పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తూన్న సినిమాల నుండి అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా నుండి మేకర్స్ తాజాగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ద్వారా ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలను పెంచారు. ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్ ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ తో ఈ మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ గ్లింప్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
“పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా..” అంటూ ప్రారంభం అయిన ఓజి మూవీ గ్లింప్స్ వంద సెకన్ల నిడివితో రిలీజ్ అయ్యింది. ఈ గ్లింప్స్ తో మూవీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. గ్లింప్స్ లో పవర్ స్టార్ క్యారెక్టర్ కు కు ఇచ్చిన ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లుక్స్ తోనే ఆడియెన్స్ ఫిదా చేశారు.
పవన్ కళ్యాణ్ యాక్షన్ షాట్స్ కు గ్లింప్స్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. థమన్ అందించిన బీజీఎం అదిరిపోయేలా ఉంది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్ ఆడియెన్స్ కు, అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కు ఈ గ్లింప్స్ విందుభోజనంలా ఉందని చెప్పవచ్చు. కొన్ని షాట్స్ లో వింటేజ్ పవన్ ను గుర్తుకు తెస్తున్నా

యి.
ఈ గ్లింప్స్ ప్రకారం ఓజీలో పవన్ అభిమానులకు కు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉండబోతున్నట్లుగా అర్ధం అవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఓజీ గ్లింప్స్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
watch video :
Also Read: జైలర్ మూవీకి రజిని రమ్యునరేషన్ తెలిస్తే… షాక్ అవ్వాల్సిందే..!

గత మ్యాచ్ ల్లో పాకిస్థాన్ భారత జట్టుకు పోటీ ఇచ్చిన విధానంతో ఈసారి జరగబోయే మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండనుంది. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన ప్రతిసారి గట్టి పోటీనే ఇస్తున్నాయి. ఇక రోహిత్ శర్మ, బాబర్ల జట్లు రెండు కూడా అద్భుతమైన ఫామ్లో ఉండడంతో అందరి దృష్టి సెప్టెంబర్ 2న జరగే మ్యాచ్ పై ఉంది. అయితే ఈ ఈ మ్యాచ్లో ఎవరి పై ఎవరు విజయం సాధిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
పాక్ ఆడబోయే జట్టును ఒక్క రోజు ముందే ప్రకటించింది. నేపాల్ పై విజయం సాధించిన జట్టు భారత్ తో తలపడనుంది. ఆ జట్టు సత్తాను బట్టి భారత జట్టును ఎంపిక చేయడంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ కు తేలికగా మారింది. అయితే భారత్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఒక్కరూ కూడా లేకుండానే ఆసియా కప్ ఆడడం కోసం వెళ్లింది. గతేడాది పాకిస్థాన్ టాప్ ఆర్డర్ను పడగొట్టి భారత జట్టు విజయానికి కారణం అయిన అర్ష్దీప్ సింగ్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నప్పటికీ అతను లేకుండానే ఆసియా కప్ 2023 ఆడేందుకు భారత జట్టు సిద్ధపడింది.
గత టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టును కూల్చేసిన ఆటగాడిని కోల్పోతే, భారత్ జట్టు సమస్యలు ఎదుర్కొవచ్చు. భారత్ జట్టులో ఒక్కరు కూడా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లేని పరిస్థితుల్లో, పాక్ జట్టులో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అయిన షాహీన్ షా ఆఫ్రిది జట్టులో ఉన్నాడు. ఇది భారత జట్టుకు అతిపెద్ద సవాల్ అని అంటున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. వీటిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరెక్కిస్తోన్న ‘సలార్’ సినిమా పై పాన్ ఇండియా వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మొదటి భాగం సలార్: సీస్ఫైర్’ ను ఈనెల 28న రిలీజ్ కానుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.
మరో వైపు ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898ఏడీ’ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలను పెంచేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా బాలివుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ కు సంబంధించిన న్యూస్ ఏదైనా సరే క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటుంది.
తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. అది ఏమిటంటే, ప్రభాస్ ఆధార్ కార్డ్. ఈ కార్డ్ లో ప్రభాస్ పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ అని ఉంది. ప్రభాస్ ఫోటో కూడా గుర్తించలేనట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ ఆధార్ కార్డ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
1. దొంగ మొగుడు:
2. రోజా:
3. ధృవ:
4. సరిలేరు నీకెవ్వరు:
5. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా:
6. తేరి:
7.సవ్యసాచి:
8. వైల్డ్ డాగ్:
9. సీతా రామం:
10. ఖుషి:
11. లియో:
శనివారం నాడు జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. చిరకాల ప్రత్యర్థులు మధ్య జరగబోయే ఉత్కంఠభరిత మ్యాచ్ కోసం అటు రోహిత్ శర్మ సారధ్యంలోని భారత్, ఇటు బాబర్ ఆజం సారధ్యంలోని పాకిస్థాన్ జట్లు శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 2న తలపడనున్నాయి. ఇక భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే టిక్కెట్లన్ని సేల్ అయ్యాయి.
ఈ క్రమంలో అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే టెన్షన్ అభిమానులలో నెలకొంది. దానికి కారణం గురువారం కాండే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ జరిగే టైమ్ లో 90 శాతం వరకు వర్షం పడే ఛాన్స్ ఉందని అక్కడి వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దాంతో ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయితే రెండు జట్లకు 1-1 పాయింట్లు వస్తాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదు.
రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చినట్లయితే పాకిస్తాన్ జట్టుకి అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్లో నేపాల్ పై గెలిచి పాక్, ఇప్పటికే 2 పాయింట్లు దక్కించుకుని ఆసియా కప్ పాయింట్ల టేబుల్ టాప్ ప్లేస్ లో ఉంది. భారత్ తో మ్యాచ్ రద్దయితే, వచ్చిన పాయింట్ తో పాక్ 3 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగే అవకాశం ఉంది. దాంతో డైరెక్ట్ గా సూపర్ ఫోర్ రౌండ్కి క్వాలిఫై అవుతుంది. కానీ టీంఇండియాకి ఒక పాయింట్ వచ్చినా, నేపాల్తో జరిగే మ్యాచ్లో భారత్ భారీ రన్ రేట్తో విజయం సాధిస్తేనే సూపర్ ఫోర్ రౌండ్కి అవకాశం ఉంటుంది.
ఇస్రో ప్రయోగం అని వినగానే, వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీహరి కోట. చంద్రయాన్1, 2, 3లతో పాటు ఎన్నో చారిత్రాత్మక ప్రయోగాలకు నెల్లూరులోని శ్రీహరి కోట వేదికగా మారింది. రాకెట్ ప్రయోగానికి శ్రీహరి కోటను ఎంచుకోవడానికి కారణం శ్రీహరి కోట స్పేస్ సెంటర్కు 5 ప్రత్యేకతలు ఉన్నాయి.
1. భూమధ్య రేఖకు సమీపంగా ఉండడం..
33. భూమి స్వభావం..
2. సుదీర్ఘ తూర్పు తీరం ఉండడం..
4. రవాణా సదుపాయం..
5. ప్రయోగాలకు అనుకూలమైన వాతావరణం..
ఇక శ్రీహరికోటలో సంవత్సరం పొడుగునా సాధారణమైన వాతావరణం ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రమే భారీ వర్షాలు పడుతాయి. అందువల్ల మిగిలిన పది నెలలు శ్రీహరికోట ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి హేషం అబ్దుల్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచిందని అంటున్నారు. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు నెటిజెన్లు ఈ సినిమాలోని రెండు సన్నివేశాల పై ఎక్కువగా కామెంట్స్ పెడుతున్నారు.
ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ పై బైక్ ఫైట్ సన్నివేశం ఉందని, అది అవసరం లేకున్నా పెట్టినట్లుగా ఉందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే కాకుండా మూవీ సెకండాఫ్ లో హీరో తండ్రికి మరియు హీరోయిన్ తండ్రికి మధ్య వచ్చే సన్నివేశాలలో చాలా చిన్న కారణాలకి గొడవ పడినట్టుగా తీశారని అనిపించినట్టుగా నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.
కోలీవుడ్ దర్శకుడు అట్లీ రాజారాణి మూవీ ద్వారా దర్శకుడుగా మారాడు. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ అవ్వడంతో, డైరెక్టర్ గా వరుసగా చిత్రాలను రూపొందించాడు. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతితో తేరీ, మెర్సల్, బిగిల్ లాంటి చిత్రాలను తీసి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారాడు. ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్తో ‘జవాన్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 7 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ వేడుకలో షారుక్ ఖాన్ మాట్లాడుతూ అట్లీ భార్య గురించి మాట్లాడడంతో ఆమె పేరు నెట్టింట్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎవరు అని సెర్చ్ చేస్తున్నారు. అట్లీ భార్య పేరు ప్రియా అట్లీ. ఆమె అసలు పేరు కృష్ణ ప్రియా మోహన్. ఆమె కెరీర్ బుల్లితెర పై మొదలైంది. పలు సీరియల్స్ నటించి, ఆకట్టుకుంది. అలా ఆమెకు సింగం సినిమాలో అవకాశం వచ్చింది. ప్రియ నటించిన తొలి చిత్రం సింగం. తెలుగులో యముడుగా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో అనుష్క సోదరిగా ఆమె నటించి, మెప్పించింది. ఆ తరువాత రాజారాణి, నా పేరు శివ, తేరితో పాటు ఆమె పలు తమిళ, మలయాళ సినిమాలలో నటించింది.
