చెప్పవే చిరుగాలి సినిమా లో వేణు సరసన నటించిన హీరోయిన్ అభిరామి గుర్తుందా..? టెలివిజన్ వ్యాఖ్యాత గా వ్యవహరించిన అభిరామి 1995 లో సినీ కెరీర్ ను మొదలు పెట్టింది. చెప్పవే చిరుగాలి సినిమా తరువాత ఆమె అంత గా తెలుగు తెరపై కనిపించలేదు.
చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేసిన అభిరామి, 2004 వ సంవత్సరం లో ఉన్నత చదువుల కోసం యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళిపోయింది. ఆ తరువాత మళ్ళి 2013 లోనే ఇండియా కి వచ్చింది.

కథాపురుషన్ అనే మలయాళ సినిమా లో బాల నటి గా అభిరామి వెండితెర పైన కనిపించింది. ఆ తరువాత, పత్రం, న్జంగల్ సంతుస్తరను , మెర్కారా, శ్రద్ధ, మిలీనియం స్టార్స్ , మెలెవర్యతే మలఖక్కుట్టికల్ , మేఘసందేశం వంటి మలయాళ సినిమాలు చేసింది.

ఆ తరువాత తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. రక్తకన్నీరు, లాలి హాడు వంటి కన్నడ సినిమాల్లో నటించింది. మిడిల్ క్లాస్ మాధవన్ , చార్లీ చాప్లిన్, దోస్త్, కర్మేఘమం, సమస్థానం వంటి తమిళ సినిమాలలో కూడా నటించింది.

తెలుగు లో అభిరామి చాలా తక్కువ పాత్రలను చేసింది. చెప్పవే చిరుగాలి సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చెప్పవే చిరుగాలి కంటే ముందు ఆమె థాంక్యూ సుబ్బారావు సినిమాలో నటించింది. చార్మినార్ అనే మరో సినిమా లో కూడా అభిరామి నటించింది. ఇది కాకుండా, లేటెస్ట్ గా రవితేజ “అమర్ అక్బర్ ఆంటోని” సినిమా లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అభిరామి నటించింది. ఈ సినిమా లో అభిరామి హీరో తల్లి పాత్రను పోషించింది.

అయితే, సినిమాల్లోనే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అభిరామి తన సత్తా చాటింది. కమలహాసన్ ‘విశ్వరూపం’, ‘విశ్వరూపం 2’ సినిమాలలో అభిరామి హీరోయిన్ పూజ కుమార్ కు తమిళ్ లో డబ్బింగ్ కూడా చెప్పారు. ప్రస్తుతం తెలుగు లో సినిమాలు తక్కువే చేశారు. అప్పటికి, ఇప్పటికీ అభిరామి ఎలా మారిపోయారో ఈ కింద ఫోటోలలో చూడండి.




నేషనల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్నా శ్రీదేవిని అప్పటిలో వివాహం చేసుకోవడానికి ఎంతో మంది తారలు, నిర్మాతలు క్యూ కట్టారు. కానీ శ్రీదేవి చివరికి బాలీవుడ్ నిర్మాత అయినా బోనికపూర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. దినికి ముందు శ్రీదేవి పెళ్లి విషయంలో కొందరు హీరోల పేరులు వినిపించాయి. మరి ఆ స్టార్స్ ఎవరో చూద్దాం రండి.
మురళీమోహన్ 19వ శతాబ్దిలో ఒక స్టార్ హీరో. అప్పటిలో మురళీమోహన్ తో శ్రీదేవికి పెళ్లి అని ఒక పుకార్లు ప్రచారం అయింది. అప్పుడే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న మురళీమోహన్ శ్రీదేవితో పెళ్లికి నిరాకరించటం జరిగిందట.
స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో యాంగ్రీ యంగ్ మాన్ శేఖర్ శ్రీదేవిని పెళ్లి చేసుకోమని స్వయంగా ఆమె తల్లి కోరిందట. అప్పటిలో కెరియర్ పరంగా బిజీగా ఉన్న రాజశేఖర్ శ్రీదేవితో వివాహానికి నో చెప్పానని తెలిపారు.
ఇక బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీదేవి మిధున్ చక్రవర్తి ప్రేమలో పడింది. వీరిద్దరూ కొంతకాలం సీక్రెట్ గా సహజీవనం కూడా చేశారట. అప్పటికీ పెళ్లయిన మిథున్ చక్రవర్తి మొదటి భార్యను వదిలేస్తేగాని శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లి చెప్పడంతో, మిధున్ చక్రవర్తి తన మొదటి భార్యను చేసుకున్న తర్వాత తనకు కలిసి వచ్చిందని చెప్పి శ్రీదేవితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడట.
చివరకు బోనీ కపూర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది శ్రీదేవి. వీరిద్దరి వివాహానికి ముందే శ్రీదేవి గర్భవతి కావడం వలన వీరి పెళ్లి హడావిడిగా జరిగిపోయింది అని అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇలా ఎవరి టాలెంట్ ఎప్పుడు ఏ విధంగా బయటపడుతుందో తెలియదు. అయితే ఇండస్ట్రీలో ముందుగా డైరెక్టర్లుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారిన వారు ఎవరో చూద్దాం..? సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ప్రస్తుతం వారసత్వానికి మాత్రం కొదువ లేదని చెప్పవచ్చు. ఎంత వారసత్వం ఉన్న టాలెంట్ లేకపోతే మాత్రం రాణించడం కష్టం.
ఈ తరుణంలోనే ఈ సంవత్సరం ఎంతో మంది కొత్త హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే వీరంతా అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వారు కావడం కొసమెరుపు.
అతడు హీరో మూవీ తో సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చారని చెప్పవచ్చు. ఇంకొకరు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్. రౌడీ బాయ్ అనే సినిమాతో సంక్రాంతి సందడి చేశారు. కేరింత సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి అమెరికా ముంబై నగరాల్లో ఫిలిం శిక్షణ పొందారు. మరి ఇలా డైరెక్టర్ నుంచి హీరోగా మారిన వీరు వాటి టాలెంటుతో సత్తా చాటుతా రా లేదంటే కనుమరుగవుతారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.








ఒక కుటుంబం ఆ కుటుంబంకి వచ్చిన సమస్యలను తీర్చడం కోసం హీరో ఆ ఇంటికి రావడం.. ఈ విధంగా కథ చుట్టూ భావోద్వేగాలు, కామెడీ, ఫైట్స్, ఇలాంటి అంశాలతో త్రివిక్రమ్ సినిమాలు రూపొందుతాయి. అయితే ఇదే సబ్జెక్టుతో మహేష్ బాబు సినిమా వద్దంటూ కొంత మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు..

















