కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కుమారీ ఆంటీ పేరే వినిపిస్తోంది. ఆమెకు సంబంధించిన వీడియోలు, వార్తలు నెట్టింట్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.
ఆమె ఫుడ్ స్టాల్ గురించి వైరల్ అవడంతో ఆ స్టాల్ లో ఫుడ్ టేస్ట్ చేయడం కోసం పెద్ద ఎత్తున జనాలు ఆమె స్టాల్ దగ్గరికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ఆమె స్టాల్ ను పోలీసులు క్లోజ్ చేయడం సిఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో మళ్ళీ ఆమె ఫుడ్ స్టాల్ ఓపెన్ అయ్యింది. మళ్ళీ జనాలతో ఆమె స్టాల్ కిటకితలాడుతోంది.
కుమారీ ఆంటీ ట్రెండింగ్ లోకి రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా అందరు స్ట్రీట్ ఫుడ్స్ మీదే దృష్టి పెట్టారు. కుమారీ ఆంటీ విషయంలో ఏకంగా ముఖ్యమంత్రి స్పందించడంతో మరింతగా వార్తల్లో నిలిచింది. కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ కు ముఖ్యమంత్రి వస్తారని వార్తలు రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నిరుద్యోగులు కుమారీ ఆంటీ స్టాల్ కు వెళ్లి నిరసన కూడా వ్యక్తం చేశారు.
యూట్యూబ్ ఛానెల్స్ కుమారీ ఆంటీ వంటి వారిని వెతికి మరీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. కుమారీ ఆంటీ గురించి, నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె పూర్తి పేరు సాయి కుమారి. గత పదమూడు సంవత్సరాలుగా ఆమె ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్టాల్ పెట్టకముందు సింగర్ హేమ చంద్ర ఇంట్లో పని చేసేవారంట. ఆ తరువాత ఫుడ్ స్టాల్ మొదలుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్, ఆలీ లాంటి సెలెబ్రెటీలు సైతం కూరలు తీసుకెళ్తారని కుమారీ ఆంటీ వెల్లడించారు.
రీసెంట్ గా హీరో సందీప్ కిషన్ కూడా ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లి భోజనం తిని వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫుడ్ తిన్న తరువాత సందీప్ కిషన్ కుమారీ ఆంటీకి పదివేల రూపాయలు ఇచ్చారట. కుమారీ ఆంటీకి ఇంతగా క్రేజ్రావడంతో బిగ్ బాస్ షోలోకి ఆమెను తీసుకుంటారేమో అంటూ నెటిజెన్లు కౌంటర్లు వేస్తున్నారు.
Also Read: OTT లో పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ఈ థ్రిల్లర్ సినిమాలో ఏముంది.?











1. యానిమల్ – నాన్న ( పాపా ):
2. ఖడ్గం – నువ్వు నువ్వు:
3. ఆచార్య – పాదగట్టం:
4. బ్రహ్మాస్త్ర – శివ:



60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారనే భ్రమల్లో ఉండవద్దని ఏ ఇరవై ఐదు సీట్లో ముష్టి వేస్తాడు” అని అన్నారు. జనసేన, టీడీపీ ఎలెక్షన్స్ కు సిద్ధంగా లేవని, సీట్ల లెక్కల్లో ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రిగా చరిత్రలో వైఎస్ జగన్ నిలిచిపోతారని వెల్లడించారు. ఎవరెన్ని చీలికలు చేసినా, పద్మ వ్యూహాలు పన్నినా వాటిని ఛేదించి రాగల అర్జునుడు జగన్ అని అన్నారు.
అన్యాయాలు, అక్రమాలు చేసిన బాలశౌరి బఫూన్ బాలశౌరి బఫూన్ అని విమర్శించారు. టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతున్నాడని అన్నారు. ఇది ఇలా ఉంటే ఆదివారం నాడు జరిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల భేటీ పై కూడా మినిస్టర్ అంబటి రాంబాబు స్పందించారు. ‘‘మోయటానికి ఎందుకులే భేటీలు..!’’ అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ఒక కార్టూన్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబులను తన భుజాల పై మోస్తున్నట్టుగా ఆ కార్టూన్ ఉంది. ఆ తరువాత మీడియాతో ఆయన మాట్లాడుతూ, వీరిద్దరూ భేటీ అవడం కొత్త విషయం కాదన్నారు. సీట్ల కోసం లేదా నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లిద్దరే చెప్పాలని కామెంట్స్ చేశారు. రెండేళ్లుగా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నా, ఇప్పటికీ సీట్ల విషయం తేల్చుకోలేకపోయారని విమర్శించారు.

