కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.దీంతో కరోనా సోకినా వ్యక్తులను ఐసొలేషన్ వార్డ్ లలో చికిత్స అందిస్తుండగా కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ సెంటర్స్ లో నిర్బంధిస్తున్నారు.అయితే క్వారంటైన్ సెంటర్స్ లో ఉన్నవారికి ప్రభుత్వమే ఆహారం …
పైనాపిల్ లో పటాకులు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగుని…మానవత్వం నశించిన వేళ.!
కేరళ లోని పల్కడ్ జిల్లా లోని సైలెంట్ వ్యాలీ లో ఓ విషాదం చోటు చేసుకుంది.కొన్ని రోజులలో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్న ఏనుగు ఆకలి తట్టుకోలేక ఆహారం కోసం పక్కనే ఉన్న గ్రామానికి వచ్చింది.అయితే అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు …
ఎన్టీఆర్ ఫాన్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మీరా చోప్రా.
సైబర్ క్రైమ్ కి ఈ అకౌంట్స్ అన్నిటిని ఫిర్యాదు చేస్తున్నాను. నన్ను వేధిస్తున్నారు వాళ్ళు. దురదృష్టపుషత్తు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. అంటూ ఆవేదన వ్యక్తం చేసారు నటి మీరా చోప్రా. తాజాగా #askmeera వేదికగా ట్విటర్లో అభిమానులతో మాట్లాడారు మీరా. …
ఈరోజు నుండే విద్యుత్ మీటర్ రీడింగ్…ఇన్ని నెలల బిల్ ఎలా లెక్కిస్తారంటే?
కరోనా వైరస్ కారణంగా విద్యుత్ బిల్లులు గత రెండు నెలలుగా ఆగిపోయిన విషయం విదితమే.కాగా లాక్ డౌన్ 5 తో ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది.దీంతో హైదరాబాద్ లో విద్యుత్ బిల్లులు మళ్ళీ పునప్రారంభం కానున్నాయి.అయితే జూన్ 3 …
ధోనికి పబ్ జి గేమ్ ఎక్కువైపోయింది అంటూ సాక్షి కామెంట్స్!
భారత దేశ క్రికెట్ అభిమానులు ఎప్పుడూ మర్చిపోలేని కెప్టెన్ ఎవరు అంటే వెంటనే తెరపైకి వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని.ఎందుకంటే ఇప్పటిదాకా భారత్ కు రెండు ప్రపంచ కప్ లు మరియు ఛాంపియన్స్ ట్రోఫీ కప్ ను తీసుకువచ్చిన కెప్టెన్ …
లాక్ డౌన్ వేళ ధోని ఎలా టైం పాస్ చేస్తున్నారో చెప్పిన సాక్షి.!
భారత దేశ క్రికెట్ అభిమానులు ఎప్పుడూ మర్చిపోలేని కెప్టెన్ ఎవరు అంటే వెంటనే తెరపైకి వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని.ఎందుకంటే ఇప్పటిదాకా భారత్ కు రెండు ప్రపంచ కప్ లు మరియు ఛాంపియన్స్ ట్రోఫీ కప్ ను తీసుకువచ్చిన కెప్టెన్ …
గత 75 రోజులుగా ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకున్నా…అయినా నాకు కరోనా సోకింది!
కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా తీవ్ర విపత్తును ఎదురుకుంటున్న విషయం తెలిసిందే.అయితే బంగ్లాదేశీ అమెరికన్ బ్యూటీ బ్లాగర్ నాబెలా నూర్ కరోనా బారిన పడ్డారు.ఎంతో జాగ్రత్తగా 75 రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్నాని కానీ ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు నాబెలా …
లాక్ డౌన్ 4 సడలింపులతో దేశంలో పలు రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలైన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వైన్ షాప్ ఓపెన్ చేయాలి రూల్ పెట్టారు. ఇప్పుడు లాక్ …
“నా భర్తతో ఉండలేకపోతున్నాను” అని మహిళ ట్వీట్…సోనూసూద్ క్రేజీ రిప్లై..!
సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ ప్రస్తుతం రియల్ హీరో అనిపించుకుంటున్నారు.. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులకు చలించిపోయి ప్రభుత్వాల అనుమతి తీసుకుని బస్సులను ఏర్పాటు చేసి వారిని ఇళ్లకు పంపించాడు..ఈ నేపద్యంలో అనేకమంది సోనూసూద్ కి …
ప్రేమ పేరుతో వాడుకొని మోసం చేసాడు…చివరగా ఆ నటి వీడియో రికార్డ్ చేసి.!
కర్ణాటకలోని హాసన్ జిల్లా కి చెందిన చందాన అనే 29 యేళ్ళ అమ్మాయి ఎప్పటికైనా సినిమా నటి కావాలని బెంగుళూరు కి వచ్చి ఎప్పటినుండో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు.అయితే చందాన కొన్ని సీరియల్స్ లో నటిస్తూ కొన్ని ప్రకటనలలో …
