పెళ్లి అన‌గానే ఎంత హడావుడి, బంధు మిత్రులు సందడి, పెద్ద ఎత్తున భోజ‌నాలు, పట్టుచీరలు, ఆభరణాల ధగధగలు.. అబ్బో ల‌క్షల్లో ఖ‌ర్చు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే కాబట్టి చాలామంది తమ పెళ్లి వేడుక ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. మధ్యతరగతి వారే ఇలా …

మెగా ఫ్యామిలీ కోడలు మరియు అపోలో హాస్పిటల్స్  చైర్మన్ మనవరాలు అయిన ‘ఉపాసన’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె రామ్‌చరణ్ భార్యగా మాత్రమే కాకుండా అపోలో ఫౌండేషన్ కి వైస్‌ చైర్‌ పర్సన్‌గా, తనదైన శైలిలో సేవ చేస్తూ …

అరుణాచలం సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి. అప్పట్లో ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. 1997లో విడుదల అయిన ఈ చిత్రంలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేసి …

టీవీల్లో అన్నిటికంటే ఎక్కువగా ఫేమస్ అయినవి ఏంటి అంటే అవి సీరియల్స్ మాత్రమే..ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో వేల సీరియల్స్ వచ్చాయి.. వస్తున్నాయి కూడా. ఇందులో కొన్ని డబ్బింగ్ సీరియల్స్ ఉంటాయి.. కొన్ని రీమేక్ సీరియల్స్ ఉంటాయి. వీటన్నిటిని ప్రేక్షకులు ఎంతో …

దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన పౌరాణిక సినిమా  శాకుంతలం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కానున్నది. ఈ క్రమంలో శాకుంతలం ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద …

మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న చిరు.. రీమేక్ సినిమాలే చేస్తుండటం తో ఆయన ఫాన్స్ …

నాగార్జున అక్కినేని వారసుడిగా అఖిల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తన పేరునే తొలి సినిమా టైటిల్ గా చేసుకొని హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికి అఖిల్ కి నటుడిగా మంచి గుర్తింపును తెచ్చింది. అఖిల్ …

సమ్మర్ లో ఎక్కువగా కనిపించే నేరేడు పండులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. చిన్నగా కనిపించే నేరేడు పండు ఆరోగ్య పరంగా చాలా పెద్దది అని చెప్పవచ్చు. ఈ పండులో పోషకాలు మరియు ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తింటే ఆరోగ్యానికి …

కని పెంచిన అమ్మ కోసం ఏదైనా చేయొచ్చు. తన పిల్లల భవిష్యత్తు  కోసం తన జీవితాన్ని, సర్వస్వాన్ని  త్యాగం చేసి, వాళ్ల కోసమే ప్రాణం పెట్టె మాతృమూర్తి కోసం ఏదైనా చేయొచ్చు. ఇక అటువంటి తల్లి  కోసం ఒక కుమారుడు చేసిన …

భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు హైదరాబాద్ రాష్ట్రం బ్రిటీష్ పాలించే భారత్ భూభాగంలో ఉండేది. 3 భాషా ప్రాంతాలతో కలిపిన రాచరిక రాష్ట్రంగా ఉండేది. వారిలో తెలుగు భాష మాట్లాడే తెలంగాణ ప్రస్తుత హైదరాబాద్‌తో సహా), మరాఠీ భాష మాట్లాడే …