ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక చిత్రం తరువాత మరొక చిత్రం హీరోల పుట్టినరోజుల సందర్భంగా పాత చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవలోనే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీ రీ రిలీజ్ అయ్యింది.
ఇప్పుడు నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు సినిమా రీరిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న రెండు తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని భారీగా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బాలయ్య కెరీర్ లోనే కాకుండా, తెలుగు ఇండస్ట్రీ హిస్టరీలో బెస్ట్ మాస్ మూవీగా గా నిలిచి, ప్రేక్షకుల అందరికి నచ్చిన చిత్రంగా నిలిచిన మూవీ నరసింహ నాయుడు. ఈ మూవీ 2001 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ రికార్డ్స్ లను తిరగరాసి, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్ లో 20 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఈ చిత్రం 95 కి పైగా సెంటర్స్ లో వంద రోజులు ఆడింది.
అలాంటి సంచలన బ్లాక్ బస్టర్ మూవీని బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్ 10న 2 తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే నరసింహానాయుడు సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఏరియాలలో ఓపెన్ అయ్యాయి. బాలయ్య చిత్రాలకు సీడెడ్ లో హడావుడి ఎప్పుడూ ఉంటుంది. ఈ సారి అక్కడ హడావుడి ఉన్నా, అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినా బుకింగ్స్ జోరుని ఏమాత్రం చూపించడం లేదు.
నైజాంలో మరియు ఆంధ్రలో కూడా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలహీనంగా ఉన్నాయి. రాయలసీమలో అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని ఏరియాలలో తప్ప మిగతా చోట్లా మాత్రం బుకింగ్స్ వీక్ గా ఉన్నాయి. ఈ ఏడాది విడుదలయిన రీ రిలీజ్ పుట్టిన రోజు చిత్రాలలో వీకేస్ట్ బుకింగ్స్ ఈ మూవీకే అని అంటున్నారు.
Also Read: TAKKAR REVIEW : “సిద్ధార్థ్” హీరోగా నటించిన టక్కర్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా జూలై 27, 2023న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ సంబంధించిన పనులను మొదలు పెట్టింది. ఈ విషయం పై మేకర్స్ ప్రకటన కూడా చేశారు.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్, సముద్రఖనితో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. బ్రో సినిమా షూటింగ్ లో సముద్రఖని టేకింగ్, వేగానికి పవన్ ఫిదా అయ్యడంట. అది మాత్రమే కాక ఈ మూవీలో పవన్ నటించే పోర్షన్ ను స్పీడ్ గా పూర్తి చేశాడట.
సముద్రఖని స్కిల్స్ నచ్చిన పవన్ కళ్యాణ్ సముద్రఖనితో మరోసారి సినిమా చేబోతున్నట్లు తెలుస్తోంది. బ్రో మూవీ రిలీజ్ అయిన తరవాత ఆ సినిమా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈసారి రీమేక్ కాకుండా స్ట్రెయిట్ కథతో మూవీ చేయబోతున్నారని అంటున్నారు. ఈ మూవీ గురించి త్వరలో అఫిషియల్ ప్రకటన రానున్నట్లు సమాచారం.
జవహార్ లాల్ నెహ్రూ 1889 లో ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ పట్టణంలో నవంబర్ 14న జన్మించారు. ఆయన ప్రాథమిక చదువు మొత్తం ఇంటి దగ్గర ప్రైవేటు టీచర్ల దగ్గర సాగింది. 15 ఏళ్లకే నెహ్రూ ఉన్నత చదువు కోసం ఇంగ్లండ్ వెళ్లారు. ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తన చదువును కొనసాగించారు. ఆ తరువాత అక్కడే ఇన్నర్ టెంపుల్ అనే న్యాయ విద్యా సంస్థలో చేరి లా పూర్తిచేశారు. విద్యార్థిగా దశలోనే నెహ్రూ తెల్లదొరల పాలనను వ్యతిరేకించాడు.
నెహ్రూ విద్యాభ్యాసం ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీతో పాటు పోరాడారు. సహాయ నిరాకరణ సమయంలో నెహ్రూ 2 జైలుకు వెళ్లారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పండిట్ నెహ్రూ క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేకం కోసం జూన్ 1953లో లండన్ కు వెళ్లారు. అక్కడ పండిట్ నెహ్రూ తొలిసారిగా టెలివిజన్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అప్పటికి ఇండియాలో టెలివిజన్ అందుబాటు లేదు.
