సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్లకి సినిమాల్లో హీరోయిన్‌గా నటించే కాలం తక్కువగా ఉంటుంది అని అంటారు. చాలా వరకు అది నిజమే. అప్పట్లో హీరోలుగా నటించిన ఎంతో మంది హీరోలు ఇప్పటికి కూడా హీరోలుగా నటిస్తున్నారు. కానీ అప్పుడు హీరోయిన్లుగా నటించిన …

మలయాళ నటి సాయి పల్లవి డాన్స్ షో లతో గుర్తింపు పొంది..హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకున్నారు. ఆమె తన సహజ నటనతో ఎందరో అభిమానులను గెలుచుకున్నారు. స్వతహాగా డాన్సర్ అయిన సాయి పల్లవి తెలుగులో ‘ఢీ’ షో తో పాటు కన్నడ, …

ఆమె కుటుంబంలో పెద్ద కూతురు. కుటుంబ పోషణకై బాధ్యతను తన భుజాలపై వేసుకొని తల్లితో కలిసి చేపలు అమ్మేది. జీవితంలో ఏదో సాధించాలనే సంకల్పంతో వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తాను అనుకున్నది సాధించి చూపింది. కొన్ని కోట్ల …

జూన్ 2న ఒడిశాలో కోరమాండల్ సూపర్ ఫాస్ట్ రైలు ప్రమాదం గురించి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 280 మందికి పైగా మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో  దేశవ్యాప్తంగా విషాదం అలుముకుంది. ఈ ప్రమాదం పై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులే …

ఒడిశాలో జూన్ 2న కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు గూడ్స్ రైలును ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 280 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదం పీఎం, రాష్ట్రపతి, …

డెస్టినేషన్ వెడ్డింగ్.. ప్రస్తుతం సెలబ్రిటీలందరూ కూడా తమ పెళ్లి కోసం ఫాలో అవుతున్న ట్రెండ్ ఇది. రాణి ముఖర్జీ – ఆదిత్య చోప్రా లాంటి బాలీవుడ్ ప్రముఖులు ఎప్పుడో స్టార్ట్ చేసిన ఈ వెడ్డింగ్ ట్రెండ్ తెలుగు వారికి మాత్రం తెలిసింది …

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు జయంత్ సి పరాన్జీ గురించి నేటి తరం ఆడియెన్స్ కు అంతగా తెలియకపోవచ్చు. కానీ    90 లలోని తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం ద్వారా డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం …

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. …

మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్ గురించి కాస్తో కూస్తో తెలిసిన వాళ్లకు కూడా పరిచయం అక్కర్లేని పేరు ఇది. అనామకుడిగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి.. కెప్టెన్‌గా భారత్‌కు తిరుగులేని విజయాలు అందించిన ఆటగాడు ధోనీ. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆలోచిస్తూ.. మిస్టర్ …

రైలు ప్రయాణం ఎవరికైనా అందమైనదే.. అందరూ ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తారు. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఇదే ఉత్తమ సాధనం. తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అంతే కాకుండా సుఖ వంతంగా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. అందుకే లాంగ్ జర్నీలు అయినా.. సాధారణ ప్రయాణాలు …