హరిహర వీరమల్లు.. పవన్‌ కల్యాణ్‌– క్రిష్‌ జాగర్లమూడి కాంబోలో రాబోతున్న పిరియడ్ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌. ఇలాంటి ఒక పాత్రలో పవన్‌ ఇప్పటివరకు నటించకపోవడంతో ఈ సినిమాకి మరింత క్రేజ్‌ పెరిగింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. …

ఆచార్య ఫ్లాప్ అయిన త‌ర‌వాత ఆ సినిమా గురించి పెద్దగా స్పందించ‌లేదు చిరు. ఓ కార్య‌క్ర‌మంలో మాత్రం ద‌ర్శ‌కుల‌పై సెటైర్లు వేశాడు. సెట్లోనే సీన్లు రాస్తున్నార‌ని, దాని వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని ప‌రోక్షంగా కొర‌టాల శివ‌పై బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఇప్పుడు మాత్రం …

మన ఆరోగ్యం కూడా నిద్ర మీద ఆధారపడి ఉంది. మనం నిద్ర విషయంలో కూడా కొన్ని రూల్స్ ని ఫాలో అవుతూ ఉండాలి. రోజూ సరైన సమయానికి నిద్రపోవడం, సరైన సమయానికి లేవడం చాలా ముఖ్యం. నిజానికి మన జీవనశైలిలో నిద్ర …

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది. ఆదివారం సాయంత్రం అయోధ్యలోని సరయు నది తీరాన గ్రాండ్‏గా విడుదల చేశారు. రిలీజ్ అయిన కాసేపట్లోనే టీజర్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. సైఫ్ …

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ నిన్న విడుదల అయ్యింది. అయోధ్యలో ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదల అయ్యింది. బాహుబలి తర్వాత నుండి …

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ నిన్న విడుదల అయ్యింది. అయోధ్యలో ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదల అయ్యింది. బాహుబలి తర్వాత నుండి …

ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం …

ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే అందులో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసే అంశాలు అంటే మంచి పాటలు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే కచ్చితంగా ఉండాలి. ఒక వేళ అవన్నీ కరెక్ట్ గా ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఒక …

ఆశ్వయుజ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో ప్రతి ఊరు, ప్రతి వాడలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. అచ్చ తెలంగాణ ఆడపడచు ప్రతి ఏడూ పుట్టింటికి వెళ్లి చేసుకునే పండగే బతుకమ్మ. దసరాకు తొమ్మిది రోజుల ముందే బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. అత్తింటి …

దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటిష్ వారు భారత్ ను పరిపాలించారన్న సంగతి అందరికి తెలిసిందే. ఎందరో స్వాతంత్ర సమర యోధులు భారత్ కు దాస్యం నుంచి విముక్తి కల్పించాలని ప్రయత్నించారు. ఆరోజు వారు చేసిన పోరాటాల త్యాగ ఫలమే.. నేటి …