నందమూరి, మెగా హీరోల కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన జక్కన్న మెగా, నందమూరి అభిమానులకు ఒక మంచి అనుభూతిని మిగిల్చారు అని చెప్పవచ్చు.
భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చి 25 వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. సినిమా చూస్తున్నంత సేపు కళ్ళు తిప్పు కోకుండా మెస్మరైజ్ చేశారు జక్కన్న. సినిమా మొత్తం చూస్తుంటే ఇంకా ఏం జరుగుతుందో అనే ఆలోచన తప్ప వేరే మైండ్ లో ఉండదు. అంత ఉత్కంఠగా సాగే ఈ సినిమా చూస్తుంటే చాలా సీన్స్ మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. మరి ఆ సీన్లన్ని వారు రియల్ గానే తీశారా, లేదా గ్రాఫిక్స్ వాడారా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలిగి ఉంటుంది. మూవీ చూస్తే మాత్రం గ్రాఫిక్స్ లా అనిపించదు.

కానీ ఈ సినిమా లో చాలా హయ్యర్ టెక్నాలజీ విఎఫ్ ఎక్స్ వాడారు. అదేంటో ఒకసారి చూస్తే మీరే ఆశ్చర్యపోయి, జక్కన్న మామూలోడు కాదు అనడం ఖాయం. దర్శకుడు రాజమౌళి విజువల్ ఎఫెక్ట్ ని అంత అద్భుతంగా ఉపయోగించడం వల్లే ఈ సినిమా దేశంలోనే బ్లాక్ బస్టర్ గా అవతరించింది. ఆయన ఈ ఒక్క సినిమానే కాదు ఈగ సినిమాతో విఎఫ్ ఎక్స్ ప్రారంభించి, బాహుబలితో అందరిని మెస్మరైజ్ చేసి, ఇక ఆర్ఆర్ఆర్ లో మంత్రముగ్ధులను చేశారు.
ఇందులో చాలా సీన్లను చూస్తే మనకు గూస్ బంప్స్ పుడతాయి. ఈ సినిమాలో ట్రైన్ బ్లాస్ట్ సీన్ లో అది నిజంగానే జరిగినట్టు విఎఫ్ఎక్స్ లో చూపించారు. ఒక సన్నివేశంలో గుర్రంపై వచ్చి ఒక బాబు ని కాపాడే సీన్ అక్కడ గుర్రం లేకుండా ఏ విధంగా చేశారు మీరు ఒకసారి గమనించండి. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా రాజమౌళి తన గ్రాఫిక్స్ తో కోట్లాదిమంది వీక్షకులను ఆనందపరిచారని చెప్పవచ్చు.
#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10


దీంతో ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఆసీన్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీ తో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. ఈమె గజిని, లక్ష్మి, శివమణి, నరసింహ తదితర చిత్రాల్లో నటించింది. మ్యారేజ్ చేసుకొని సినిమాలకు దూరం అయింది. అలాగే అక్షయ్ కుమార్ తో జత కట్టి ఆల్ ఈజ్ వెల్ అనే మూవీలో నటించింది. ఈ క్రమంలోనే రాహుల్ శర్మతో పరిచయం కావడం అది కాస్తా వివాహానికి దారి తీయడం జరిగింది. రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ అధినేత.














