ఇది స్మార్ట్ యుగం. స్మార్ట్ ఫోన్లు, గడ్జెట్స్ వాడటాన్ని పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాల, కళాశాల విద్యార్ధులు తమ మిత్రులతో కనెక్ట్ కావడానికి ఉపయోగపడే విధంగా ఫేస్బుక్ సరికొత్త యాప్ ను తీసుకువచ్చింది. పాఠశాల …
జేఈఈ, నీట్ పరీక్షా తేదీలు ప్రకటించిన మంత్రి రమేశ్ పోఖ్రియాల్.
కేంద్ర ప్రభుత్వం మే 4 నుంచి మరో 14 రోజులు అంటే మే 17 వరకూ ఈ మూడో దఫా లాక్ డౌన్ కొనసాగుతుంది. కోవిద్-19 దెబ్బకు ప్రవేశ పరీక్షలన్ని రద్దయ్యాయి .అయితే వాయిదాపడ్డ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల్లో ప్రవేశాల కోసం …
కోవిడ్-19 కారణంగా వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ఏకంగా 2022 కు వాయిదా వేశారు
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా అని కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అలాగే అని అంతర్జాతీయ క్రీడా టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి లేదా నిలిపివేయబడాయి. కరోనా మహమ్మారి తీవ్రతకు అతిపెద్ద క్రీడా సమరం ఒలింపిక్స్ వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ …
లాక్ డౌన్ కారణంగా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఇరుక్కుపోయారు. స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు వీలుగా తెలంగాణ పోలీసులు ఈ–పాస్లు జారీ చేస్తున్నారు. పర్యాటక స్థలాలను తిలకించేందుకు, వలసకూలీలు, కార్మికులు కూడా లక్షల్లో ఉన్నారు. రాష్ట్రంలోని ఒక ప్రాంత ప్రజలు మరో ప్రాంతానికి …
దేవరకొండ ఫౌండేషన్ “మిడిల్ క్లాస్ ఫండ్” అంటే ఏంటి? ఎలా సహాయపడుతుంది?
అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన హీరో విజయ్ దేవరకొండ.ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సామాజిక అంశాలపై తనదైన స్టయిల్ లో స్పందిస్తూ ఉంటారు విజయ్ దేవరకొండ . పేద మధ్య తరగతి కుటుంబాలకు …
ఒక్క కరోనా పేషెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?
కరోనా బారిన పడ్డారు అనే సమాచారం వస్తే చాలు.వారి ఇంటికి వెళ్లి మరి హాస్పిటల్ కు తరలిస్తున్నారు.చికిత్స చేస్తున్నారు .పూర్తిగా నయం అయ్యాక సొంత కార్చలతో డిశ్చార్జ్ చేస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు అన్ని ఆగిపోయాయి.95 శాతం …
బర్త్ డే పార్టీకి లవర్ చెప్పిన టైం కి రాలేదని…ఆమె ఏం చేసిందో తెలుసా?
10 టీవీ కథనం ప్రకారం….ప్రేమించిన ప్రియడు బాగా బిజీగా ఉండడటంతో అతని కోసం బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసింది ప్రియురాలు .కానీ విధి నిర్వహణలో ఉన్న ప్రియుడు అనుకున్న సమయానికి రాలేక పోయాడు..దీంతో మనసు గాయపడిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకొంది.తమిళనాడులోని …
నాన్నా అమ్మని లేపు అంటూ 5 ఏళ్ల చిన్నారి…కంట తడి పెట్టిస్తున్న సంఘటన!
ఇషాంత్ ,రేఖ దంపతులు ..వీరికి ఆరుషి అనే ఐదు సంవత్సరాల కూతురు ..రేఖ చనిపోయింది ..ఆ విషయం ఆరుషి కి తెలియక తన తండ్రి దగ్గరకి వెళ్లి ..నాన్న ఒకసారి అమ్మను లేపు ..అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తుంటే ..ఆ చిన్నారి …
లాక్ డౌన్ వేళ…రాజమౌళి గురించి భారతీయులు ట్రెండ్ చేసిన టాప్ 10 ట్వీట్స్ ఇవే.!
రామనంద్ సాగర్ యొక్క పౌరాణిక ప్రదర్శన రామాయణానికి ఆదరణ లాక్డౌన్ సమయంలో దూరదర్శన్లో తిరిగి ప్రసారం చేయడం ప్రారంభించినప్పటి నుండి మరింత పెరిగింది. పాత తరాల నుండి చిన్నవారి వరకు, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ప్రదర్శనను చూడటం ఆనందిస్తున్నారు. ఈ …
జనాభా తగ్గించుకోడమే ఎన్నో సమస్యలకు పరిష్కారము…రష్మీ సంచలన కామెంట్స్.!
జబర్దస్త్ ప్రోగ్రాం లో ప్రధాన ఆకర్షణ గా నిలిచిన యాంకర్స్ లో ప్రధానంగా రష్మీ గౌతమ్ ఒకరు..ఆమె ఫాన్స్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు..బుల్లి తెర మీద యాంకరింగ్ అయినా…ప్రోగ్రాం కి హోస్టింగ్ అయినా ఆమె తనదయిన శైలిలో చేస్తూ …
