పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్   జూన్ 16న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడిగా నటిస్తున్నారు. హీరోయిన్ కృతి సనన్ సీతగా నటిస్తుండగా, …

శుక్రవారం (జూన్ 2) నాడు హౌరా నుండి చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఒడిశాలో బహనాగ్ రైల్వే స్టేషన్‌లో ఆగిన గూడ్స్ ట్రైన్ ను ఢీకొట్టడంతో కు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 7 :20 …

దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ మజాను పంచిన ఐపీఎల్ ముగిసింది. దీంతో ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లిన భారత క్రికెటర్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం సన్నద్ధం అవుతున్నారు. జూన్ ఏడో తేదీన ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలు కానున్న …

‘ఫర్జి’ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోకి ఎంటర్ అయిన విజయ్ సేతుపతి మరోసారి హిందీ ప్రేక్షకులను పలకరించారు. ఆయన నటించిన ముంబైకర్ మూవీ జూన్ 2 నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. …

టాలీవుడ్ లో మొదటి సారిగా ఈస్ట్ మన్ కలర్  పరిచయం చేసిన నటుడు కృష్ణ. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను రూపొందిస్తూ నెంబర్ వన్ గా నిలిచారు. కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ లోకి యువరాజు చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు మన …

ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీల సమస్యతో బాధ పడుతున్నారు కిడ్నీల సమస్యలు రాకుండా ఉండాలంటే సరైన జాగ్రత్తలను తీసుకుంటూ ఉండాలి. కిడ్నీ సమస్యలు కలగకుండా ఉండడానికి ఈ ఆహార పదార్థాలు సహాయపడతాయి. మరి కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే …

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ప్రతిభ ఉన్న క్రికెటర్లకు భారత జట్టులో స్థానం సంపాదించడానికి మార్గం. ఐపీఎల్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. ఐపీఎల్ లో తమ సత్తాను చాటిన క్రికెటర్లు ఎంతోమంది టీం ఇండియాలో స్థానం పొందారు. అలా …

వివాహం.. ప్రతి మనిషి జీవితంలో వచ్చే కీలక ఘట్టం. అందుకే పెద్దలు పెళ్లంటే నూరెళ్ల పంట అని అంటారు. అందులోనూ ఈ వేడుకలో వధూవరుల జాతకాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. జన్మరాశుల బట్టి వారి గుణగణాలు ఆధారపడి ఉంటాయని నమ్ముతారు. …

సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబో తెరకెక్కుతున్న “గుంటూరు కారం” సినిమా నుండి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ తో ఒక్కసారిగా వారిలో ఉత్సాహం మరింత పెరిగింది. ప్రస్తుతం సోషల్ …

మసూద సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు తిరువీర్ . ఘాజీ, మల్లేశం, జార్జిరెడ్డి, ‘పలాస’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తిరువీర్. మసూద’ సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు . ఇక …