‘వీర సింహ రెడ్డి’ సినిమాతో.. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్‌గా చూపించి మసాలా ప్రియులకు మాస్‍ బిరియానీ రుచి చూపించారు. తన అభిమాన హీరోని.. ప్రేక్షకులకు ఎలా చూపిస్తే నచ్చుతుందో అలా చూపించాడు …

హీరో కావాల‌న్న త‌న చిర‌కాల వాంఛ‌ను ‘ది లెజెండ్’ సినిమాతో తీర్చుకున్నాడు శ‌ర‌వ‌ణ స్టోర్స్ అధినేత శ‌ర‌వ‌ణ‌న్‌. ఐదు ప‌దుల వ‌య‌సులో హీరోగా ఎంట్రీ ఇచ్చి సంచ‌ల‌నం సృష్టించాడు. ఈ ఒక్క సినిమాతో శ‌ర‌వ‌ణ స్టోర్స్ శ‌ర‌వ‌ణ‌న్ కాస్త లెజెండ్ శ‌ర‌వ‌ణ‌న్‌గా …

తొలివలపు చిత్రంతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్‌. ఇండస్ట్రీ కి వచ్చి 21 ఏళ్ళు దాటింది. హీరో గా ఎంట్రీ ఇచ్చినా.. ప్రభాస్, మహేష్ బాబు లతో విలన్ గా తలపడి.. చివరికి సక్సెఫుల్ మాస్ హీరోగా మారారు. ముఖ్యంగా …

ఉమైర్ సంధు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఉమైర్ సంధు చేసిన కామెంట్లు తో సోషల్ మీడియాలో ఒక ఆట ఆడేసుకుంటున్నారు. కె ఆర్ కె, ఉమైర్ సంధు మాటలకి టాలీవుడ్ అభిమానులు ఊరుకోవడం లేదు. కె ఆర్ …

ఇప్పుడు ఎక్కడ విన్నా నాటు నాటు గురించే మాట్లాడుకుంటున్నారు. భారతీయ సినీ చరిత్రలో ‘నాటు నాటు’ది ప్రత్యేక స్థానం. మొదట నుండి కూడా నాటు నాటు పాట కి ఆస్కార్ వస్తుందా..? అసలు నామినేషన్స్ లో ఉంటుందా ఇలా ఎన్నో వినపడ్డాయి. …

ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. అయితే సినిమాలో హీరో లుక్ సెట్ చేయండి అనేది దర్శకులకు పెద్ద సవాల్ అని చెప్పాలి. ఓ హీరో గత చిత్రాల లుక్స్ తో ఎటువంటి పోలికలు …

ప్రస్తుత కాలం లో ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని వ్యాపారంగా చేసి అమ్ముతున్నారు. ఒక రెస్టారెంట్ కి ముగ్గురు కలిసి వెళ్లి తినాలంటే రూ. 1000కి తక్కువ కాదు. ఫుడ్ బిల్లుకు తోడుగా అదనపు ట్యాక్సులు కూడా ఉంటాయి. పాలు, గ్యాస్, …

భారతీయ సినీ చరిత్రలో.. ఎప్పటికీ ‘నాటు నాటు’ది ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళుతుందా? వంటి అనుమానాలను ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ పటాపంచలు చేసింది. నామినేషన్ అందుకోవడమే కాదు… సినిమాలోని ‘నాటు నాటు…’ ఆస్కార్ అందుకుంది. …

ప్రముఖ టాలీవుడ్‌ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న గుండెపోటుకు గురయ్యారు. గుండెపోటుకు గురైన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి బెంగళూరు లో తుది శ్వాస …

నాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం ‘దసరా’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సముద్రఖని, సాయికుమార్‌, జరీనా వహాబ్‌ తదితరులు …