ఈ సంవత్సరం జాతీయ అవార్డులను ఇవాళ ప్రకటించారు. భారతదేశంలో వచ్చిన అన్ని భాషల సినిమాలని అవార్డుల నామినేషన్ల జాబితాలోకి తీసుకొని, అందులో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి అవార్డులను బహుకరిస్తారు. అలా ఈ సంవత్సరం కూడా జాతీయ అవార్డులను ప్రకటించారు. ఇందులో …

శ్రావణమాసంలో ఆడవాళ్లు ఆచరించే సంప్రదాయాల్లో ముఖ్యమైనది వరలక్ష్మీ వ్రతం. సుఖ సౌభాగ్యాల కోసం ఆడవారు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల ధన లాభం కలగడంతో పాటు, ఇంట్లో కూడా సుఖసంతోషాలు వర్ధిల్లుతాయి అని నమ్ముతారు. శ్రావణమాసంలో వచ్చే …

ఒక సమయంలో భారతీయ సినిమా పరిశ్రమలో భాషల పరంగా వేరు వేరు పరిశ్రమలు ఉండడంతో, ప్రతి సినిమాని రీజనల్ సినిమా గా మాత్రమే పరిగణించేవారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాలు అన్నీ ప్రతి భాషలో విడుదల అవ్వడంతో తెలుగు సినిమా, …

యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీలో సంచలనం సృష్టించాడు. సెమీఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్‌ ఫాబియానో కరువానా పై 18 సంవత్సరాల ప్రజ్ఞానంద 3.5–2.5తో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఫైనల్‌  వెళ్ళిన ప్రజ్ఞానంద వచ్చే సంవత్సరం జరిగబోయే క్యాండిడేట్‌ …

ఎన్నో ఏళ్ల నుండి జాబిల్లి పై అడుగుపెట్టాలనే భారత్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్‌– 3 సక్సెస్ ఫుల్ గా చందమామ పై ల్యాండ్ అయ్యింది. ఆ క్షణం కోసం అటు ఇస్రో ఇటు 140 …

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ చంద్రయాన్‌ 3 విజయవంతంగా జాబిల్లి పై ల్యాండ్ అయ్యి, దక్షిణ ధ్రువంలో అడుగు పెట్టిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చందమామ పై పరిశోధనలు చేయడం కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌ 3 విజయవంతమైంది. …

డబ్బింగ్ సినిమాలతో, అలాగే డైరెక్ట్ తెలుగు సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. మహానటి సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేసి, ఆ తర్వాత సీతారామం సినిమాతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు …

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జైలర్‌ సక్సెస్ రజనీకాంత్ స్టార్ డమ్ ఎంతమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ మూవీ రిలీజ్ అయిన పదమూడు రోజుల్లోనే …

గతంలో రీమేక్‌లు చేసినా, ఇతర భాషలలోని ట్యూన్లు కాపీ చేసినా ఎవరికి తెలిసేది కాదు. కానీ సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడ ఏ భాష నుండి కాపీ చేసినా వెంటనే తెలిసిపోతోంది. జనాలు కూడా ఇట్టే పసిగడుతున్నారు. ఇటీవల …

భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణ రావు 102 ఏళ్ల వయసులో యూఎస్ లో కన్నుమూశారు. ఆయనకు ఈ ఏడాది స్టాటిస్టిక్స్‌లో అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఈ పురస్కారం ఆ రంగంలో నోబెల్‌ బహుమతితో సమానం. 75 …