సినీ పరిశ్రమలో ఒక్క చిత్రం హిట్ అయితే చాలు హీరోయిన్స్ భారీ మొత్తాన్ని పారితోషకంగా డిమాండ్ చేస్తున్నారు.ఇప్పట్లో ఒక్క విజయవంతమైన చిత్రంలో నటిస్తే చాలు కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేస్తున్నారు నేటి తారలు.అయితే మొదటగా తెలుగులో భారీ పారితోషకం అందుకుంది …

వివాదాల శ్రీ రెడ్డి మరో సంచలన పోస్ట్ పెట్టింది..తరచూ కాంట్రావెర్సరీ పోస్టులతో సంచలనం సృష్టించే..శ్రీ రెడ్డి ఈ సారి పూనమ్ కౌర్ చేసిన వివాదాస్పద కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ..సంచలన కామెంట్స్ చేసింది..ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే,,’నాకు తెలిసిన ఒక …

“చిత్రం” సినిమాతో టాలీవుడ్ కు తేజ దర్శకుడిగా పరిచమయ్యి నేటికీ రెండు దశాబ్దాల కాలం అవుతుంది.అయితే తేజ మొదటగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర సహాయ దర్శకునిగా పనిచేసి తర్వాత కెమరామెన్ గా మారి రాత్రి ,అంతం,తీర్పు లాంటి …

భారతీయ ఆప్ డెవలపర్‌లకు ఈ వారం మొత్తం ఎంతో విచిత్రంగా ఉంది. మొదట భారతదేశంలో tik tok రేటింగ్ పడిపోవడంతో గూగుల్ సహాయంతో మళ్లీ మామూలు రేటింగ్ కి తీసుకొచ్చారు. ఇప్పుడు టిక్ టాక్ లానే భారతదేశం కోసం తయారు చేసిన …

“సాబ్, రెండు రోజుల నుండి బిడ్డకి పాలు దొరకలేదు..ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రయత్నించాం అని స్టేషన్లో కనపడిన కానిస్టేబుల్ కి మొరపెట్టుకుంది ఆ తల్లి .. క్షణమాలోచించకుండా పాలకోసం వెతికాడు ఆ వ్యక్తి..చుట్టుపక్కల లేకపోవడంతో బయటికివెళ్లి వాటిని తీసుకుని వచ్చేసరికి …

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నేసిన వస్త్రం ఖాదీ. ఇప్పుడు పాలిస్టర్ పట్టు లాంటి ఆధునిక వస్త్రాల రాకతో ఖాదీ అంతగా ఆదరణ పొందటం లేదు. కానీ ఈ పురాతన ఖాదీయే ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో మళ్లీ వాడుకలోకి …

ఓ మూగ జీవి…మనుషులను నమ్మి మోసపోయింది. వినాయకుడిని పూజించి నవరాత్రి ఉత్సవాలు జరిగే మన దేశంలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు పండులో పటాకులు ఉన్నాయి అని తెలియక ఆహరం దొరికింది అనుకోని తిని మోసపోయి నరకాన్ని అనుభవించింది. అయినప్పటికీ మానవజాతికి …

మే 31న సూపర్ స్టార్ కృష్ణ తన 77వ జన్మదినాన్ని జరుపుకున్నారు. కృష్ణ గారి ప్రతి పుట్టినరోజు నాడు మహేష్ బాబు తన కొత్త సినిమా గురించి వెల్లడించడం కొన్ని సంవత్సరాల నుండి వస్తున్న ఆనవాయితీ. అదే ఆనవాయితీ ప్రకారం ఈ …

“రాధా గోపాలం” చిత్రంతో బెస్ట్ హీరోయిన్ గా నంది అవార్డు ను అందుకున్న నటి స్నేహ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తిండిపోతారు.అయితే లాక్ డౌన్ కారణంగా విద్యుత్ బిల్లుల విషయంలో కొంచెం గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే.తాజాగా స్నేహ భర్త ప్రసన్న …

హమ్మయ్య మిడతల బాధ తెలుగు రాష్ట్రాలకు లేనట్టే.. తెలంగాణా రాష్ట్రానికి 400కిమి దూరంలో ఉన్న మిడతలు రెండు రోజుల్లో తెలంగాణాలోకి, తర్వాత ఆంధ్రాలోకి ప్రవేశిస్తాయి అని వచ్చిన వార్తలు ఎంతో కలవరపెట్టాయి..కానీ మిడతలు తమ రూటు మార్చుకున్నట్టుగా శాస్త్రవేత్తలు తెలిపడంతో తెలుగు …