కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న నటులలో ఆయన ఒకరు. సూర్యకు కోలీవుడ్ లో ఎంత పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, టాలీవుడ్ లో కూడా …

ఓటీటీలు వచ్చినప్పటి నుంచి అంతా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూస్తున్నారు. పెద్ద సినిమాలు లేదా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు చూసేందుకే థియేటర్ల వరకు వెళ్తున్నారు. మిగిలిన చిత్రాలన్నీ దాదాపుగా ఓటీటీల్లోనే చూసేస్తున్నారు. అందుకే ఓటీటీ ల్లో ప్రతి వారం ఆసక్తికరమైన …

ఉగాది పండుగ రోజున తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందువల్ల తెలుగు వారి పండుగగా చెప్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వచ్చే ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు, రాశిఫలాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొవడానికి …

బాహుబలి తర్వాత టాలీవుడ్ ప్రతిష్ఠ అమాంతం పెరుగడంతో ఇప్పడు తెలుగు సినిమాల మార్కెట్ జాతీయస్థాయిలో ఘనంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే భారీ చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు టాలీవుడ్ ప్రముఖ హీరో, దర్శకులు. అయితే సినీ పరిశ్రమలో కాంబినేషన్స్ అనేవి కీ …

నందమూరి తారకరత్న మరణం కుటుంబంతో పాటుగా నందమూరి అభిమానులకు తీవ్ర విషాదాన్ని కలిగించిన విషయం అందరికి తెలిసిందే. 40 సంవత్సరాల వయసులో తారకరత్న గుండె పోటుతో కన్నుమూసి, భార్య అలేఖ్యా రెడ్డికి తీరని బాధను మిగిల్చాడు. ఆమెని ఓదార్చడం ఎవరి వల్ల …

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేము. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాలే జనాల మనసుల్లో అలా చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి . అలాంటి సినిమాలలో ఒకటే “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “. 2013లో రిలీజ్ అయిన …

ఉగాది పండుగను ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ పండుగ మన మొదటి పండుగ. ఈ పండగతోనే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. ఈ కొత్త సంవత్సరం రోజున ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉంటారు. …

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మందార మొక్కను నాటడం వల్ల, వారి జాతకంలోని సూర్య స్థానం బలపడుతుందని. ఆ వ్యక్తి అదృష్టం కూడా మారుతుందని విశ్వసిస్తారు. ఇంట్లో ఈ మొక్కను సరైన దిశలో పెట్టినట్లయితే, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతే …

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోన్న టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసారు పోలీసులు. అయితే ఈ కేసు లో సిట్ దర్యాప్తులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. …

కరోనా మహమ్మారి 2020 నుండి ఇప్పటికి కూడా అందరిని ఇబ్బందిపెడుతోంది. కరోనా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణించారు. అయితే ఇది కొనసాగుతూనే ఉంది. ప్రజలు ఇప్పుడిప్పుడే కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల నుండి కోలుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తనని …