కొత్త కొత్త హీరోయిన్స్ ని వెతికి మరీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు ఆర్జీవి. కొన్ని రోజుల క్రితం వర్మ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చూసిన తెలుగుతోపాటు ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలు ఉలిక్కి పడ్డాయి. ఒక అమ్మాయికి సంబంధించిన రీల్ ఒకటి పోస్ట్ చేసి ఎవరీ అమ్మాయి తొందరగా ఫైండ్ చేయండి అంటూ కోరాడు. ఇంకేముంది ఒక్కరోజులోనే ఆ యువతీ దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది.
వెంటనే ఆ యువతీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వర్మ చేతికి వెళ్లిపోయాయి. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ఆ అమ్మడి అందానికి దాసోహం అయ్యారు. సోషల్ మీడియాలో ఆ అమ్మాయి అందాన్ని ఆస్వాదిస్తూ తెగ పోస్టులు పెడుతున్నారు. ఆమె మరెవరో కాదు నటి ఆరాధ్య దేవి. ఈమె అసలు పేరు శ్రీలక్ష్మి సతీష్. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది, ప్రతిరోజు రకరకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

అలా ఓ రోజు ఆర్జీవి కంటపడింది. అంతే ఆమె ఎవరు, ఆమె ఐడి తెలిస్తే చెప్పండి అంటూ నెటిజన్స్ ని రిక్వెస్ట్ చేశారు. మొత్తానికి అమ్మడి ఐడి పట్టుకున్నారు ఆమెను హీరోయిన్ గా ఒప్పించారు. ఆమెతో ఇప్పుడు శారీ అనే సినిమాని కూడా చేస్తున్నారు ఆర్జీవి. అయితే ఈ చిన్నదాని అందం కుర్రకారుని పిచ్చెక్కించేలా చేస్తుంది. మోడరన్ డ్రెస్ లోనే అందంగా ఉంది అనుకుంటే చీరకట్టులో మరింత అందంతో మెరిసిపోతుంది ఈ బ్యూటీ.
గతంలో చీర కట్టుతో ఒక ఫోటోషూట్ చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తెగ వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా ఆరాధ్య దేవికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఎప్పుడూ చీరకట్టులో కనిపించే ఆరాధ్య మోడర్న్ డ్రెస్సులో మెరిసింది. అందాల ఆరబోస్తూ కొన్ని వీడియోలు షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో చాలా గ్లామరస్ గా కనిపించింది ఆరాధ్య దేవి.







1. లీడర్:
2. నేనే రాజు నేనే మంత్రి:
3. భరత్ అనే నేను:
4. ప్రస్థానం:
5. వంగవీటి:
6. రంగం:
7. ప్రతినిధి:
8. ఒకే ఒక్కడు:
9. నోటా:
10. రిపబ్లిక్:

సంపూర్ణేష్ బాబు నటిస్తూన్న లేటెస్ట్ మూవీకి ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే ఈ మూవీ తమిళ నటుడు యోగిబాబు నటించిన ‘మండేలా’ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది. మండేలా మూవీకి రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అంతేకాకుండా పలు విభాగాల్లో సైమ, ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఈ చిత్రానికి వచ్చాయి. ఈ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం మడోన్ అశ్విన్ ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డ్, సైమ, ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.
మండేలా మూవీ కథ విషయనికి వస్తే, రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగే గ్రామ పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. తమిళనాడులోని సూరంగుడి అనే చిన్న గ్రామంలో హీరో యోగిబాబు మంగలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతని దగ్గర ఒక అబ్బాయి సాయంగా ఉంటాడు. ఊర్లోనివాళ్లు యోగిబాబును తమకు నచ్చిన పేర్లతో పిలుస్తూ, తమ పనులను చేయించుకుంటుంటారు. ఆ గ్రామ పెద్దకు ఇద్దరు భార్యలు. వారు వేరు వేరు కులాలకు చెందినవారు. గ్రామంలో కూడా రెండు కులాలవారు వేరు వేరుగా జీవిస్తుంటారు.
గ్రామ పెద్దకు ఇద్దరు కుమారులు. స్థానిక ఎలెక్షన్స్ ప్రకటన వస్తుంది. ఆ ఎలెక్షన్స్ లో గ్రామ పెద్ద కొడుకులు రెండు కులాలకు ప్రతినిధులుగా నిలబడతారు. యోగిబాబు ఆధార్కార్డు కావాలని పోస్టాఫీసులో ఒక ఉద్యోగిని కోరుతాడు. ఆమె యోగిబాబుకి నెల్సన్ మండేలా అని పేరుతో ఓటర్ల లిస్ట్ లో పేరు రిజిస్టర్ చేస్తుంది. ఆ తరువాత నెల్సన్ మండేలా ఓటు కీలకంగా మారడంతో ఇద్దరు ప్రతినిధులు తమకే ఓటు వేయాలని మండేలా చుట్టూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో మండేలాకు ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరికి మండేలా ఓటు ఎవరికి వేశాడనేది మిగిలిన కథ.
2.జోజి:
4.వైరస్:







బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో టాప్ హీరోగా రాణిస్తున్న సల్మాన్, తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించాడు. తన సినిమాలతో బాలీవుడ్ లో ఎన్నో రికార్డ్స్ సృష్టించాడు. ఇటీవలే ‘కిసీ కా భాయ్, కిసీ కీ జాన్’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్, త్వరలో టైగర్ 3 మూవీతో రానున్నాడు. టైగర్ 3 మూవీ లో బిజీగా ఉన్న సల్మాన్, రీసెంట్ గా సరికొత్త లుక్ లో కనిపించి అందరినీ షాక్ కి గురి చేశాడు.
సల్మాన్ ఒక రెస్టారెంట్కు వెళ్ళిన వీడియో వైరల్ గా మారింది. ఇందులో సల్మాన్ ఖాన్ గుండుతో కనిపించాడు. దీంతో ఆ ఫొటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇన్స్టా లో సల్మాన్ గుండు వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో సల్మాన్ నిజంగా ఇలా ఉంటారా లేదా ఏదైనా సినిమా కోసం మార్చుకున్న లుక్ కావచ్చని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.
ఇంతకుముందు సల్మాన్ ఖాన్ ఈ లుక్ లో తేరే నామ్, సుల్తాన్ సినిమాలలో కనిపించాడు. దాంతో ఫ్యాన్స్ వాటి సీక్వెల్స్ తీస్తున్నారా అని కామెంట్లు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో పంజా మూవీ తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ తో సల్మాన్ ఖాన్ హీరోగా నిర్మాత కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసమే కండల వీరుడు గుండు చేయించుకున్నాడని టాక్.