కలయో నిజమో … కరోనా కాలపు మాయో అనుకుంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా వాసులు.. కడుపున నలుసు పడక నానాకష్టాలు పడుతున్న దంపతులు కొందరైతే..కడుపున పడ్డ నలుసు తల్లి గర్భం నుండి మాయవవడం అనే వింత గురించి నివ్వెరపోతున్నారు..అవునండి మీరు విన్నది …

కాషాయరంగు అనగానే మనకి రాజకీయాలే గుర్తొస్తాయి.. కాని ప్రస్తుతం అది అప్రస్తుతం.. ఇన్ని రంగులుండగా సాధువలు కాషాయాన్నేఎందుకు ధరిస్తారు.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? సాధువులంటేనే శాంతి కాముకులు కదా తెలుపు ధరించవచ్చు కదా.. సాధువలంటే అన్ని త్యజించిన వారు కదా …

ఆరాటం ముందు ఆటంకం ఎంత..సంకల్పం ముందు వైకల్యం ఎంత.. ద్రుడచిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత అని ఒక సినిమా పాట ఉంటుంది.. ఆ పాటలోని ప్రతి అక్షరం అతడి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.. పేదరికంగ, వైకల్యం ఇవేవి …

ఇషాంత్ ,రేఖ దంపతులు ..వీరికి ఆరుషి అనే ఐదు సంవత్సరాల కూతురు ..రేఖ చనిపోయింది ..ఆ విషయం ఆరుషి కి తెలియక తన తండ్రి దగ్గరకి వెళ్లి ..నాన్న ఒకసారి అమ్మను లేపు ..అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తుంటే ..ఆ చిన్నారి …

10 టీవీ కథనం ప్రకారం….ప్రేమించిన ప్రియడు బాగా బిజీగా ఉండడటంతో అతని కోసం బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసింది ప్రియురాలు .కానీ విధి నిర్వహణలో ఉన్న ప్రియుడు అనుకున్న సమయానికి రాలేక పోయాడు..దీంతో మనసు గాయపడిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకొంది.తమిళనాడులోని …

కరోనా బారిన పడ్డారు అనే సమాచారం వస్తే చాలు.వారి ఇంటికి వెళ్లి మరి హాస్పిటల్ కు తరలిస్తున్నారు.చికిత్స చేస్తున్నారు .పూర్తిగా నయం అయ్యాక సొంత కార్చలతో డిశ్చార్జ్ చేస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు అన్ని ఆగిపోయాయి.95 శాతం …

అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన  హీరో విజయ్ దేవరకొండ.ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సామాజిక అంశాలపై తనదైన స్టయిల్ లో స్పందిస్తూ ఉంటారు విజయ్ దేవరకొండ . పేద మధ్య తరగతి కుటుంబాలకు …

లాక్ డౌన్ కారణంగా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఇరుక్కుపోయారు. స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు వీలుగా తెలంగాణ పోలీసులు ఈ–పాస్‌లు జారీ చేస్తున్నారు. పర్యాటక స్థలాలను తిలకించేందుకు, వలసకూలీలు, కార్మికులు కూడా లక్షల్లో ఉన్నారు. రాష్ట్రంలోని ఒక ప్రాంత ప్రజలు మరో ప్రాంతానికి …

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి  కారణంగా అని కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అలాగే అని అంతర్జాతీయ క్రీడా టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి లేదా నిలిపివేయబడాయి. కరోనా మహమ్మారి తీవ్రతకు అతిపెద్ద క్రీడా సమరం ఒలింపిక్స్‌ వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ …

కేంద్ర ప్రభుత్వం  మే 4 నుంచి మరో 14 రోజులు అంటే మే 17 వరకూ ఈ మూడో దఫా లాక్ డౌన్ కొనసాగుతుంది. కోవిద్-19 దెబ్బకు  ప్రవేశ పరీక్షలన్ని రద్దయ్యాయి .అయితే వాయిదాప‌డ్డ ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాల్లో ప్రవేశాల కోసం …