లాక్ డౌన్ కారణంగా షూటింగ్లు లేకపోవడంతో సినిమాలు, సీరియల్స్ అన్ని ఆగిపోయాయి..ఛానల్స్ అన్ని రకరకాల సినిమాలతో పాటు , పాత సీరియల్స్ ను ఫస్ట్ ఎపిసోడ్ నుండి మళ్లీ ప్రారంబించాయి..అలా సెకండ్ టైం ప్రారంభమయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న …
ఇప్పటికి ఎప్పటికి ప్రేమకు చిహ్నం గా తాజ్ మహల్ అని చెప్తూ ఉంటారు.అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఉరుములతో కూడిన వర్షం పడడం వలన తాజ్ మహల్ లో కొన్ని పిల్లర్లు ,గేట్ లు ,ప్రధాన స్మారక చిహ్నం మరియు కొన్ని …
మహేష్ బాబు “సర్కార్ వారి పాట” సినిమా పోస్టర్ రిలీజ్.
మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు మహేష్ బాబు గారు. …మహేష్ బాబు తదుపరి చిత్రం యొక్క టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు…సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా ఇది.. డైరక్టర్ పరుశురామ్ తో కలిసి …
అతను కరోనా పేషెంట్…ఆమె డాక్టర్…వారిదో వింత ఐసోలేషన్ లవ్ స్టోరీ.!
ఇప్పటిదాకా ప్రపంచం ఎప్పుడూ చూడని విపత్తు కరోనా వైరస్.దీని కారణంగా ప్రపంచ దేశాలు అన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో మునిగిపోగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులు అయ్యారు.అంతేకాకుండా ఈ కరోనా ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది.ఎన్నో కుటుంబాలకు మర్చిపోలేని విపత్తు …
మా అమ్మ అక్క లాగా నేను అందంగా లేనని అపహాస్యం చేసారు…ఆ సమయంలో!!!
టాలీవుడ్ అందాల నటి శ్రీదేవి మృతి చెందిన విషయం తెలిసిందే.కాగా బోనికపూర్ శ్రీదేవి కూతురులు జాహ్నవి మరియు ఖుషి.ఖుషి తాజాగా తనను జీవితంలో బాధకు గురిచేసిన పలు అంశాలను ఒక వీడియో రూపంలో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.క్వారంటైన్ టేప్స్ పేరుతో …
ఫోన్లు, టీవీలు లేని 50 గ్రామాల్లో తన పెయింటింగ్స్ తో “కరోనా” పై అవగాహన కల్పిస్తున్న 25 ఏళ్ల కుర్రాడు!
ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వైరస్ వార్తలే. టీవీలో పేపర్లలో రేడియోలో ఫోన్లో కూడా ఈ వైరస్ మన దగ్గరికి రాకుండా ఎలా కాపాడుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి విషయాలు చెప్తూనే ఉన్నారు. కానీ అన్ని చోట్ల ఇలాంటి సదుపాయాలు …
ఆ రాక్షసులతో పోరాడేలా స్వర్గం నుండి దీవించండి ఎన్టీఆర్ గారు..!
నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించింది పూనమ్ కౌర్ నివాళులుఅర్పించారు. ఆ తర్వాత ఆమె ట్విట్టర్ లో ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ట్వీట్ చేసారు.ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్వీట్ …
కృపయా ధ్యాన్ దే… ప్రయాణికులకు విజ్ణప్తి.. ఈ రూల్స్ ప్రకారమే మీ ప్రయాణాన్ని డిసైడ్ చేస్కోండి.
కృపయా ధ్యాన్ దే.. ప్రయాణికులకు విజ్ణప్తి.. సుమారు రెండు నెలల తర్వాత రైలుబండ్లు పట్టాలెక్కనున్నాయి..జూన్ 1న ప్రారంభం కాబోయే రైళ్ల రవాణాకు సంబంధించి రైల్వేశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.. ప్రయాణికులకు సంబంధించి కొన్ని నియమాలను తయారు చేసింది.. రైల్వే వారు …
పాపం…జ్యోతిక & సూర్య ల కష్టం బూడిద పాలు చేసారు కదయ్యా..! విడుదల చేసిన కొన్నిగంటల్లోనే!
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది..ప్రభుత్వాలు లాక్ డౌన్ ని విధించడం..కావున ప్రతి ఒక్కరికి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు ఏ దెబ్బ పెద్ద చిన్న అంటూ తేడా లేకుండా..అందరికి ఈ దెబ్బ పడింది.సినిమా థియేటర్ …
బ్లడ్ సాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతి…కరోనా భయాందోళనలలో అక్కడి ప్రజలు! (వీడియో)
ఉదయం లేచింది మొదలు కరోనా భయంతోనే బతుకుతున్నాము..ఎప్పుడు ఎటువైపు నుండి అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ల్యాబ్ టెక్నిషియన్ నుండి కరోనా బ్లడ్ సాంపిల్స్ ఎత్తుకెళ్ళింది ఓ కోతి.. అంతేకాదు.. అతడి నుండి గ్లవుజ్ కూడా ఎత్తుకెళ్లి …
