ఆకట్టుకునే అందం అందుకుతగ్గ నటన కలిసి ఉన్న హీరోయిన్ రాశిఖన్నా వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు..తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ డేటింగ్ విశేషాలను ఇలా తెలిపారు ..వివరాల్లోకి వెళ్తే .. నాకు 16 యేళ్ళ వయసున్నపుడు నా …
యువకుడితో సంభందం…ఆకలితో ఏడుస్తున్న కొడుకు డిస్టర్బ్ చేస్తున్నాడని.!
కన్న కొడుకు ఆకలి కేకల కంటే తన పడక సుఖమే ముఖ్యం అనుకుంది ఓ మహాతల్లి .ప్రియుడితో కలిసి ఉన్నప్పుడు ఆకలితో ఏడ్చి తమను డిస్టర్బ్ చేసాడని ఆగ్రహానికి గురి అయ్యి కన్న బిడ్డను కసిగా కొట్టి చంపేసింది .10 టీవీ …
కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే ..దీంతో బస్సులు ,రైళ్లు ఇతరత్రా రవాణా మార్గాలు పూర్తిగా నిలిచిపోయాయి .ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు ..ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయారు ..విమాన మార్గాన్ని కూడా ఆపేయడంతో పలు …
పాయల్ వేసిన పేపర్ డ్రెస్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్ ఇవే.! 4 వ ది హైలైట్.!
ఆర్ఎక్స్ 100 చిత్రంతో తన అందంతో, అభినయంతోను ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది పాయల్ రాజపుట్. అంతకుముందు కూడా వెండితెరపై మెరిసినా గాని ఆర్ఎక్స్ 100 చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు పాయల్ .. ఈ ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు …
లైవ్ లో ప్రభాస్ తో పెళ్లి గురించి ఓ నెటిజెన్ అడిగితే…నిహారిక రియాక్షన్ ఇదే..!
మెగా కుటుంబం నుంచి హీరోలే కాదు, హీరోయిన్ కూడా వచ్చింది. మెగా ప్రిన్సెస్ గా తెరంగేట్రం చేసింది నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక. ఎంట్రీ గ్రాండ్ గా ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. హిట్ అందుకోలేకపోయింది. తర్వాత తమిళ …
“ఇంటర్నెట్ ఫ్రీ బేసిక్స్” అని ఆ మధ్య వస్తే యావత్ దేశం అంతా వ్యతిరేకించింది .. దాని ద్వారా మన డేటా అంతా పరాయివాడిచేతుల్లోకి వెళ్లిపోతుంది.. ఎట్టిపరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదని.. కానీ ఇప్పుడు మరో దారిలో వచ్చి అదే పని …
ఓ మహిళ ఆడిన అష్టాచెమ్మా ద్వారా 31 మందికి కరోనా…ఆ వార్తపై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ఇవే.!
అప్పట్లో వచ్చిన “మనీ” సినిమాలో బ్రహ్మీ “ ఖాన్ దాదాతో గేమ్స్ వద్దు శాల్తీలు లేచిపోతాయి” అని అంటాడు. సేమ్ అదే స్టైల్లో ఇప్పుడు సూర్యాపేట అమ్మమ్మ “కరోనాతో అష్టాచెమ్మ వద్దు ఖర్సైపోతారని” అనడమే కాదు ఆచరణలో చూపించింది కూడా.. ఆమె …
క్వారెంటైన్ లో ఉన్న ఆ వలసకూలీలు చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేం…!
ఊరికి వెళ్లడానికి ఎటువంటి రవాణా సదుపాయం లేకపోయినా కాలినడకన, ఖాళీ కడుపులతో ఊరికి చేరిన వలస కూలీలెందరో.. కొందరు మధ్యలోనే ఆగిపోయారు..కాదు ప్రభుత్వాలే ఎక్కడివాళ్లనక్కడ ఆపేశారు..ఎందుకంటే వైరస్ కి మనిషే ప్రధాన వాహకం..అలా మధ్యలోనే ఆగిపోయిన వారికి స్కూళ్లు, ఫంక్షన్ హాల్లే …
అమావాస్యకి మంగళసూత్రంకి పసుపుకొమ్మ…మరి పౌర్ణమికి మొలతాడుకి గుమ్మడికాయా?
మొన్నటికి మొన్న ఒక్క కొడుకు ఉన్న వాళ్లందరూ వేప చెట్టుకి నీళ్లు పోయాలి అని ఎవరో ఒక మెసేజ్ స్ప్రెడ్ చేశారు.అంతే మనోళ్లందరూ పోలో మంటూ గుంపులు గుంపులుగా వెళ్లి బిందెలతో నీళ్లు పట్టుకుని వేపచెట్టుకి నీళ్లు పోసారు.ఇప్పుడు అమావాస్య రోజు …
గర్భిణి కష్టం తెలుసుకుని నిమిషాల్లో తీర్చిన ఎమ్మెల్యే…భర్త వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టేసరికి!
కరోనాతో ప్రపంచం మొత్తం గడగడలాడుతుంటే, కేరళలో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అక్కడ ప్రభుత్వం ప్రజలకోసం తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.లాక్ డౌన్ వేళ ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కడిక్కడ చర్యలు చేపడుతూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఒక …
