస్ విస్తృతంగా చలామణీ అవుతోంది. ఆ వార్త ఏమిటి అంటే… కన్నీరు …

కాలాన్ని గమనించే విధానంలోనే వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. మనస్సే అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించారు.మ‌న భ‌విష్య‌త్ ను గురించి గ్ర‌హాల క‌ద‌లిక‌, పుట్టిన రాశి, న‌క్ష‌త్రాన్ని బ‌ట్టి  లెక్క‌గ‌ట్టి చెబుతారు పండితులు.జ్యోతిష ఫలితాల కోసం సాధారణంగా …

ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర …

తెలుగువారు జరుపుకునే పండుగలలో ఉగాది ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా …

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. …