ఆ ఇంటర్వ్యూలో వాఖ్యత పండిట్ నెహ్రూను నాకు తెలిసి ఇది మీ మొదటి టెలివిజన్ ఇంటర్వ్యూ అని అడుగగా, దానికి జవహార్ లాల్ నెహ్రూ అవును, అంతకుముందు తాను ఎప్పుడూ టీవీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని ఆయన చెప్పారు. టెలివిజన్ గురించి విన్నాను. కానీ ఎక్కువగా అవగాహన లేదని తెలిపారు. పూర్తి ఇంటర్వ్యూని క్రింది వీడియోలో చూడవచ్చు.
మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా జల్లికట్టు డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసెరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. మలయాళ, తెలుగు బాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఫిలాసఫికల్ పాయింట్తో తెరకెక్కించారు. ఈ సినిమా కథ జేమ్స్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది.
జేమ్స్ అనే వ్యక్తి వేలంకిని మాత దర్శనానికి తన భార్యాపిల్లలు మరియు బంధువులతో కలిసి వెళతాడు. అక్కడి నుండి బస్ లో తిరిగి వచ్చేటపుడు తమిళనాడు రాష్ట్రంలోని ఒక ఊర్లో దిగిన జేమ్స్, నేరుగా ఒక ఇంటిలోకి వెళతాడు. తెలుగు వ్యక్తి అయిన జేమ్స్ అప్పటి నుండి తమిళంలో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఆ పల్లెటూరులోని అందరిని వారి పేర్లతో పలకరిస్తూ, తన ఊరు అదే అని చెబుతాడు.
ఆ ఊరి నుండి 2 సంవత్సరాల క్రితం మిస్ అయ్యిన సుందరంలా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. జేమ్స్లో సడెన్ గా వచ్చిన ఆ మార్పుకు కారణం ఏమిటి అనేది జేమ్స్ భార్య, బంధువులతో పాటు ఆ ఊరివాళ్లకు అర్ధం కాదు. జేమ్స్ ను తీసుకెళ్లడానికి భార్య, బంధువులు ఎంత ప్రయత్నించినా జేమ్స్ అంగీకరించడు. జేమ్స్ అసలు ఎందుకు అలా మారాడు? సుందరంగా మారిన జేమ్స్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు?
జేమ్స్ తన గతాన్ని తెలుసుకొని భార్యాపిల్లలతో కలిసి వెళ్లాడా? లేదా సుందరంగా ఆ ఊరిలోనే ఉండిపోయాడా అనేదే మిగతా స్టోరి. మమ్ముట్టి అటు జేమ్స్ గా, ఇటు సుందరంగా 2 క్యారెక్టర్లలోనూ జీవించాడు. ఈ రెండు పాత్రలలో మమ్ముట్టి యాక్టింగ్, వేరియేషన్స్ అద్భుతం.
ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా నటిస్తున్నారు. లంకేశ్వరుడు రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించారు. ఫైనల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అప్పటి నుండి సోషల్ మీడియా అంతా ఆదిపురుష్ వార్తలతో నిండిపోయింది.
ఈ ట్రైలర్ లో రావణాసురుడు సీతాదేవిని అపహరించిన విధానాన్ని చూసి, రామాయణాన్ని తప్పుగా చూపిస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆదిపురుష్ కి మద్ధతుగా రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణంలోని రావణుడు సీతను అపహరించే వీడియోను, ఆదిపురుష్ లో అదే సన్నివేశాన్ని పొలుస్తూ ట్వీట్ చేస్తున్నారు.
సీరియల్ లో రావణాసురుడు సీతాదేవిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. కానీ ఆదిపురుష్ లో రావణాసురుడు సీతాదేవిని టచ్ చేయకుండా తీసుకెళ్లాడు. దీనిని అందరు తప్పుగా చూపించారని అంటున్నారు. సీరియల్ తో పోలిస్తే ఆదిపురుష్ కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సీతమ్మను ఎవరు టచ్ చేయలేరని కామెంట్స్ పెడుతున్నారు.
నట సింహం బాలకృష్ణ 108వ చిత్రం ప్రకటించినప్పటి నుండి ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనిల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్యను ఎలా చూపిస్తారనే ఆసక్తి అటు ఇండస్ట్రీలోనూ, ఇటు అభిమానుల్లో ఏర్పడింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలయ్య కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోందని టాక్. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంటో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు.
టైటిల్ను డిఫరెంట్ గా ప్రకటించాలని ప్లాన్ చేసిన చిత్రబృందం, రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల్లో 108 హోర్డింగ్లను పెట్టి మూవీ టైటిల్ ను ప్రకటించింది. అయితే ఈ చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్ భగవంత్ కేసరి కాదంట. ‘బ్రో ఐ డోంట్ కేర్’ ను ఫిక్స్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మూవీకి టైటిల్ ‘బ్రో’ అని ఫిక్స్ చేశారు. దాంతో ఆ టైటిల్ ను పక్కనపెట్టి ‘భగవంత్ కేసరి’ ఫైనల్ చేశారంట.
