సాధారణంగా అందరి జీవితంలోనూ పెళ్లి అనేది ఓ మెమరబుల్ అండ్ రెస్పాన్సిబుల్ మూమెంట్.. దంపతుల మధ్య సఖ్యత కుదరకపోతే పరస్పర అంగీకారంతో విడిపోవడం అనేది కూడా జరుగుతుంటుంది. అయితే రజినీకాంత్ స్టార్ గా వెలిగిపోతున్న రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా ఇలాగే తన భార్య లతకు విడాకులిద్దామనుకున్నారు. ఈనికి సంబంధించిన ఒక న్యూస్ క్లిప్పింగ్ వైరల్ గా మారింది.
రజినీకాంత్ లత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి కలయిక పరిచయం ఆ తర్వాత పెళ్లి కూడా అచ్చంగా సినిమాలో జరిగినట్లుగానే జరిగింది.1980లో సినిమా షూటింగ్లో ఉన్నారు రజినీకాంత్.ఆ సమయంలో కాలేజీ మ్యాగజైన్ కోసం రజిని ఇంటర్వ్యూ కోసం వచ్చారు లత. ఇక ఇంటర్వ్యూ అయ్యాక వెంటనే లతా దగ్గరికి వెళ్లి పెళ్లి ప్రపోజల్ చేశారట.పెద్ద హీరో అయిన రజినీకాంత్ అలా పెళ్లి ప్రపోజల్ చేయడంతో మొదట షాక్ అయ్యారట లత. కానీ ఆ తర్వాత ఆనందపడి పేరెంట్స్ తో మాట్లాడాలి అని చెప్పారట.

ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులతో లతా పేరెంట్స్ మాట్లాడించిన రజనీకాంత్.ఇక ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 1981 ఫిబ్రవరి 26వ తేదీన లత ను పెళ్లి చేసుకున్నారు.ఇక వీరి పెళ్ళి అయ్యి దాదాపు నాలుగు దశాబ్దాలు దాటింది. వీరిద్దరి అన్యోన్య దాంపత్యం చాలా మందికి ఉదాహరణగా నిలుస్తుంది.

అయితే కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా ఇలాగే తన భార్య లతకు విడాకులిద్దామనుకున్నారు. 1982 లో పెద్ద అమ్మాయి ఐశ్వర్య రజినీకాంత్, 1984లో రెండో అమ్మాయి సౌందర్య రజినీకాంత్ పుట్టారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు చోటు చేసుకున్నాయి. రజినీకి భక్తి ఎక్కువ. ఆ సమయంలో హరే కృష్ణ మూమెంట్ ముమ్మరంగా జరుగుతుంది. అందులో పాల్గొంటూ రజినీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారు.

అది లతా-రజినీ మధ్య గొడవలకు దారి తీసింది. అప్పట్లో పత్రికలు భార్యతో రజినీకి విబేధాలు, విడాకులు తీసుకొని విడిపోవాలి అనుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి. రజినీకాంత్ ఈ విషయంపై స్పందించారు. అభిప్రాయబేధాల వలన నాకు లతతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. అందుకే విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నాము. అంతకు మించి మా మధ్య ఎలాంటి ద్వేషం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్-లత విడిపోవడం ఖాయమని కొందరు భావించారు. పత్రికల్లో ఇదే విషయం ప్రచురించారు. అయితే ఆయనకు రెండో వివాహం చేసుకునే ఆలోచన కూడా లేదని పత్రికల్లో రాశారు.

కాగా రజినీకాంత్-లత తిరిగి కలిసిపోయారు. మనస్పర్థలు తొలగి పోయాయి. అక్కడ నుండి దశాబ్దాలుగా వారి దాంపత్య జీవితం సాగుతుంది.



















ఇటీవల రిలీజ్ అయిన మూవీ టీజర్, సాంగ్స్. ట్రైలర్ తో మూవీ పై అంచనాలు పెరిగాయి. ఇక లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ తారగణం, చోళ చరిత్ర పై తీసిన సినిమా అవడంతో ఈ చిత్రం పై అందరికి ఆసక్తి పెరిగింది. అయితే ఈ రెండు చిత్రాలు మొదటి రోజు ఎంత వసూల్ చేసాయో ఇప్పుడు చూద్దాం..
ఏజెంట్:
పొన్నియన్ సెల్వన్ 2:
ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ మొదట స్లో గా ఉన్నా, విడుదల అయ్యేనాటికి టాక్ పాజిటివ్ గా రావడంతో షో షో కి వసూళ్లు పెంచుకుంటూ వెళ్ళింది. ఇక ఈ చిత్రం ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా రూ.32 కోట్లు సాధించి దళపతి విజయ్ వరిస్ సినిమాని బీట్ చేసింది.
1. స్నేహమంటే ఇదేరా :
2. బాలు :
3. ఠాగూర్ :
4. గంగోత్రి :
5. అడవి రాముడు :
6. విజయేంద్ర వర్మ:
7. బన్నీ
8. సుభాష్ చంద్రబోస్ :
9. పాండురంగడు :
రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన పాండురంగడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కావ్య నటించింది.











మూవీ ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ లెవల్ లో వ్యూస్ నమోదు చేశాయి. పాటల్లో ‘వైల్డ్ సాలా’ పాట ఆకర్షణగా నిలిచింది. ఇక ట్రైలర్ హాలీవుడ్ చిత్రాలను తలపించింది. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన స్పై ఎంటర్ టైనర్ చిత్రం ఏజెంట్. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదల అయ్యింది. అఖిల్ కెరీర్లోనే ఈ చిత్రానికి అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన లుక్ ను కూడా మార్చుకుని సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా శ్రమించాడని తెలుస్తోంది. మమ్ముట్టి క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్ అని టాక్. సాధారణంగా వేరే ఇండస్ట్రీల హీరోలు తెలుగు సినిమాలలో నటించినపుడు వారికి వేరేవారు డబ్బింగ్ చెప్తుంటారు. కానీ ఈ చిత్రంలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. గతంలో కూడా మమ్ముట్టి ‘యాత్ర’ మూవీకి ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇక ఏజెంట్ కోసం మమ్ముట్టి మరోసారి తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నట్లుగా సమాచారం.
మమ్ముట్టి క్యారెక్టర్ బాగుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో మమ్ముట్టి పాత్రకు ముందుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోవాలని మేకర్స్ భావించారంట. కానీ చివరికి మమ్ముట్టికి స్టోరీ చెప్పడం ఆయన వెంటనే అంగీకరించడం జరిగిందని తెలుస్తోంది.