చిత్రం : రుద్రుడు నటీనటులు : రాఘవ లారెన్స్, ప్రియా భవాని శంకర్. నిర్మాత : కదిరేసన్ దర్శకత్వం : కదిరేసన్ సంగీతం : జీవి ప్రకాష్ కుమార్ విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2023 స్టోరీ : రుద్రన్ …

చిత్రం : శాకుంతలం నటీనటులు : సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ. నిర్మాత : నీలిమ గుణ, దిల్ రాజు దర్శకత్వం : గుణశేఖర్ సంగీతం : మణిశర్మ విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2023 స్టోరీ :  …

‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అందాల ముద్దుగుమ్మ తాప్సీ. ఆ తర్వాత కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించింది తాప్సీ.. కానీ టాలీవుడ్ లో అనుకున్నంత సక్సెస్ రాకపోవడం తో బాలీవుడ్‌కి వెళ్లింది. అక్క‌డ మ‌హిళా ప్రాధాన్య‌త చిత్రాలు …

హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి  వేడుక జరిగింది. కాగా, వీరిద్దరికి పరిచయం అయిన దగ్గర నుండి, ప్రేమ, వివాహం వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. …

చిత్రం : ఓ కల, నటీనటులు : గౌరీష్ యేలేటి, రోష్ని సహోట, ప్రాచి టక్కర్,అలీ, నిర్మాత : నవ్య మహేశ్, రంజిత్ కుమార్ కొడాలి దర్శకత్వం : దీపక్ కొలిపాక సంగీతం : నీలేష్ మండలపు విడుదల తేదీ : …

అదృష్టం వరించి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన సంఘటనలు సినిమాల్లో నే జరుగుతాయి అనుకుంటాం. కానీ ప్రస్తుతం ఇటువంటి ఘటనలు మన కంటి ముందే జరుగుతున్నాయి. కోటీశ్వరులు కావాలంటే లాటరీ అయినా తగలాలి.. లేదంటే ఏదైనా టీవీ షోల్లో విజయమైనా సాధించాలి. …

భారత దేశం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో వెలుగుతూ ఉండేది. కాలం మరే కొద్ది మారుతున్న పరిస్థితులు,  అవసరాల వల్ల ఉమ్మడి కుటుంబం అనేది విఛ్చిన్నమైంది. బంధాల మధ్య అడ్డుగోడలు ఏర్పడ్డాయి. అపార్థాలతో గొడవలు మొదలై  పరువు, ప్రతిష్ట అనుకుంటూ గిరి …

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. డైరెక్టర్ గుణశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకతవం వహించాడు. మహా కవి కాళిదాసు ఐదవ శతాబ్దంలో రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. నీలిమ గుణ, దిల్ …

కత్రినా కైఫ్ తెలుగులో మొదట వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరీ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలయ్య సరసన అల్లరి పిడిగులో కూడా మెరిసింది. తెలుగులో ఈ భామ నటించిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తిరిగి బాలీవుడ్‌ …

మహబూబాబాద్ జిల్లాలోని బోడగుట్టతండాలో ఒక ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ లో సీట్ రాదేమోనన్న భయాందోళనతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటనతో ఆ విద్యార్థి ఫ్యామిలీ బోరున విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, కేసముద్రం మడంలంలోని బోడగుట్ట తండాలో …