నాచ్యురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై తెలుగు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాచ్యురల్ స్టార్ …

ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ ఈరోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.  కొంతకాలంగా  అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న చంద్రమోహన్‌ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ, తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1966 లో తెలుగు …

ఐసీసీ ప్రపంచకప్ 2023 చివరి దశకు చేరుకుంది. మూడు లీగ్ మ్యాచులు మాత్రమే ఉన్నాయి. ఆ మ్యాచ్ ల తర్వాత నాకౌట్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. అసలు కిక్ మొదలయ్యేది అప్పుడే అనే విషయం తెలిసిందే. లీగ్ దశలో ఓడినపుడు మరో …

తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  ప్రముఖ నటుడు చంద్రమోహన్ శనివారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ చికిత్స పొందుతూ ఆయన ఉదయం 9.45 గంటలకు తుది శ్వాస విడిచారు. …

కుమార్తెను ప్రేమించాడనే కోపంతో ఒక యువకుడ్ని కొట్టి, చంపిన సంఘటన హైదరాబాద్ శివారులో అన్నోజిగూడలో చోటుచేసుకుంది. అమ్మాయి  కుటుంబం ఆ యువకుడిని అత్యంత కిరాతకంగా హింసించడంతో తీవ్రంగా గాయపడి, ప్రాణాలు కోల్పోయాడు. పోచారం మునిసిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో బుధవారం నాడు ఈ …

1975 జూన్ 25వ తారీఖున ఉదయం ఢిల్లీలోని బంగా భవన్ లో పడుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రాయ్ ఫోన్ మోగింది. ఫోన్ లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పర్సనల్ సెక్రటరీ ఆర్కే ధావన్ రాయ్ నీ …

ఈ సంవత్సరం ప్రతి పండుగ విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. అధికమాసం కారణంగా ప్రతి పండుగ రెండు రోజుల్లో వచ్చింది. దీనివల్ల హిందువులకు, భక్తులకు ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఒకరు ఒక రోజంటే మరొకరు ఇంకో రోజు అంటూ వాదనలు కూడా జరుగుతున్నాయి. …

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శక్తి. ఈ మూవీ తొలి షోతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుని భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ …

అలనాటి హీరోయిన్ వాణిశ్రీ అందం, అభినయంతో అప్పటి ఆడియెన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. తెలుగు ఇండస్ట్రీలో మహానటి సావిత్రి తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేసేవారు ఎవరా అని చర్చలు జరుగుతున్న సమయంలో  కళాభినేత్రి వాణిశ్రీ తెలుగు ఇండస్ట్రీలోకి  దూసుకొని వచ్చింది. …

సమాజంలో రోజు రోజుకీ మానవత్వం నశించిపోతుంది. దానికి నిదర్శణంగా పలు సంఘటనలు తరచూ వార్తల్లో  వస్తూనే ఉన్నాయి. అలాంటి సంఘటనలు విన్నప్పుడు లేదా చూసినపుడు పిల్లలను కన్న తల్లిదండ్రులను ఆందోళనకు గురిఅవుతూ ఉంటారు. ముసలితనంలో తల్లిదండ్రులకు తోడుగా ఉండి, వారి మంచి …