రష్మిక గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలను చేసింది. అలానే రష్మిక మందన్న శాండిల్వుడ్, బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. ఆమె తెలుగు వారినే కాకుండా అక్కడ ప్రేక్షకులని కూడా తన నటన తో ఇంప్రెస్ చేసేస్తోది. పైగా …

చిత్రం : మట్టి కుస్తీ నటీనటులు : విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, మునీష్ కాంత్‌, నిర్మాత : విష్ణు విశాల్, రవితేజ (విష్ణు విశాల్ స్టూడియోస్, RT టీమ్‌వర్క్స్) దర్శకత్వం : చెల్ల అయ్యావు సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ …

చిత్రం : హిట్ 2 నటీనటులు : అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, తనికెళ్ల భరణి, కోమలి ప్రసాద్. నిర్మాత : ప్రశాంతి తిపిర్నేని, నాని (వాల్ పోస్టర్ సినిమా) దర్శకత్వం : శైలేష్ కొలను సంగీతం : …

Allu Arjun: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. టాలీవుడ్‌లో అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ అని కూడా పిలుస్తారు. …

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని మహేష్ బాబు కొనసాగిస్తున్నాడు. కృష్ణ రమేష్ బాబు, మహేష్ బాబులను బాలనటులుగా పరిచయం చేశారు. మహేష్ చిన్నప్పుడే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత హీరోగా మారి తండ్రికి తగ్గ తనయుడుగా సూపర్ …

ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత.. వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే సమంత తాను మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా మీడియాలో …

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన పంజా వైష్ణవ్‌తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు పేరు మారుమోగిపోయింది. సుకుమార్ అసిస్టెంట్‌గా.. గురువు తగ్గ శిష్యుడిగా బుచ్చిబాబును మెగా అభిమానులతో పాటు అంతా అభిమానించారు. …

అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా పుష్ప..ఈ సినిమాను గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. బాలీవుడ్ లో కూడా వంద కోట్లకు పైగా …

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. టెస్టుల్లో అదరగొడుతున్న పంత్‌.. వన్డేలు, టీ20ల్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. తాజాగా అతగాడు మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి …

Manjima Mohan: సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బాడీ షేమింగ్ ఎక్కువైంది. అందులోను సెలబ్రెటీల పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ పెళ్లి చేసుకున్న క్రమంలో మంజిమా మోహన్ పై నెట్టింట్లో దారుణంగా ట్రోల్ …