తెలుగు టెలివిజన్‌ చూసేవాళ్లకు ‘అమృతం’ సీరియల్‌ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో ఛానెల్స్‌ ఈ సీరియల్ ప్రసార హక్కులు కొని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. ప్రసారం చేసినపుడల్ల ఈ సీరియల్‌కు భారీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేవి.  ఎపుడు ప్రసారం …

దేశంలో మొదటి సారిగా ఎక్కడ లేని విధంగా ఒక కొత్త త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు ఆర్టీసీ రీజియన్ ప‌రిధిలో సంబంధిత అధికారులు ఓ కొత్త రూల్ తీసుకోని వచ్చారు .  ఆ నిబంధ‌న‌ కూడా డ్రైవ‌ర్ల‌కు మాత్రమే.బస్ డ్రైవర్ లు పక్కన కూర్చున్నా …

ప్రస్తుతం రష్మిక మందాన తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారింది. సరిలేరు నీకెవ్వరూ హిట్ అందుకుంది దూసుకుపోతున్న రష్మిక, నితిన్ తో జతకట్టి “భీష్మ” తో ఈ వారం ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవలే ఈ చిత్ర ప్రీ రిలీజ్ …

దిశా ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం దిశా చట్టాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా దిశా అనే ప్రత్యేకమైన యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆపదలో ఉన్న మహిళలు ఈ యాప్‌లోని SOS బటన్ ప్రెస్ చేయగానే ఈ సమాచారాన్ని …

భారత్ పాక్ మధ్య ఉండే ఘర్షణల గురించి అందరికి తెలిసిందే. పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాద తండాలే కాక మిడతల దండు కూడా భారత్‌లోకి చొరబడుతున్నాయి. గుజరాత్‌లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ మిడతల దండు 8 వేల హెక్టార్లకు పైగా …

ఒక పక్క ఒక అమ్మాయిని చంపేశారు అంటే…ఎంత నీచంగా కామెంట్ చేస్తున్నారో కొందరు. తప్పులేదు అతను అలా చంపేయడంలో. ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాడు కదా అంటూ చంపినోడిని సమర్థిస్తున్నారు. అసలు మీకు అమ్మాయి గురించి ఏం తెలియకుండా అలా తప్పుగా …

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర షూటింగ్ జరుగుతుంది. దురదృష్టపుశాత్తు ఈ షూటింగ్ లో భారీ ప్రమాదం ఏర్పడింది. స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం …

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. త్వరలో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఆమె.. రూమ్ లో రక్తపు మడుగులో నిర్జీవంగా కనిపించారు. బ్యాంక్‌ ఉద్యోగినిగా పనిచేస్తున్న దివ్య (25) అనే యువతి వివాహం ఈ నెల 26 న జరగనుంది. …

సెల్ఫీ దిగడానికి వచ్చి ముద్దు పెట్టి పరారయ్యాడు. ఈ ఘటనతో అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ న్యూస్ పట్టుకొని ఎన్నో చానెల్స్, మీడియాలో వార్తలు వచ్చాయి. రశ్మికను అభిమాని ముద్దు పెట్టి పారిపోయాడు అని. రష్మిక అవాక్కయ్యింది అని రాసారు. తాజాగా …

ఇది విచిత్రమైన ఘటన… ఈ చోరుడు మహా ఘనుడు. బస్టాండులో ప్రయాణికులతో నిండి ఉన్న బస్సునే ఎత్తుకెళ్లాడు…పూర్తి వివరాల్లోకి  వెళ్తే తాండూర్ డిపోకు చెందిన బస్సు కరోన్ కోట్ నుంచి ఒగిపూర్ కు వెళ్తున్నది.   బస్సు ఆదివారం రాత్రి కరణ్‌కోట్ నైట్‌హోల్డ్ …