హీరోయిన్, గ్లామర్ ఇవి రెండు పర్యాయపదాలు.. గ్లామర్ గా ఉంటేనే హీరోయిన్ గా అవకాశాలు అనేది జగమెరిగిన సత్యం..కానీ ఇటీవల కొంతమంది హీరోయిన్లు అలాంటి స్టీరియో టైపిక్ విషయాల్ని కొట్టిపారేస్తున్నారు..తమకి నచ్చినట్టుగా ఉండడం మాత్రమే కాదు, డీగ్లామర్ పాత్రల్లో నటించడానికి సై …

కరోనా మహమ్మారి ఎంత ఉద్ధృతం గా వ్యాప్తి చెందుతోందో గమనిస్తూనే ఉన్నాం.. అయితే.. ఈ పరిస్థితుల్లో పానిక్ అవడం కంటే.. పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అన్న సంగతి ని ముందు ఆలోచించాలి. కరోనా సోకినప్పటికీ.. చాలా మంది ఇంట్లోనే ఉండి హోమ్ …

అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం ముంబై ఇండియన్స్ జట్టుకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో …

ప్రస్తుతం వచ్చేది వేసవి కాలం. వేసవి కాలంలో ఆరోగ్యపరంగా ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మర్ లో దాదాపు ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం అనేదాన్ని వీలైనంతవరకు అవాయిడ్ చేస్తారు. ఒకవేళ వెళ్లినా కూడా …

ఒక్కోసారి కోపం, పని ఒత్తిడి ఎంతపనైనా చేయిస్తుందనడానికి ఉదాహరణలు కోకొల్లలు.. అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో చోటు చేసుకుంది. సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ నర్స్ డాక్టర్ తో మాట్లాడుతూ.. అతనిపై చేయి …

ప్రస్తుతం ఐపీఎల్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 14 వ సీజన్ లో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ పేలవం గా ఆడుతున్నారు. పూరన్ ఇప్పటికే ఈ సీజన్ లో మూడు సార్లు డక్ అవుట్ …

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ట్వంటీ-20 మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ పృథ్వీ షా తన బ్యాటింగ్ తో దూసుకెళ్లారు. గురువారం నాడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు …

రాజ్ తరుణ్, అవికా గోర్ హీరో హీరోయిన్లు నటించిన సినిమా “ఉయ్యాలా జంపాల”. పల్లెటూర్లలో బావమరదళ్ళు ఎలా ఉంటారో ఈ సినిమా చూపించింది. వారి మధ్య ఉండే సరదా అల్లర్లు, ఆటపట్టిచ్చుకోవడాలు, వారి కుటుంబాల మధ్య జరిగిన గొడవ.. అన్ని సర్దుకుని …

మే నెలలో గోవేర్నమేంట్,ప్రైవేట్ బ్యాంకులు సుమారు భారత దేశ వ్యాప్తంగా 12 రోజులు మే 2021 సెలవు దినాలు ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇది ఎలా ఉన్న కూడా యథావిధిగా మొబైల్ బ్యాంకింగ్,ఎటిఎం, సర్వీసులు యథావిధిగా పని చేస్తాయి.రిజర్వ్ బ్యాంకు క్యాలెండర్ ప్రకారం …

అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, పంజాబ్ కింగ్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 34 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. అంతకముందు టాస్ గెలిచిన …