ఇంటింటి గృహలక్ష్మి తాజా ఎపిసోడ్ లో తులసి గృహహింస కేసును రీ ఓపెన్ చేయిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన సాక్ష్యాన్ని కూడా పట్టుకుంటుంది. గృహహింస కేసు రీ ఓపెన్ చేశారనే విషయం తెలిసిన లాస్య, ఏదో ఆధారం దొరికినట్టుంది. అందుకే తులసి కేసు రీ ఓపెన్ చేయించిందని ఆలోచిస్తుండగా ఆమె కొడుకు లక్కీ తులసి ఆంటీ నాన్న గురించి అడిగిందని చెప్పడంతో షాక్ అవుతుంది. ఏం చెప్పావ్ అని అడిగితే లక్కీ నకు తెలిసింది చెప్పాను అని అంటాడు.
తులసికి దొరికిన ఆధారం ఏమిటో అర్ధం అయిన లాస్య, వెంటనే ఆమె మాజీ మొదటి భర్త శేఖర్ కి కాల్ చేసి, పర్సనల్ గా మాట్లాడాలని, లొకేషన్ పంపించమని అంటుంది. వచ్చేదాకా వెయిట్ చేయమని అని అతని ఇంటికి వెళ్తుంది. ఈ ఎపిసోడ్ లవ మొదటిసారి లాస్య మొదటి భర్త ఎంట్రీ ఇచ్చి, ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ట్విస్ట్ తో ఈ సీరియల్ మీద ప్రేక్షకులకి మరింత ఆసక్తి పెరిగింది. లాస్య మొదటి భర్త శేఖర్ ఎంట్రీ తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిందే.
ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడి పాత్ర పోషించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి తరచు ఈ మూవీ పై ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు కార్టూన్ సినిమా అని ట్రోల్స్, కామెంట్స్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఈ మూవీ పై విపరీతమైన నెగటివిటి స్ప్రెడ్ అయ్యింది. దీంతో మేకర్స్ విజువల్స్ గ్రాఫిక్స్ పై మరింత దృష్టి పెట్టారు. ఈ కారణంగానే సినిమా రిలీజ్ చాలా ఆలస్యమైంది.
ఆ తరువాత రిలీజ్ చేసిన ట్రైలర్ తో విమర్శలు కాస్త తగ్గాయి. కానీ రామాయణాన్ని తప్పుగా చూపించారని మరోసారి ఆదిపురుష్ పై వివాదం మొదలైంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించింది. ఆదిపురుష్ చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ని వినూత్నంగా చేసింది. మూవీ రిలీజ్ అయిన థియేటర్లలో ఒక్క సీట్ హనుమంతుడికి కేటాయించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆదిపురుష్ మూవీ టీమ్ మాత్రం మీడియా ఇంటరాక్షన్లు మరియు ఇంటర్వ్యూలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తమ చిత్రం చుట్టూ వివాదాలు రాకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లేదా ఇంటర్వ్యూలలో అడిగే కొన్ని ప్రశ్నలు వివాదానికి దారి తీస్తుండడం తెలిసిందే. అందువల్ల ఈ చిత్రం విడుదలయ్యే వరకు ఆదిపురుష్ టీమ్ నుండి ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవని తెలుస్తోంది. తమ మూవీకి ఎలాంటి వివాదాలు రాకుండా చేయడం కోసం ఆదిపురుష్ టీమ్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు.
ఎన్ని రకాల లైట్లు..
హెడ్లైట్ ఎంత దూరం కనిపిస్తుంది..
రెడ్ లైట్ వెలిగినపుడు ఇంజిన్ షంటింగ్ కోసం రివర్స్ లో వెళుతున్న విషయం రైల్వే సిబ్బందికి అర్ధం అవుతుంది. ఇంజిన్ షంటింగ్ చేయడం కోసం ఇంకా ముందుకు వెళ్ళే సమయంలో వైట్ కలర్ లైట్ ను ఆన్ చేస్తారు.
ఈ పోస్టర్ లో బాలకృష్ణ చేతిలో డీఫెరెంట్ వెపన్ పట్టుకొని ఉన్నారు. అలాగే టైటిల్ లో భగవంత్ పదంలో మూడు సింహాల గుర్తు ఉంది. అంటే ఈ మూవీ కథ చట్టం, పోలీసుల చుట్టూ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. పోస్టర్ లో బాలయ్య మాస్ గా కనిపిస్తూనే స్టైలిష్ గా కూడా ఉన్నారు.