ఐపీఎల్-2024 సీజన్ టీం ఇండియన్ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వేలానికి ముందే ట్రేడింగ్ సంచలనంగా మారాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న హార్దిక్ ను 15 కోట్ల ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మరొక ప్లేయర్ తాజాగా ఫ్రాంచైజీ మారుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్లేయర్ మరెవరో కాదు దక్షిణాఫ్రికాను వికెట్ కీపర్కం బెటర్.. లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఓపెన్ అయిన క్వింటన్ డికాక్.

డికాక్ ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి సన్రైజర్స్ కు ట్రేడ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్ కనబరచడంతో పాటు ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో దుమ్మురేపి తన సత్తా చాటాడు. మరొక సన్రైజర్స్ కు గత కొన్ని సీజన్ ల నుంచి సరియైన ఓపెనింగ్ పార్ట్నర్ లేకపోవడంతో ఈ స్టార్ ఓపెనర్ను సొంతం చేసుకోవాలని భావిస్తోందని సమాచారం.

ఐపీఎల్ 2023 మినీ వేలంలో డికాక్ ను లక్నో 6.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ కి కూడా అతని రిటైన్ చేసుకుంటుంది.డికాక్.. ఇప్పటివరకు 96 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా.. 20097 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతను టెస్ట్ , వన్డే మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ 2024 సంబంధించిన వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేడుకగా జరుగుతుంది. ఇందులో ఎందరు ఎన్ని స్థానాలు మారుతారో చూడాలి.















ఫలితంగా ఫైనల్లో ఓడి భారత్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అందులో ఛాంపియన్ గా నిలవాలంటే రాహుల్ లాంటి ప్లేయర్లు కాకుండా జితేష్ శర్మ లాంటి యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. జితేష్ శర్మ లాంటి ప్లేయర్ కనుక మొన్న వరల్డ్ కప్ లో ఉండి ఉంటే భారత్ తీరు వేరేలా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కుర్రాళ్లతో టి20 సిరీస్ నెగడం భారత్ కు కొంత ఊరట ఇచ్చే విషయమే. ఎందుకంటే కుర్రాలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎవరిలో ఎంత టాలెంట్ ఉందనే విషయం బయటపడుతుంది. దాని ద్వారా వన్డే టీం కూర్పు కూడా మేనేజ్మెంట్ కి ఈజీ అవుతుంది.

క్యాష్ ట్రేడింగ్ విషయంలో పాత ఫ్రాంచైజీ తీసుకున్నదే తుది నిర్ణయం.తమ ఆటగాడిని వదులుకోవడం ఆ జట్టుకి ఇష్టం లేదంటే అతనికి ఇష్టం లేకపోయినా అదే జట్టులో కొనసాగాలి.ఈ రూల్ ప్రకారమే ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి రావాలని ఉందని సమాచారం ఇచ్చాడు. వాళ్లు క్యాష్ ట్రేడింగ్, ప్లేయర్ స్వాపింగ్ ద్వారా హార్దిక్ ను తీసుకునేందుకు సిద్ధమయ్యారు. చివరకు గుజరాత్ టైటాన్స్ క్యాష్ డీల్ కు ఒప్పుకోవడంతో హార్దిక్ పాండ్యా ప్రైజ్ 15 కోట్లు చెల్లించడంతో పాటు ట్రాన్స్ఫర్ ఫీజును కూడా చెల్లించారు.
న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా 306 పరుగులు చేసింది. కానీ ఈ మ్యాచ్లో సూర్యకుమార్ పెద్ద ఇన్నింగ్స్లు చేయలేదు.ఇక రెండవ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయ్యింది. మూడో వన్డేలో సూర్యకుమార్ నెమ్మదిగా మొదలు పెట్టి, కొన్ని షాట్లు ఆడినా అంతగా ఆడలేకపోయాడు. దాంతో టీ20లో బాగా ఆడిన సూర్యకుమార్ వన్డే మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయడం లేదని మాజీ క్రికెటర్స్ పేర్కొంటున్నారు. ఈ కారణం వల్లనే సూర్యకుమార్ కి టెస్టు ఆడే అవకాశం ఇప్పటి వరకు రాలేదు.
ఇక వసీం జాఫర్ ఏమన్నారంటే, టీ20 క్రికెట్లో ఫీల్డర్ను ఎప్పుడూ స్లిప్లో ఉంచరని, అందువల్ల ఫీల్డర్ క్యాచ్ అవుట్ కాలేదని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. వన్డేలలో మరియు టెస్ట్ క్రికెట్లో కొన్నిసార్లు ఒకటి, కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు ఫీల్డర్లు స్లిప్లో ఉంచబడతారు. అప్పుడే చేసే చిన్న పొరపాటు కూడా ఔట్ అవ్వడానికి దారితీస్తుంది. న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో సూర్యకుమార్ స్లిప్లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అలాగే మూడో వన్డేలో కూడా స్లిప్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాటల ప్రకారం సూర్యకుమార్ వన్డే ఫార్మాట్లలో రాణించాలంటే తన బ్యాటింగ్ ను ఇంకా మెరుగుపరచుకోవాలి.
