టబాస్సం ఫాతిమా హస్మి, ఈ పేరేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా. ఈ పేరు ఎవరిదో కాదు మన టబు అసలు పేరు. టబు గుర్తుండే ఉంటుంది 90’s లో కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకున్న హీరోయిన్. అందరికీ డ్రీమ్ గర్ల్. తెలుగులో చాలా హిట్ సినిమాల్లో నటించింది టబు. ఇప్పటికీ కూడా తెలుగులో మదర్ క్యారెక్టర్ లు చేస్తూ అలరిస్తూ ఉంది. అయితే 52 సంవత్సరాల టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా…?
టబు సినీ ప్రస్థానం గురించి తీసుకుంటే 1982లో బజార్ సినిమాతో చైల్డ్ ఆక్టర్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సీనియర్ హీరోయిన్ గా బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేసింది. తనని తాను యాక్టర్ గా నిరూపించుకోవడానికి ఎన్నో రకాల పాత్రలు చేసి మెప్పించింది.

అయితే తెలుగులో కూడా టబు నాగార్జున సరసన పలు చిత్రాల్లో నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నిన్నే పెళ్ళాడతా సినిమా అయితే ఆల్ టైం ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ హిట్. తర్వాత హలో బ్రదర్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. విక్టరీ వెంకటేష్ సరసన కూలి నెంబర్ వన్ సినిమాలో కూడా నటించింది. అయితే తాజాగా అల్లు అర్జున్ అల వైకుంఠపురం సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది.తనకి 52 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలు టబు పలు సందర్భాల్లో తెలిపింది.

తనకి సింగిల్ గా ఉండడం అంటే ఇష్టమని తెలిపింది. జీవితంలో ఆనందం అనేది చాలా విధాలుగా మనకు దక్కుతుందని, మన ఆనందానికి మనమే కారణం అవ్వాలని, ఒక రాంగ్ పార్ట్నర్ ను ఎంచుకుని లైఫ్ నాశనం చేసుకోవడం ఇష్టం లేదని అంటుంది. ఆడ మగ రిలేషన్ షిప్ అనేది కాంప్లికేటెడ్ అని, యుక్త వయసులో ప్రేమ గురించి అవగాహన ఉంటుంది కానీ వయసు పెరిగే కొద్దీ రకరకాల ఎక్స్పీరియన్స్ వస్తాయని తెలియజేసింది. తన ఆలోచన విధానం వేరుగా ఉందని తెలిసినా కూడా తనకి అలానే ఉండటం ఇష్టం అని తెలియజేసింది. ఒక విధంగా తన సింగిల్ గా ఉండిపోవడానికి గల కారణం బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అంటూ కూడా చెప్పుకొచ్చింది.

అయితే టబు తన కెరీర్ స్టార్టింగ్ లో పలు హీరోలతో ఎఫైర్స్ నడిపించింది. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ హీరో సంజయ్ కపూర్. తర్వాత సాజిద్ నడియవాల తో కొద్దిరోజులు కలిసి తిరిగింది. అలాగే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునతో టబుకి ఎఫైర్ ఉందనే విషయం కూడా సినీ జనాలు చెప్పుకుంటారు. కాకపోతే వాటిపై ఎవరు స్పందించలేదు.
Also Read:జబర్దస్త్ కి కొత్త యాంకర్…ఎవరో తెలుసా…!