ఈయన పుత్రుడు సంజయ్ రావు “ఓ పిట్ట కథ” అనే మూవీ ద్వారా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. దీంతో సంజయ్ అంతగా ప్రేక్షకులను దగ్గర కాలేకపోయాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అప్పటినుండి సంజయ్ ఏ సినిమాలో రాలేదు. అయితే తాజాగా తన తదుపరి సినిమాకు సంబంధించి అప్డేట్ రిలీజ్ అయింది.
అలాగే మిమ్మల్ని పెళ్లికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం అంటూ మోషన్ పోస్టర్ ను ముగించారు. అయితే ఈ సినిమాను పూరి జగన్నాథ్ శిష్యుడు ఏ ఆర్ శ్రీధర్ తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్నారు. మైక్ మూవీస్ బ్యానర్ పై వెంకట్ అన్నపురెడ్డి, అక్కిరెడ్డి నిర్మిస్తున్నారు.
ఆరేళ్ల వయసులోనే పాడటం, నాట్యం చేయటం నేర్చుకుంది. సినిమాల్లో నటించాలనే కోరిక తో చెన్నై చేరుకుంది. మొదట డాన్సర్ గా నటించిన సూర్యకాంతం అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియపరచి 75 రూ. అడిగిమరీ తీసుకుంది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది.
తర్వాత సౌదామిని చిత్రంలో హీరోయిన్ పాత్ర వచ్చింది కానీ, కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం చేజారిపోయింది. సంసారం సినిమా లో మొట్టమొదటి సారిగా గయ్యాలి అత్త పాత్ర వేసింది. ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది. బి.నాగిరెడ్డి,చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసే వారు కాదు.
ఆ రోజుల్లోనే అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి- సూర్యకాంతం, రమణారెడ్డి- సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు- సూర్యకాంతం జంటలను వాళ్ళు నటించిన సినిమాలను గుర్తుకు తెచ్చుకొని ఇప్పటికి కూడా హాయిగా నవ్వుకుంటారు. ప్రేక్షకులు, సినిమా డిస్ట్రిబ్యూటర్లు కొత్త సినిమా వస్తే అందులో సూర్యకాంతం వుందా అని ఎదురు చూసేవారు. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.
ఈ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని అనుకోకుండా సినీనటి అయిపోయింది. మలయాళంలో తన సినీరంగాన్ని మొదలుపెట్టారు. తెలుగులో యువసేన సినిమా ఆమెను సక్సెస్ ఫుల్ తారగా మార్చేసింది. దాదాపు 30 సినిమాల్లో మెరిసి ఒక్కసారిగా ఎందుకు తెరమరుగై పోయారు.
ఈమెకు మోహన్ లాల్,మమ్ముట్టి, చిరంజీవి అంటే చాలా ఇష్టమట. నా ప్రతిభను గుర్తించి ప్రజలు నన్ను అభిమానించారని గోపిక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏది ఏమైనప్పటికీ మరోసారి ఆమె తెరపై కనిపించి అందరినీ మెప్పించాలని కోరుకుందాం.
ఈ తరుణంలో రమేష్ బాబు కూడా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత అంతగా రాణించలేక పోయారు. కానీ ఆయన హఠాత్ మరణం చెందారు. నాగేశ్వరరావు హీరోగా సుడిగుండాలు, వెలుగునీడలు మూవీస్ లో బాలనటుడిగా చేసిన నాగార్జున దీని తర్వాత హిందీ లో జాకీ ష్రాప్, మరియు మీనాక్షి శేషాద్రి హీరో హీరోయిన్లుగా సుభాష్ ఘాయ్ డైరెక్షన్లో మూవీ రీమేక్ గా 1986 లో విక్రమ్ సినిమాతో హీరో అయ్యారు. ఈ సినిమా విజయవంతం అయింది. ఇకపోతే బాలనటుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అనుభవం రమేష్ బాబుకు ఉంది.
ఈ తరుణంలో 23 సంవత్సరాల వయసులో సామ్రాట్ మూవీ తో హీరోగా అడుగు పెట్టాడు. కానీ అప్పటికే కృష్ణ మరియు ఎన్టీఆర్ మధ్య మాటలు లేవు. సినిమా ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని గెస్ట్ గా వచ్చారు. ఇది హిందీలో సన్నీ డియోల్ హీరోగా సూపర్ హిట్ సినిమా బేతా బ్ తెలుగులో రీమేక్ సామ్రాట్ పేరుతో వచ్చినది.. ఈ మూవీకి ఎస్వి రాజేంద్ర సింగ్ మొదటిసారి షెడ్యూల్ డైరెక్షన్ చేశారు. చాలా డబ్బు ఖర్చు అవుతున్నది షూటింగ్ అనేది ముందుకు సాగకపోవడంతో, సీనియర్ డైరెక్టర్ అయినా మధుసూదన్ రావుని మళ్లీ తీసుకున్నారు.
ఈ విధంగా ఆయన చేసిన తొలి మూవీ విజయవంతమైంది. అలాగే జగపతి బాబు కత్రోమ్ కే కిలాడీ సినిమాకు రీమేక్ గా సింహ స్వప్నం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు, దీన్ని కూడా మధుసూదన్రావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు తండ్రిగా కృష్ణంరాజు ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో జగపతిబాబు ద్విపాత్రాభినయం చేసిన కానీ మూవీ హిట్ అవలేదు.