సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. మొదట ఈ చిత్రం ఈ ఏడాది ఆగష్టు 11న విడుదల అవుతుందని మూవీ యూనిట్ ప్రకటించింది. …
“ప్రపంచం” లోనే అతి “ఖరీదైన” 10 వస్తువులు..! వీటి ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
తక్కువ ధరకే అన్నీ మనకి అందుబాటులో వుండవు. బంగారం, వెండి, డైమండ్స్ ఇటువంటివన్నీ కూడా మనం ఎంతో ఖర్చు పెట్టి కొనాల్సి ఉంటుంది. ఇలాంటి ఖరీదైనవి ప్రపంచంలో చాలా ఉన్నాయి. అయితే అన్నిటికంటే ఖరీదైన పది విలువైన మెటీరియల్స్ గురించి ఇప్పుడు …
ఏ మాత్రం గర్వం లేదు.. అందరితో కలిసిపోయారు… ”సుధా మూర్తి” లేటెస్ట్ ఫోటోలు వైరల్..!
జేబులో కొన్ని డబ్బులు ఉంటే చాలు నేల మీద కాలే నిలవదు. చాలా మందికి కాస్త డబ్బులు వచ్చే సరికి ఎక్కడా లేని డాబు వచ్చేస్తుంది. నాలుగు రూపాయలు ఉండే సరికి ఘోరంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఇక భవిష్యత్తు గురించి …
ఉగాది పండుగ రోజు తలంటు స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
హిందువులు జరుపుకునే పండుగలలో తొలి పండుగ ఉగాది. తెలుగు పండుగలు ఉగాదితోనే మొదలు అవుతాయని విశ్వసిస్తారు. ఈ ఉగాదిని తెలుగుదనం ఉట్టిపడేలా జరుపుకుంటారు. ఈ పండుగను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలలో జరుపుకుంటారు. ఒక్కొ రాష్ట్రంలో ఒక్కొ పేరుతో …
“తెలుగు సినిమా రికార్డ్ లు అన్ని తిరగరాసిన రోజు ఇదే..!” అంటూ… RRR “రిలీజ్” అయ్యి 1 సంవత్సరం అవ్వడంపై 15 మీమ్స్..!
భారతీయ సినీ చరిత్రలో.. ఎప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానిది ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళుతుందా?..వెళ్లి గెలుస్తుందా..? వంటి అనుమానాలను ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ పటాపంచలు చేసింది. నామినేషన్ అందుకోవడమే కాదు… సినిమాలోని ‘నాటు నాటు…’ ఆస్కార్ …
ముస్లింల పవిత్ర నెల రంజాన్ మాసంలో ఉపవాసం ఎందుకు ఉంటారు? ఎప్పుడు ప్రారంభమైంది?
రంజాన్ మాసం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరికి అత్యంత పవిత్రమైంది. రంజాన్ మాసం మొదలవడంతో ముస్లింలు అందరు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉంటున్నారు. ఈ నెలలో అల్లా భక్తులకు అతి సమీపానికి వస్తాడని విశ్వసిస్తారు. అందువల్ల ఈ నెల ముస్లింలకు ప్రాధాన్యత కలిగిన మాసం. …
“చైనా” వాళ్ళు క్రికెట్ ఎందుకు ఆడరో తెలుసా.? వెనకున్న కారణాలు ఇవే.!
ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంకా క్రికెట్ గురించి వేరే …
సాధారణంగా వేసవి సెలవుల్లో ఎక్కువగా టూర్లకు వెళ్ళడానికి సిధ్ధం అవుతుంటారు. సమ్మర్ లో వచ్చే హాలిడేస్ మరియు సమ్మర్ లో చల్లదనం ఉండే కోసం ప్రదేశాలు వెదుకుతుంటారు. అలాంటి వారు పర్యటించేందుకు కర్ణాటకలోని చల్లని అనువైన ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. …
మీమ్స్.. ఎంతటి సీరియస్ విషయాన్ని అయినా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సున్నితంగా చెప్పడమే. ప్రస్తుత కాలం లో మీమ్స్ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ మీమ్స్ తయారు చేసే వ్యక్తులు ఎంతో టాలెంట్ తో జనాలని అలరిస్తున్నారు. …
“రన్ రాజా రన్” సినిమా హీరోయిన్ గుర్తుందా..?? ఇలా మారిపోయిందేంటి..??
‘రన్ రాజా రన్’ సినిమాతో టాలీవుడ్ కి పాజిటివ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సీరత్ కపూర్. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. 2015 వ సంవత్సరంలో వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టైగర్’ లో కూడా హీరోయిన్ గా నటించింది. అలాగే …
