చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.
చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు స్నేహితుల గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు.

అలానే చాణక్య భార్య భర్తల మధ్య అంతా బాగుండాలంటే ఎలాంటివి అనుసరించాలి అనేవి కూడా చెప్పారు. అలానే మగవాళ్ళు ఈ నాలుగు విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదట. భార్య కి కూడా వీటిని అస్సలు చెప్పకూడదు ఆని ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా తెలిపారు.
#1. మగవారి జీవితం లో వచ్చే ఆర్థిక ఇబ్బందుల గురించి అస్సలు ఎవరికీ చెప్పకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఎదురైనప్పటికీ వాటిని ఇతరులతో పంచుకోవద్దు. ఆర్థిక పరిస్థితి గురించి, ఆర్థిక ఇబ్బందులు గురించి భార్య కి కూడా మగవాళ్ళు చెప్పుకోకూడదు. అలానే డబ్బులు పోయినా సరే మగవాళ్ళు భార్యకి చెప్పకూడదు. నిజానికి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారని ఎవరికైనా చెప్తే ఎవరు సహాయం కూడా చేయరు.

#2. మగవాళ్ళు భార్య గురించి ఎప్పుడూ ఇతరులకు చెప్పుకోకూడదు. భార్య కి సంబంధించిన రహస్యాలను షేర్ చేసుకోకూడదు.
#3. అలానే మగవాళ్ళు వ్యక్తిగత సమస్యలను కూడా ఇతరులతో చెప్పకూడదు. ఎందుకంటే వ్యక్తిగత సమస్యలు ఎవరికైనా చెప్తే వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతారు. దాంతో తిరిగి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది.

#4. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అవమానానికి గురి అయితే దానిని కూడా ఎవరికీ చెప్పకూడదు. భార్యతో కూడా ఆ విషయాన్ని చెప్పకూడదు. ఒకవేళ చెప్పారంటే మానసికంగా క్రుంగిపోవాల్సి వస్తుంది.











అతనితో పాటు వచ్చిన అధికారులు భక్తుల చేతిలోని ప్రసాదంను విసిరేశారు. ఇది జరిగిన తరువాత మన్రోకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అనేక మంది వైద్యులు వచ్చినప్పటికీ మన్రో నొప్పిని తగ్గించలేకపోయారు. ఈ క్రమంలోనే మద్రాసు గవర్నమెంట్ మన్రోకి మంత్రాలయం వెళ్ళి పన్నులు వసూల్ చేయమని చెప్పింది. అప్పటికి రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి అయ్యి 100 సంవత్సరాలు అయ్యింది. మన్రో చెప్పు తీసేసి ఆలయం లోపలికి వెళ్ళాడు. అయితే అక్కడ ఒక ఋషి ఇంగ్షీష్ లో మఠం గురించి చెప్తున్నాడు. ఆయన ఒక్క మన్రోకి మాత్రమే కనిపించాడు.
ఎంత ఎక్కువ తింటే అంత నొప్పి తగ్గి ప్రసాదం మొత్తం తినేసరికి కడుపునొప్పి తగ్గిపోయింది. తన తప్పుడు ఆర్డర్ తొలగించి భక్తులకు ప్రసాదం ఇవ్వడం పునఃప్రారంభించవలసిందిగా ఆలయ అధికారులను ఆదేశించాడు. సమీపంలోని కొడపాయల్ గ్రామం నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రసాదం తయారీ కోసం కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రసాదాన్ని బుట్టలో కాకుండా గంగాళంలో సమర్పించాడు. అలా అప్పటి నుండి ప్రసాదాన్ని గంగాళంలో సమర్పిస్తున్నారు.
ఈ సంఘటనతో మన్రో మరియు అతని కుటుంబం శ్రీనివాసునికి అమితమైన భక్తులుగా మారారు. మన్రో పేరుతో కూడా ప్రసాదాన్ని సమర్పించేవారు. చేతులతో తింటే ఏ కలరా వస్తుందని మన్రో చెప్పాడో చివరి అదే కలరా సోకి మన్రో కర్నూల్ లోని పత్తికొండ అనే గ్రామంలో జులై 6, 1827 లో మరణించాడు.




