అయితే అమల నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి మాత్రం దూరం అయింది. తర్వాత ఆమె జంతువులపై ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల బ్లూ క్రాఫ్ట్ అనే జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మూగజీవాలపై తమ వంతు ప్రేమ చూపిస్తోంది. 1986లో సినీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన అమల టీ.రాజేందర్ డైరెక్షన్ లో మీథిలి ఎన్నై కాథలి అనే మూవీలో తొలిసారిగా నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
ఓవర్ నైట్ లోనే అశేషమైన పేరు సంపాదించుకొని వరుసగా 50 పైగా చిత్రాలలో నటించి ఆకట్టుకుంది అమల. అయితే అమల నాగార్జునతో శివ, నిర్ణయం లాంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ నాగార్జునకు అప్పటికే వెంకటేష్ సోదరి దగ్గుబాటి లక్ష్మీతో వివాహం జరిగింది. ఆయన ఎప్పుడైతే అమలపై మనసు పారేసుకున్నారో ఆ క్షణమే లక్ష్మి కి విడాకులు ఇచ్చేసారు.
ఈ విధంగా వారి వివాహం జరిగిన తర్వాత అమల పూర్తిగా హైదరాబాదుకు మకాం మార్చింది. అమల తల్లిదండ్రుల విషయానికి వస్తే తండ్రి బెంగాలీ నేవీ అధికారి ముఖర్జీ.. తల్లి ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి మహిళ.. వీరిద్దరి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన నేవీ అధికారి గా చేస్తున్న సమయంలోనే డిప్యూటేషన్ మీద ఖరగ్పూర్ ఐఐటీ లో ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించారు. అమల తల్లి కూడా హాస్పిటల్లో జాబ్ చేసేది. నాగార్జునతో వివాహానంతరం అమల తల్లిదండ్రులు చాలాకాలం చెన్నై మరియు వైజాగ్ లాంటి ప్రదేశాల్లో జీవనాన్ని సాగించారు.




ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య నడుస్తుండగా, మమ్ముట్టి మలయాళ నటుడు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 12వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది అని, దీనికోసం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోందని సమాచారం.
ఈ తరుణంలో రమేష్ బాబు కూడా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత అంతగా రాణించలేక పోయారు. కానీ ఆయన హఠాత్ మరణం చెందారు. నాగేశ్వరరావు హీరోగా సుడిగుండాలు, వెలుగునీడలు మూవీస్ లో బాలనటుడిగా చేసిన నాగార్జున దీని తర్వాత హిందీ లో జాకీ ష్రాప్, మరియు మీనాక్షి శేషాద్రి హీరో హీరోయిన్లుగా సుభాష్ ఘాయ్ డైరెక్షన్లో మూవీ రీమేక్ గా 1986 లో విక్రమ్ సినిమాతో హీరో అయ్యారు. ఈ సినిమా విజయవంతం అయింది. ఇకపోతే బాలనటుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అనుభవం రమేష్ బాబుకు ఉంది.
ఈ తరుణంలో 23 సంవత్సరాల వయసులో సామ్రాట్ మూవీ తో హీరోగా అడుగు పెట్టాడు. కానీ అప్పటికే కృష్ణ మరియు ఎన్టీఆర్ మధ్య మాటలు లేవు. సినిమా ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని గెస్ట్ గా వచ్చారు. ఇది హిందీలో సన్నీ డియోల్ హీరోగా సూపర్ హిట్ సినిమా బేతా బ్ తెలుగులో రీమేక్ సామ్రాట్ పేరుతో వచ్చినది.. ఈ మూవీకి ఎస్వి రాజేంద్ర సింగ్ మొదటిసారి షెడ్యూల్ డైరెక్షన్ చేశారు. చాలా డబ్బు ఖర్చు అవుతున్నది షూటింగ్ అనేది ముందుకు సాగకపోవడంతో, సీనియర్ డైరెక్టర్ అయినా మధుసూదన్ రావుని మళ్లీ తీసుకున్నారు.
ఈ విధంగా ఆయన చేసిన తొలి మూవీ విజయవంతమైంది. అలాగే జగపతి బాబు కత్రోమ్ కే కిలాడీ సినిమాకు రీమేక్ గా సింహ స్వప్నం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు, దీన్ని కూడా మధుసూదన్రావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు తండ్రిగా కృష్ణంరాజు ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో జగపతిబాబు ద్విపాత్రాభినయం చేసిన కానీ మూవీ హిట్ అవలేదు.