“కేటీఆర్ అంకుల్ ఎలా ఉన్నారు ..నా పేరు గాయత్రీ ,నేను దేవి నగర్ ,రామకృష్ణాపురం ,సికింద్రాబాద్ లో ఉంటున్నాను.మాకు వాటర్ వచ్చి ఐదు రోజులు అవుతుంది.గిన్నెలు తోముకోవడానికి ,బట్టలు ఉతుక్కోవడానికి ,స్నానం చెయ్యడానికి చాలా ఇబ్బంది అవుతుంది.కాబట్టి మా సమస్యను సీరియస్ …
2 నెలలుగా ఇంటికి రాని భర్త…రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య!
పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని పెద్దలు చెప్తూ ఉంటారు.ప్రత్యేకించి మన భారతదేశంలో వివాహానికి చాలా విశిష్టత ఉంది.ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలతో జీవిస్తూ వృద్దాప్యం వచ్చిన కూడా అంతే ప్రేమ వాళ్ళ మధ్యన కొనసాగుతుంది.అయితే మారుతున్నా ప్రపంచంలో వివాహ విలువలు …
తిరుమల విషయంలో బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతోంది..! ఇంకా ఏం చెప్పారంటే…? (వీడియో)
తిరుమలలో శ్రీవేంకటేశ్వస్వామి దర్శనానికి భక్తులను వారంపాటు అనుమతించకూడదని టీటీడీ అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞాణంలోని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. …
టిక్ టాక్ కి పెద్ద ట్విస్ట్…పోటీగా ఇండియా “మిత్రోన్ యాప్”!
“మిత్రోన్” ప్రధాని మోదీ స్పీచ్ ఇప్పట్లో లేదే అనుకుంటున్నారా..మోదీ నోట వచ్చే మిత్రోన్ పదం చాలా పాపులర్..ఇప్పుడు ఆ పదంతోనే ఒక యాప్ రాబోతోంది..అది కూడా టిక్ టాక్ యాప్ కి పోటీగా..నెలరోజుల వ్యవధిలోనే డిజైన్ చేయబడడం, మార్కెట్లోకి రావడం 50లక్షల …
5 ఏళ్ల నుండి రిలేషన్ లో ఉన్నాము…పెళ్లి చేస్కుంటా అని చేసుకోకుండా మోసం చేస్తున్నాడు!
“తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని” సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు పై సినీ ఆర్టిస్ట్ సాయి సుధా కేసు ఫైల్ చేసింది.. తెలుగు సినిమా పరిశ్రమలో చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా అందరికి సుపరిచితులే..తన తమ్ముడు శ్యామ్ …
రాకేష్ మాస్టర్ మీద మాధవి లత ఫైర్.. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే ..
తరచూ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే హీరోయిన్ & పొలిటీషన్ మాధవి లత ఆమె ఏమి చేసిన సంచలనం అవుతున్నాయి..శ్రీ రెడ్డి తో సాదినేని యామిని వివాదం..చిత్రపురి లో జరిగే అన్యాయాల గురించి అయినా సోషల్ మీడియా లో …
లాక్ డౌన్ మొదలై దాదాపు యాభై రోజులు కి పైగా అవుతున్నా కూడా కరోనా మహమ్మారిని ని నివారించ లేకుండా ఉన్నాము..దేశంలో దీని తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది..దేశం లో దీని సంఖ్య 1,51,769 చేరింది మరణాలు 4337 ఉన్నాయి.లాక్ డౌన్ …
మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన పుట్టింట్లో పెను విషాదం నెలకొంది..ఉపాసన గారి తాతయ్య మాజీ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతి రావు గారు గత కొన్ని రోజులుగా తీవ్ర అనార్యోగంతో బాధపడుతున్నారు.ఉమాపతి రావు గారు బుధవారం ఉదయం మృతి చేయించినట్టు …
వైన్ షాప్ కి వెళ్ళడానికి హెల్ప్ చేయండన్న నెటిజెన్ కి…సోను సూద్ హైలైట్ కౌంటర్!
సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ ప్రస్తుతం రియల్ హీరో అనిపించుకుంటున్నారు.. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులకు చలించిపోయి ప్రభుత్వాల అనుమతి తీసుకుని బస్సులను ఏర్పాటు చేసి వారిని ఇళ్లకు పంపించాడు..ఈ నేపద్యంలో అనేకమంది సోనూసూద్ కి …
12 ఏళ్ల క్రితం “ఐడియా” యాడ్ లో చూపించినట్టే ఇప్పుడు జరుగుతుంది.
కరోనా దెబ్బకి మొత్తం మన లైఫ్ స్టైలే మారిపోయింది.. ఆఖరికి స్కూల్ కి వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు ఇంట్లోనే మొబైల్ ఫోన్ ముందు కూర్చుని క్లాసులు వినాల్సిన పరిస్థితి..కెజి నుండి పిజి వరకు ఇప్పుడు అందరూ ఆన్లైన్ క్లాస్ ల ద్వారానే …