భారతరత్న పురస్కారాన్ని దేశంలో ఏదైనా రంగంలో అత్యుత్తమ కృషి చేసిన వారికి అందించే అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారంను 1954లో జనవరి 2న దేశ తొలి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ మొదలుపెట్టారు. ఈ అవార్డ్ ను ఇప్పటివరకు 49 మంది అందుకోగా, వారిలో శాస్త్రవేత్తలు, మేధావులు, రచయితలు, సాహిత్యకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు తదితరులు ఉన్నారు. వీరిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. భారతరత్న ప్రారంభించిన తరువాత సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తి రాజగోపాలాచారి, ప్రముఖ శాస్త్రవేత్త, డాక్టర్ సివి రామన్ 1954లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
భారతరత్న అవార్డ్ అందుకున్నవారికి రాష్ట్రపతి సంతకంతో ఉన్న ధ్రువీకరణ పత్రం మరియు మెడల్ అందచేస్తారు. ఈ మెడల్ రావి ఆకు రూపంలో ఉంటుంది. దీనిపై ప్రకాశిస్తున్న సూర్యుడు, భారతరత్న అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. మెడల్ వెనుక భగంలో జాతీయ చిహ్నం, దాని కింద సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. ఇక ఈ అవార్డ్ అందుకున్న వారికి నగదు ప్రోత్సాహకం ఉండదు. అయితే ప్రత్యేకమైన ప్రాధాన్యత మరియు సదుపాయాలు లభిస్తాయి. 2024లో ఎల్కే అద్వానీ మరియు కర్పూరి ఠాకుర్ లకు భారత రత్నఅవార్డ్ ప్రకటించారు. వీరితో ఇప్పటి వరకు ఈ అవార్డులు వచ్చిన వారి సంఖ్య యాబైకి చేరింది.
1. నిరుపమ్ పరిటాల :
2. శ్రీరామ్ :
3. ప్రభాకర్:
4. ఇంద్రనీల్ వర్మ:
5. మానస్:
6. వీజే సన్నీ:
7. ముఖేష్ గౌడ:
8. సాయి కిరణ్:
9. అమర్ దీప్ చౌదరి:
10. నంబూద్రి:
11. నిరంజన్:
12. గగన్ చిన్నప్ప:
13. అర్జున్ అంబటి:
14. రవి కృష్ణ:
15. మధుసూదన్:
16. చందు గౌడ:
ఈ సీరియల్ లో హీరో విశాల్ గా ఆకట్టుకున్నాడు. రోజుకి 15 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
గత ఏడాది రామ్ చరణ్-ఉపాసన జంటకు క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలిలోకి వారసురాలు అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీ అంతా సంతోషంలో మునిగితేలుతుంది. క్లీంకార జన్మించినప్పటి నుండి వారి ఫ్యామిలిలో శుభాలే జరుగుతున్నాయి. గత ఏడాది రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలవడం, లావణ్య వరుణ్ తేజ్ పెళ్లి, తాజాగా చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ ప్రకటించడం వరుసగా శుభవార్తలే వినిపిస్తున్నాయి. ఇదంతా తన మనవరాలి రాక వల్లే అని ఆస్కార్ వచ్చిన సమయంలో మెగాస్టార్ స్టేట్మెంట్ సైతం ఇచ్చారు.
క్లీంకార ఫోటోను ఇప్పటివరకు రివీల్ చేయలేదు. క్లీంకారతో బయటికి వచ్చినా ఆమె ఫేస్ కనిపించకుండా చరణ్, ఉపాసన జాగ్రత్త పడుతున్నారు. మరో వైపు మెగా ఫ్యాన్స్ అంతా ఆమెను చూడాలని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఉపాసన క్లీంకార ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినా ఆమె ముఖం కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేస్తోంది. అయినప్పటికి ఆ క్లీంకార ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా క్లీంకారకు సంబంధించిన మరో విషయం వైరల్ గా మారింది. అది ఏమిటంటే, ఆమె కేర్ టేకర్ సావిత్రి శాలరీ.
రామ్ చరణ్ ఉపాసన క్లీంకార కోసం ఒక కేర్ టేకర్ ను పెట్టుకున్నారు. ఆమె సెలెబ్రెటీ సావిత్రి. ఆమె ఇంతకు ముందు పలువురు సినీ సెలబ్రెటీల పిల్లలకు కేర్ టేకర్ గా వ్యవహరించారు. బాలీవుడ్ లో కరీనా కపూర్ కొడుకు తైమూరుకు, షాహిద్ కపూర్ పిల్లలకు సావిత్రి కేర్ టేకర్ గా వ్యవహరించారు. ఒక ఇంటర్వ్యూలో కరీనా సావిత్రి పై ప్రశంసలు కురిపించింది. రీసెంట్ గా రామ్ చరణ్ దంపతులు ముంబై వెళ్లారు. అది సావిత్రిని కలవడానికే అని టాక్. క్లీంకార కేర్ టేకర్ గా పనిచేస్తున్న సావిత్రికి లక్షన్నర జీతం ఇస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.