మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ఆయన హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్లో మా సభ్యులకు వైద్య పరీక్షలు శిబిరాన్ని నిర్వహించారు. దీని అనంతరం ఆయన నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అధ్యక్షుడు మంచు విష్ణు మరియు సినీ నటుడు నరేష్ పాల్గొని మాట్లాడుతూ మా సభ్యులకు వైద్య పరీక్షలు చేయడానికి ఏఐజీ ఆస్పత్రి ఇలా ముందుకు రావడం చాలా మంచి పరిణామమని, ఆస్పత్రి రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదని మంచి విషయం అన్నారు.

రాబోయే రోజుల్లో కూడా “మా” నుంచి ఆస్పత్రికి ఇలాంటి సాయం కావాలని కోరిన చేస్తామని తెలియజేశాడు. గతంలో నేను మలేషియాకి వెళ్ళినప్పుడు షూటింగ్ సమయంలో గాయాలయ్యాయని తెలిపారు. ఆ టైంలో మా కుటుంబం మొత్తం మలేషియాలోని ఉన్నామని అన్నారు. దీంతో నాతో సహా మా కుటుంబ సభ్యులు కూడా ఒక ఆస్పత్రిలో హెల్త్ చెకప్ చేశారని అన్నారు.

ఆ సమయంలో ఒక డాక్టర్ నా దగ్గరికి వచ్చి వరల్డ్ ఫేమస్ వైద్యులు నాగేశ్వర్ రెడ్డి మీ ఇండియాలోనే ఉన్నప్పుడు మలేషియాకు రావడం ఎందుకని అన్నారు.. అంటే అంతటి గొప్ప వైద్యుడు “మా” సభ్యులకు ప్రస్తుతం సేవలు చేసేందుకు ముందుకు వచ్చారని కొనియాడారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ మా అసోసియేషన్ కు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సభ్యులకు సినిమాల్లో అవకాశాలు కల్పించడం కోసం చాలా పని చేశామని అన్నారు. వారికి బీమా సౌకర్యం కూడా ఇచ్చామని తెలియజేశారు.

ఇప్పటికే తన 30 సంవత్సరాల సినీ కెరీర్లో దిగ్విజయంగా ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లతో చేశారు. కానీ ఆ ఒక్క హీరోయిన్ తో మాత్రం దూరంగా ఉన్నారట. ఆమె ఒకప్పుడు ఒక స్టార్ సీనియర్ హీరోయిన్. ప్రజెంట్ రాజకీయాల్లో చక్రం కూడా తిప్పుతున్నారు.
ఒకానొక సమయంలో ఆయన కంటే ఈమె ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని, వెంకీకి షాక్ ఇచ్చింది. అయితే వీళ్ల కాంబినేషన్లో ఓ సినిమా సెట్ అయిందట. స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో వెంకీ తో కలిసి ఓ సినిమా చేద్దాం అనుకుని హీరోయిన్ తో చర్చలు కూడా నడిచాయని టాక్ వినిపించింది అప్పట్లో. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల వీరి కాంబినేషన్ సెట్ అవ్వడం లేదని అదే కథతో కొన్నేళ్ల తర్వాత మరో స్టార్ హీరోయిన్ తో సినిమా చేశారు.
ఆ స్టొరీ కూడా సేమ్ టు సేమ్ ఈ హీరోయిన్ కి వినిపించినట్లు అలాగే ఉందని, తనని వదిలేసి వేరే హీరోయిన్ ను పెట్టుకొని తీయవలసిన అవసరం ఏముందని వెంకటేష్ మీదికి కోపానికి వచ్చిందట. దీంతో వెంకటేష్ అదంతా నిర్మాతల నిర్ణయమని నా ప్రమేయం ఏమీ లేదని అన్నారని తెలుస్తోంది. దీంతో వీరి మధ్య ఉన్నటువంటి వార్ ఎక్కువైపోయి మౌనంగా ఉండి పోయారట.
అప్పటినుంచే వెంకటేష్ కు, ఆమెకు మధ్య మాటలు కట్ అయిపోయాయని సమాచారం. ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా కలిపే ప్రయత్నం చేయలేదు.. ఎందుకంటే ఆమె మొండితనం అందరికీ తెలిసిందే.. మరి ఇప్పటికైనా వీరు కలిసి ఉంటారో లేదో చూడాలి.








మహేష్ బాబు వరుస హ్యాట్రిక్స్ మూవీస్ తర్వాత వచ్చిన ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. థియేటర్ లోకి వచ్చిన మొదటి రోజు మిశ్రమ స్పందన అందుకుంది. ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో తాజా కర్నూలు జిల్లాలో సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈవెంట్ లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో ఈవెంట్ గ్రాండ్ గా సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు నాకు అభినవ సంబంధాలు ఉన్నాయని, ఒక్కడు మూవీ చూసిన తర్వాత నేను దర్శకుణ్ణి అవ్వాలని భావించి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాను అని నేను ఎంతగానో ఇష్టపడే సూపర్ స్టార్ తో సినిమా చేయడం, ఇక్కడికి రావడం నా లైఫ్ టైం బహుమతి అని అన్నారు.
కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏలుతుంది మాత్రం మొత్తం స్టార్ హీరోల వారసులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫ్యామిలీ లా నుండే హీరోలు పరిచయం అవుతుండటం చూస్తున్నాం. ఇది ఒక తెలుగు ఇండస్ట్రీ నే కాకుండా తమిళ, కన్నడ, మలయాళంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.
ఇలా చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు వారి యొక్క పిల్లలను చిన్నప్పట్నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసి చక్కగా ప్లాన్ ను అమలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుత కాలంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్నచిన్న సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మెల్లమెల్లగా స్టార్డమ్ సంపాదిస్తున్న హీరోలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్టు అందుకుంటూ సినీ వారసత్వం ఉన్నవారిని కూడా డీలా చేస్తూ దూసుకుపోతున్నారు.
ఈ మధ్య కాలంలో వచ్చిన డీజే టిల్లు సినిమా బంపర్ హిట్ సాధించింది. దీని తర్వాత తాజాగా వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ విజయాన్ని అందుకుంది. ఇక నిర్మాతలు కూడా ఈ కుర్ర హీరోలతో సినిమాలు తీయడం కోసం ముందుకు వస్తున్నారు.
స్టార్ హీరోల వైపు వారి చూపులు మళ్ళీస్తూ కుర్ర హీరోల వైపే మొగ్గుచూపుతున్నారు. చిన్న హీరోలతో సినిమా చేస్తే ప్లాప్ అయినా సరే పెద్దగా నష్టం ఉండదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.







