ఆయన ఓ ఐఏఎస్. సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈపాటికే అతని రేంజ్ ఏంటో మీకు అర్ధం అయ్యి ఉంటుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు పెళ్లి చూపులు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓ డాక్టర్ సంబంధం వచ్చింది. ఒకర్ని ఒకరు బాగా అర్ధం చేసుకుంటారు అనుకున్నారు పెద్దలు. కానీ కట్నం కింద ఆ వరుడు ఏం అడిగారో తెలుసా.? అతను అడిగిన దానికి అందరు ఫిదా అయిపోయారు. సాధారణంగా చదువు సంస్కారాన్ని ఇస్తుంది అని అంటారు కానీ సంస్కారంతో పాటు ఉన్నతమైన ఆలోచనలు, ఎదుటి వారికి సహాయం చేసే గుణంని కూడా ఇస్తుంది అని వీరు నిరూపించారు.

representative image
వివరాల్లోకి వెళ్తే తంజావూరు జిల్లా ఒట్టంగాడు గ్రామానికి చెందిన శివ గురు ఐఏఎస్ వంటి పెద్ద చదువులు చూడడానికి చాలా కష్టాలు పడ్డాడు. ఈ క్రమంలోని ఆయన ఎదుటివారి కష్టాలని కూడా అర్థం చేసుకోగలిగారు. ప్రస్తుతం తీరు సెల్విలో సబ్ కలెక్టర్ గారు ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ,

తన ఉరి ప్రజలకు ఇంక సేవ చేయాలని ఉద్దేశంతో తన పెళ్ళికి ఒక విచిత్రమైన వరకట్నం తీసుకోవాలి అనుకున్నారు. ఆయనని పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నత స్థాయిలో ఉన్న యువతులు ముందుకు వచ్చినప్పటికీ ఆయన డాక్టర్నే పెళ్లి చేసుకుంటాను అనడంతో ఆయన కోరిన విధంగా కట్నం ఇచ్చే డాక్టర్ యువతి కోసం ఆయన తల్లిదండ్రులు వెదకడం ప్రారంభించారు.

ఈ క్రమంలో చెన్నై నందనం కళాశాలలో పని చేసే గణిత అధ్యాపకురాలు కుమార్తె అయిన కృష్ణభారతి ని చూసారు. ఆమెను పెళ్లాడాలంటే…ప్రభాకర్ ఓ షరతు పెట్టారు. తనను పెళ్లి చేసుకోవాలంటే ఆ డాక్టర్ వారంలో 2 రోజులు ఒట్టంగాడు గ్రామ ప్రజలకి ఉచితంగా వైద్యం చేయడమే కట్నం గా తీసుకుంటా అని అతను తెలిపారు. అందుకు ఆమె సంతోషంగా ఒప్పుకోవడంతో వారి వివాహం ఫిబ్రవరి 26 న జరిగింది…ప్రస్తుతం వారి పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…



















తల్లి ఉషారాణి గృహిణి, అక్క సుచిత సైతం ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తుందని అన్నారు. మానసికంగా తన ఎదుగుదలలో ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర కీలకమని ఆమె చెప్పుకొచ్చారు. చదువు విషయంలో ఎప్పుడూ ఇంట్లో నుండి ఒత్తిడి లేదని, టెన్త్ క్లాస్ లో 10 పాయింట్లు వచ్చినట్టుగా తెలిపారు. ఇంటర్మీడియట్ లో 985 మార్కులు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఎంసెట్ లో 186వ ర్యాంక్ వచ్చిందని, సాఫ్త్ వేర్ ఫీల్డ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ లో చేరినట్టు తెలిపింది.



