అదృష్టం వరించి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన సంఘటనలు సినిమాల్లో నే జరుగుతాయి అనుకుంటాం. కానీ ప్రస్తుతం ఇటువంటి ఘటనలు మన కంటి ముందే జరుగుతున్నాయి. కోటీశ్వరులు కావాలంటే లాటరీ అయినా తగలాలి.. లేదంటే ఏదైనా టీవీ షోల్లో విజయమైనా సాధించాలి. …
పదిహేనేళ్ళ పగ.. ముఖం కూడా చూసుకోని దాయాదులను ఆ సినిమా మార్చేసింది..
భారత దేశం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో వెలుగుతూ ఉండేది. కాలం మరే కొద్ది మారుతున్న పరిస్థితులు, అవసరాల వల్ల ఉమ్మడి కుటుంబం అనేది విఛ్చిన్నమైంది. బంధాల మధ్య అడ్డుగోడలు ఏర్పడ్డాయి. అపార్థాలతో గొడవలు మొదలై పరువు, ప్రతిష్ట అనుకుంటూ గిరి …
సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకతవం వహించాడు. మహా కవి కాళిదాసు ఐదవ శతాబ్దంలో రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. నీలిమ గుణ, దిల్ …
“విక్కీ కౌశల్” కంటే ముందు… “కత్రినా కైఫ్” రిలేషన్షిప్లో ఉన్న 5 మంది హీరోలు..!
కత్రినా కైఫ్ తెలుగులో మొదట వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరీ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలయ్య సరసన అల్లరి పిడిగులో కూడా మెరిసింది. తెలుగులో ఈ భామ నటించిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ …
మహబూబాబాద్ జిల్లాలోని బోడగుట్టతండాలో ఒక ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ లో సీట్ రాదేమోనన్న భయాందోళనతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటనతో ఆ విద్యార్థి ఫ్యామిలీ బోరున విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, కేసముద్రం మడంలంలోని బోడగుట్ట తండాలో …
2 కోట్లు పెట్టి తీశారు.. 69 కోట్లు వచ్చాయి..! అసలు ఏం ఉంది ఈ సినిమాలో..?
ఈ ఏడాది మలయాళంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మూవీ రోమాంచం. ఈ చిత్రాన్ని రెండు కోట్ల బడ్జెట్ తో తీశారు. టోటల్ రన్ లో 42 కోట్ల గ్రాస్ ను …
తండ్రి తన ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో… ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంది..! ఏం జరిగిందంటే..?
ప్రతి తండ్రికి తన పిల్లలను గొప్పవారిని చేయాలనే ఆశ, తపన ఉంటాయి. తన పిల్లల కోసం రేయింబవళ్ళు వారి తండ్రి కష్టపడి పనిచేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కష్టపడతారు. అయితే తనను చదివించడం కోసం రేయనక, …
“రంగస్థలం” తో ఫేమస్ అయిన ఈ 3 సింగర్స్… ఇపుడు ఏం చేస్తున్నారో తెలుసా..?
సుకుమార్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా తెరకెక్కిన ఆల్ టైం హిట్ చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా 2018లో మార్చి 30న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదలైనపుడు పెద్దగా అంచనాలు లేవు. అయితే విడుదల అయ్యాక తొలి షోతోనే …
ఐపీఎల్ ద్వారా ఇప్పటిదాకా ఎందరో స్టార్ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఈ లీగ్లో తమ సత్తాను చాటితే, సులభంగా టీమిండియా జట్టులో స్థానం దక్కించుకోవచ్చు. అయితే ఎంతోమంది క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించు కోవడానికి తపిస్తున్నారు. ఈ నేపద్యంలో ముంబై ఇండియన్స్ …
కమెడియన్ వేణు వెల్డండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘బలగం’సినిమా ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, భారీ విజయాన్ని సాధించింది. కుటుంబ సభ్యుల్లో ఉండే అనుబంధాలు, ప్రేమానురాగాలు దూరమైతే వారు ఎలా ప్రవర్తిస్తారు. …
