సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాని మిస్ అయినవారు ఇప్పుడు ఈ సినిమాని చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ మీద చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ అర్థం కాకుండా ముగుస్తుంది. సూర్య అమృతని ఎవరు చంపారో అర్థం చేసుకొని వాళ్ళ మీదే గన్ పెడతాడు. అక్కడి వరకు బాగానే ఉంటుంది.

కానీ తర్వాత అమృతకి సంబంధించిన కొన్ని షాట్స్ ఇందులో చూపిస్తారు. అలా చూపించే సినిమా ఎండ్ చేస్తారు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో చాలా మందికి అర్థం కాలేదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ప్రకారం సూర్య అమృత అని ముందే చూసాడు. ఎందుకంటే సూర్యకి తనకి ప్రమాదం జరగకముందు మాత్రమే ముఖాలు క్లియర్ గా కనిపించేవి.
సినిమా చివరిలో అమృత ముఖం సూర్యకి క్లియర్ గా కనిపించినట్టు చూపిస్తారు. ఈ లెక్క ప్రకారం సూర్య అమృతని ముందే చూసాడు. అంతేకాకుండా తర్వాత కూడా సూర్య అమృతం చాలాసార్లు చూశాడు. ఇది మనకి అర్థం అయ్యేలాగా చెప్పడానికే చివరిలో అమృత వాటర్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న షాట్ చూపించారు. అది కూడా అమృత అంతకుముందు కనిపించిన డ్రెస్ లో కాకుండా, వేరే డ్రెస్ లో కనిపిస్తుంది. అంటే సూర్య అమృతని ముందే చూసాడు అని చెప్పడానికి ఇలా చూపించారు. ఈ లాజిక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం కామెంట్స్ లో ఉంది.
క్లైమాక్స్ మాత్రం అర్థం కాని విధంగానే ఉంది. అలా ఎందుకు సినిమా ముగించారు అనే విషయం కూడా తెలియలేదు. ఒకవేళ సూర్యకి అమృత ముందే తెలిసి ఉంటే ఈ విషయాన్ని ఇంకా వివరంగా చూపించి ఉంటే ఇంకా బాగుండేది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సూర్య సీన్స్, అమృత సీన్స్ చూపిస్తారు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడిన సీన్స్ లాంటివి ఏమీ ఉండవు. అసలు అలా ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ఎందుకు చూపించారు అనేది కూడా అర్థం కాని విషయంగా అనిపించింది. కానీ అలా చూపించడానికి లాజిక్ ఇదే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

1. ప్రభుదేవా:
2. దిల్ రాజు :
3. పవన్ కళ్యాణ్:
4. ఫ్రకాశ్ రాజ్:
5. కృష్ణంరాజు :
6. షారుక్ ఖాన్:
7. అమీర్ ఖాన్:
8. అక్షయ్ కుమార్:
9. సైఫ్ అలీఖాన్:
10. సంజయ్ దత్:
11. నవాజుద్ధీన్ సిద్ధిఖీ:
12. రోనిత్ రాయ్ :
13. మనోజ్ బాజ్పేయ్:
14. సోహైల్ ఖాన్:
సల్మాన్ ఖాన్ రెండవ తమ్ముడు సోహైల్ ఖాన్ 42 సంవత్సరాల వయసులో తండ్రి అయ్యారు.
భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే, ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసి ముందుకు వెళ్తే ఆ బంధంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొన్నిసార్లు మాత్రం చిన్న కారణాలతో వచ్చిన గొడవలు పెద్దగా మారి విడాకులకు దారి తీస్తుంటాయి.ఈ క్రమంలో విడాకులు తీసుకుని భార్యభర్తలు విడిపోయినపుడు కోర్టు భార్యకు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశిస్తాయి.
భార్యభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయినపుడు, లేదా విడాకుల కేసు కోర్టులో కొనసాగుతున్న సమయంలో ఎటువంటి ఆదాయం లేని భార్య జీవితాన్ని గడపడం కోసం ఇవ్వవలసిన డబ్బును మెయింటెనెన్స్ అని పిలుస్తారు. భార్య ఆహారం, వసతి, దుస్తులతో పాటుగా వారి పిల్లల చదువు మరియు ఇతర బాగోగులను కూడా భర్త చూసుకోవాల్సి ఉంటుంది. అయితే కోర్టు ఆదేశించినప్పటికి కూడా భర్త ఎలాంటి మెయింటెనెన్స్ ఇవ్వకపోయినట్లయితే సదరు భార్య మెయింటెనెన్స్ పొందడం కోసం కోర్టుకు వెళ్ళవచ్చు. అయితే ఆ సమయంలో కొన్ని ఆధారాలను చూపించాలి.
ఆమె తనకు తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నానని, అలాగే భర్త టనను తాను పోషించుకునే స్థితిలో ఉన్నాడనే ఆధారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తమడి చట్టబద్ధమైన వివాహం అనే చెప్పే సాక్ష్యం, అలాగే ఆమెకు ఎలాంటి ఆదాయ వనరులు లేవని చెప్పే సాక్ష్యం, కోర్టు అడిగిన ఆధారాలు చూపించడం ద్వారా రావలసిన మెయింటెనెన్స్ ని పొందవచ్చు.





కోల్ కతాలో జన్మించిన రచన అసలు పేరు జుం జుం బెనర్జీ. సినిమాల్లోకి వచ్చాక తన పేరును రచనగా మార్చుకుంది. ఆమె తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, ఒడియా భాషలలో హీరోయిన్ గా చేసింది. దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ నేను ప్రేమిస్తున్నాను సినిమా ద్వారా రచన తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ అవడంతో తెలుగులో రచనకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా ఆమె కన్యాదానం, బావగారు బాగున్నారా, పవిత్ర ప్రేమ, రాయుడు, సుల్తాన్, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాలలో నటించి గుర్తింపు సంపాదించుకుంది.
వెంకటేష్ హీరోగా వచ్చిన సూర్యవంశం మూవీలో సంఘవి చేసిన పాత్రని, హిందీలో రచన చేసింది. సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే రచన 2007 లో ప్రోబల్ బసు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఈ జంటకి ఒక బాబు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రచన సమహిక మధ్యమాలలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. తరచుగా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తోంది. ఆ ఫోటోస్ లో రచనని చూసినవారు ఆమెకి 50 ఏళ్ళు అంటే నమ్మలేకపోతున్నారు. ఈ వయసులోనూ అంతే అందంతో కనిపిస్తోంది.
Also Read:
ఈ హీరో కోలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. కంటెంట్కు చాలా ప్రాధాన్యత ఇస్తూ, కొత్త స్టోరీలకు మద్దతిస్తూ, కథ నచ్చితే ఆ క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అయ్యే తమిళ హీరో. రజినీ కాంత్ మరియు కమల్ హాసన్ లను కలిపితే ఆ హీరో అని అక్కడి ఆడియెన్స్ పిలుస్తారు. రీసెంట్ గా తెలుగులో హిట్ అందుకున్నాడు. హాలీవుడ్ సినిమాలో సైతం నటించాడు.
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలలో నటిస్తూ ఆడియెన్స్ ని మెప్పిస్తున్నాడు. ఇప్పటికే ఆ హీరో ఎవరో అర్థమై ఉంటుంది. పై ఫొటోలో ఉన్న హీరో మరెవరో కాదు సౌత్ సూపర్ స్టార్ ధనుష్. సార్ మూవీతో టాలీవుడ్ లో విజయాన్ని అందుకున్న, ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో తెలుగు సినిమా చేయనున్నారు.
పాన్ ఇండియా సినిమా కెప్టెన్ మిల్లర్తో ఆడియెన్స్ ను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ విడుదల కాకముందే మరో రెండు చిత్రాలను పట్టాలెక్కించారు. ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమాని ప్రకటించారు. అలాగే తన స్వీయ దర్శకత్వంలో 50వ చిత్రాన్ని కూడా ధనుష్ ప్రారంభించారు.

