ప్రస్తుతం సినీ సెలబ్రిటీలు 40- 50 సంవత్సరాల, అంతకన్నా ఎక్కువ వయసులో తండ్రి అవడం సాధారణ విషయంగా మారింది. ఇక ఇంత లేటు ఏజ్ లో ఒక బిడ్డకు తండ్రైన సినీ సెలబ్రిటీలు బాలీవుడ్‌లో ఎక్కువగా ఉన్నారు. అమీర్ ఖాన్, షారుఖ్ …

మహేష్ బాబు కి స్టార్ డం తీసుకొచ్చిన సినిమా ఒక్కడు. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ తో పాటు గుణశేఖర్ దర్శకత్వం చార్మినార్ సెట్, పాటలు, ఫైట్స్, డైలాగులు ఇలా ఎన్నో హైలెట్ ల వల్ల సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా …

భార్యాభర్తలు ఇద్దరు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ వైవాహిక జీవితంలో ముందుకు సాగాలని  పెద్దలు చెబుతుంటారు. అయితే కలహాలు రాకుండా ఉండే కాపురం ఉండదు. కొందరు భార్యాభర్తల మధ్య వచ్చే అభిప్రాయ బేధాల వల్ల విడిపోవాలని భావిస్తారు. భార్యా భర్తల మధ్య …

చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు నారా లోకేష్. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. నారా లోకేష్ 2007 లో బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నారు. బ్రాహ్మణి నందమూరి బాలకృష్ణ పెద్ద …

చాలా సినిమాల్లో కొన్ని పాత్రలు ప్రేక్షకులకి ఎంతో కాలం వరకు గుర్తుండిపోతాయి. అలా గుర్తుపెట్టుకునేలా ఒక పాత్ర ఉండాలి అంటే నటుల పర్ఫార్మెన్స్ తో పాటు డబ్బింగ్ కూడా ముఖ్యం. పాత్ర బాగుండి డబ్బింగ్ బాలేకపోతే ఆ పాత్ర తెరపై కనిపించిన …

వ్యాపార దిగ్గజం రామోజీరావు గారు ఇవాళ తుది శ్వాస విడిచారు. రామోజీ రావు గారు తెలుగు చిత్ర పరిశ్రమకి చేసిన సేవ వెలకట్టలేనిది. అసలు రామోజీ ఫిలిం సిటీ అనేది ఒకటి లేకపోతే, తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్స్ అనేవి ఇంత సులభంగా …

ఎందరో సినిమా తారలు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన సంగతి మనందరికీ తెలిసిందే. రామారావు గారు, ఎంజీఆర్, జయలలిత, జయప్రద, పవన్ కళ్యాణ్, చిరంజీవి లు సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో కూడా తమదైన ముద్ర వేశారు. అయితే.. సినిమా తారలు అయినా, రాజకీయ …

ఉత్తరాఖండ్ లో చోటు చేసుకున్న ఒక సంఘటన కంటతడి పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే, హిమాలయ పర్వతాల్లో ట్రెక్కింగ్ కోసం ఒక జంట వెళ్లారు. వీరి పేర్లు వినాయక్ ముంగురవాడి, సుజాత ముంగురవాడి. 1994 లో హుబ్బళిలో బీవీబీ కాలేజ్ లో కలిసి …

వ్యాపార దిగ్గజం రామోజీరావు గారు ఇవాళ చివరి శ్వాస విడిచారు. రామోజీరావు గారు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి ఒక ముఖ్య స్తంభంగా నిలిచారు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా ఎంతో మందిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎన్నో సినిమాలని నిర్మించారు. …

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు ఇవాళ తుది శ్వాస విడిచారు. రెండు రోజులుగా అస్వస్థత కారణంగా వెంటిలేటర్ మీద ఉన్నారు. చిన్న వ్యాపారంతో తన జీవితాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. రామోజీ గ్రూప్ పేరుతో ఈనాడు …