తెలుగు టెలివిజన్ చూసేవాళ్లకు ‘అమృతం’ సీరియల్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో ఛానెల్స్ ఈ సీరియల్ ప్రసార హక్కులు కొని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. ప్రసారం చేసినపుడల్ల ఈ సీరియల్కు భారీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేవి. ఎపుడు ప్రసారం …
దేశంలో మొదటి సారిగా ఎక్కడ లేని విధంగా ఒక కొత్త తమిళనాడులోని కోయంబత్తూరు ఆర్టీసీ రీజియన్ పరిధిలో సంబంధిత అధికారులు ఓ కొత్త రూల్ తీసుకోని వచ్చారు . ఆ నిబంధన కూడా డ్రైవర్లకు మాత్రమే.బస్ డ్రైవర్ లు పక్కన కూర్చున్నా …
కలెక్టర్ పదవిలో ఉండి రష్మిక ఫోటోపై అలాంటి కామెంట్ చేసారా? అసలేమైంది?
ప్రస్తుతం రష్మిక మందాన తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారింది. సరిలేరు నీకెవ్వరూ హిట్ అందుకుంది దూసుకుపోతున్న రష్మిక, నితిన్ తో జతకట్టి “భీష్మ” తో ఈ వారం ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవలే ఈ చిత్ర ప్రీ రిలీజ్ …
దిశా యాప్ తొలి సక్సెస్!!! ఆంధ్రాలో మహిళ ప్రాణాలు కాపాడిన దిశా యాప్.! అసలేమైందంటే?
దిశా ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం దిశా చట్టాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా దిశా అనే ప్రత్యేకమైన యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆపదలో ఉన్న మహిళలు ఈ యాప్లోని SOS బటన్ ప్రెస్ చేయగానే ఈ సమాచారాన్ని …
భారత్ పాక్ మధ్య ఉండే ఘర్షణల గురించి అందరికి తెలిసిందే. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద తండాలే కాక మిడతల దండు కూడా భారత్లోకి చొరబడుతున్నాయి. గుజరాత్లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ మిడతల దండు 8 వేల హెక్టార్లకు పైగా …
ఒక అమ్మాయిని చంపేశారు అంటే…ఎంత నీచంగా కామెంట్స్ పెడుతున్నారో చూడండి!
ఒక పక్క ఒక అమ్మాయిని చంపేశారు అంటే…ఎంత నీచంగా కామెంట్ చేస్తున్నారో కొందరు. తప్పులేదు అతను అలా చంపేయడంలో. ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాడు కదా అంటూ చంపినోడిని సమర్థిస్తున్నారు. అసలు మీకు అమ్మాయి గురించి ఏం తెలియకుండా అలా తప్పుగా …
భారతీయుడు 2 షూటింగ్లో ఘోర ప్రమాదం..! ముగ్గురు చనిపోయారు…పదిమందికి తీవ్ర గాయాలు!
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర షూటింగ్ జరుగుతుంది. దురదృష్టపుశాత్తు ఈ షూటింగ్ లో భారీ ప్రమాదం ఏర్పడింది. స్పాట్లోనే ముగ్గురు దుర్మరణం …
గజ్వేల్ బ్యాంక్ ఉద్యోగి దివ్య కేసులో కొత్త ట్విస్ట్..! వారిద్దరికీ ముందే పెళ్లయ్యిందంట?
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. త్వరలో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఆమె.. రూమ్ లో రక్తపు మడుగులో నిర్జీవంగా కనిపించారు. బ్యాంక్ ఉద్యోగినిగా పనిచేస్తున్న దివ్య (25) అనే యువతి వివాహం ఈ నెల 26 న జరగనుంది. …
సెల్ఫీ కోసం వచ్చి రశ్మికకు ముద్దు పెట్టి పారిపోయింది ఎవరో తెలుసా? అసలు కథ ఇదే!
సెల్ఫీ దిగడానికి వచ్చి ముద్దు పెట్టి పరారయ్యాడు. ఈ ఘటనతో అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ న్యూస్ పట్టుకొని ఎన్నో చానెల్స్, మీడియాలో వార్తలు వచ్చాయి. రశ్మికను అభిమాని ముద్దు పెట్టి పారిపోయాడు అని. రష్మిక అవాక్కయ్యింది అని రాసారు. తాజాగా …
వీడు మాములు దొంగ కాదు..ప్రయాణికులతో సహా బస్సు దొంగిలించాడు..చివరకు ఏం చేశాడంటే..!
ఇది విచిత్రమైన ఘటన… ఈ చోరుడు మహా ఘనుడు. బస్టాండులో ప్రయాణికులతో నిండి ఉన్న బస్సునే ఎత్తుకెళ్లాడు…పూర్తి వివరాల్లోకి వెళ్తే తాండూర్ డిపోకు చెందిన బస్సు కరోన్ కోట్ నుంచి ఒగిపూర్ కు వెళ్తున్నది. బస్సు ఆదివారం రాత్రి కరణ్కోట్ నైట్హోల్డ్ …