కృష్ణ ప్రియ ఎనిమిదేళ్ల పాటు దర్శకుడు అట్లీతో డేటింగ్ చేసిన తర్వాత 2014లో నవంబర్ 9న వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహ ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి తరువాత “A ఫర్ యాపిల్ ప్రొడక్షన్” పేరుతో తన స్వంత ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించింది. ఆమె తన బ్యానర్ లో 2020లో మొదటి మూవీ అంధఘరం నిర్మించింది.
తిరుమలలో 7వ కిలో మీటర్ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. చర్చలకు దారితీస్తోంది. దానికి కారణం తిరుమల నడకదారిలో చిన్నారులపై చిరుత పులి దాడి చేయడం. రెండు సంఘటనలు జులై, ఆగస్ట్ నెలలో జరిగాయి. మొదటి సంఘటనలో జులై 23న బాలుడు కౌశిక్ చిరుత దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి అరుపులకు భక్తులు వెళ్లడంతో చిరుత విడిచిపెట్టి వెళ్ళింది. ఆ బాలుడు చికిత్స తీసుకున్న తరువాత కోలుకున్నాడు.
ఇదే ప్రాంతంలో ఆ తరువాత ఆగస్ట్ 11న కుటుంబంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన చిన్నారి లక్షిత చిరుత దాడి చేయగా ప్రాణాలు కోల్పోయింది. ఆ తరువాత ఫారెస్ట్ అధికారులు చిరుతలను బంధించారు. టీటిడి అధికారులు దర్శనంలో కోసం నడకదారిలో వచ్చే భక్తుల భద్రత కోసం తగు చర్యలు చేపట్టారు. ఇక ఇదే ప్రాంతంలో 1980లో దారుణమైన సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.
తిరుమలలోని ఘాట్ రోడ్ 7 వ కిలోమీటర్ వద్ద ఒక మహిళను దారుణంగా హత్య చేశారట. ఆ మహిళ హత్య వల్ల కలిగే నష్ట నివారణ కోసం అక్కడ ఒక ఆంజనేయ విగ్రహాన్ని స్థాపించారు అప్పటి ఈవో పీవోఆర్కే ప్రసాద్. అప్పుడు మహిళా హత్య, ఇప్పుడు చిరుతపులి దాడి రెండు కూడా ఇదే 7వ కిలో మీటర్ సమీపంలోనే జరిగాయి.
విజయ్ దేవరకొండ, సమంతలు మొదటిసారి హీరోహీరోయిన్లుగా నటించిన ఖుషి మూవీ ఈరోజు థియేటర్లో తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, పాటలు, ట్రైలర్లకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మ్యూజిక్ కన్సర్ట్ లో విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ఈ మూవీ పై అంచనాలు పెంచాయి.
ఈ సినిమాకు ఓవర్సీస్ నుండి మంచి టాక్ వస్తోంది. లోకల్గా కూడా పాజిటివ్ రిపోర్టులు ఎక్కువగా వస్తున్నాయి. తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ దేవరకొండ, సమంత అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. లైగర్ మూవీ డిజాస్టర్ తో విజయ్ దేవరకొండ చాలారోజుల వరకు బయటికి రాలేదు. సమంత, డైరెక్టర్ శివ నిర్వాణకు కూడా ఈ మూవీ విజయం కీలకంగా మారింది. శాకుంతలంతో సమంత, టాక్ జగదీష్ తో శివ నిర్వాణ ప్లాప్ లు అందుకున్నారు.
ఈ మూవీ కి ఎక్కడ చూసినా 2.5, లేదా 2.75 రేటింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే లోకల్గా తపనిసరిగా త్రీ స్టార్ రేటింగ్ వచ్చేలా ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా కూడా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఖుషి హిట్ టాక్ తెచ్చుకోవడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా మీద పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.