చాలా గ్యాప్ తర్వాత మంచు విష్ణు నటిస్తున్నటువంటి తాజా చిత్రం “గాలి నాగేశ్వరరావు.” ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా పనులు చాలా వేగంగా చేస్తున్నారు. ఎంతో కామెడీ ఉండే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
అలాగే మంచు విష్ణు బ్రదర్ మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘కరెంటు తీగ’ సినిమాలో కూడా సన్నీలియోన్ కనిపించింది. ఆ తర్వాత విష్ణు సినిమాలో ఈమె నటిస్తోంది. ఈ షూటింగ్ కారణంగానే గత కొన్ని రోజులుగా సన్నీలియోన్ హైదరాబాదులోనే ఉంటుంది. వీరికి సమయం దొరికినప్పుడల్లా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ సరదాగా గడుపుతూ ఫన్నీ వీడియోలు చేస్తున్నారు.

ఈ మధ్య ఒక వీడియోలో సన్నీ మరియు పాయల్ ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారని అడిగితే.. మంచు విష్ణు ఒకసారి ఒకరి పేరు తర్వాత ఎవరూ కాదు అని అన్నారు. దీంతో వారిద్దరు కలిసి విష్ణును చితకబాదారు. అయితే విష్ణు మళ్ళీ అలాంటి మరో చిలిపి పని చేశాడు. సన్నీ లియోన్ కు ముద్దు పెడుతున్నట్టు ఫోజిచ్చాడు. ఈ ఫోటో లోనే పాయల్ విక్టరీ సింబల్ చూపిస్తుంది..
ప్రస్తుతం ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. దీన్ని చూసినటువంటి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.. మంచు విష్ణుకు రొమాన్స్ బాగా ఎక్కువైందని, పబ్లిక్ గా ఇలాంటి పనులు ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. దీంతో మంచు విష్ణు నెటిజన్లు మంచు విష్ణు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.


దాని వెంటనే హీరో నానితో శ్యాం సింగరాయ్ సినిమాలో నటించి సక్సెస్ ఫుల్ కథానాయికగా మారింది కృతి. ఇదే స్ఫూర్తితో మరెన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే హీరో సూర్యా 41వ సినిమాలో ప్రస్తుతం నటిస్తోంది. ఈ క్రమంలోనే కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. ఆమె ఇంటర్వ్యూ చేసింది ఫ్రాంక్ స్టార్లు ఆశిక్ మరియు సారథిరన్. ఈ సందర్భంలో వారిద్దరూ ప్రశ్నలు నేను అడుగుతాను అంటే కాదు నేను అడుగుతాను అనుకుంటూ ఒకరిపై ఒకరు తీవ్రంగా అరుచుకుంటూ కేకలు వేస్తూ ఆమె ముందే కొట్లాటకు దిగారు.
































దీంతో ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఆసీన్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీ తో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. ఈమె గజిని, లక్ష్మి, శివమణి, నరసింహ తదితర చిత్రాల్లో నటించింది. మ్యారేజ్ చేసుకొని సినిమాలకు దూరం అయింది. అలాగే అక్షయ్ కుమార్ తో జత కట్టి ఆల్ ఈజ్ వెల్ అనే మూవీలో నటించింది. ఈ క్రమంలోనే రాహుల్ శర్మతో పరిచయం కావడం అది కాస్తా వివాహానికి దారి తీయడం జరిగింది. రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ అధినేత.