నిజామాబాద్ జిల్లాలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో సరి అయిన వైద్య సౌకర్యాలు లేవనే విషయం బయటపడింది. ఆ ఆస్పత్రిలో స్ట్రెచర్ లేకపోవడంతో పెషెంట్ ను అతని బంధువులు కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ప్రభుత్వ హాస్పటల్స్ ను కార్పోరేట్ హాస్పటల్స్ కు సమానంగా మార్చమని తెలంగాణ గవర్నమెంట్ చెబుతూ వస్తోంది. క్షేత్ర స్థాయలో అయితే ప్రభుత్వం చెప్పిన స్థాయిలో లేదు. కొన్ని ఆస్పత్రులలో అయితే కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని చెప్పవచ్చు.

న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి రోజు వందలాది మంది పేషంట్స్ వస్తుంటారు. ఈ క్రమంలో గత నెల మార్చి 31 నాడు అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తిని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి బంధువులు తీసుకువచ్చారు. అయితే ఓపీ దగ్గరలో కూర్చోబెట్టారు. కానీ ఓపీ మధ్యాహ్నం వరకే ఉండటం వల్ల ఆ వ్యక్తి రాత్రి అక్కడే ఉన్నాడు. తరువాతి రోజుఅంటే ఏప్రిల్ 1న పొద్దున ఓపీ మొదలైన, అతని బంధువులు ఓపీలో చూపించారు.

వారు ఆ వ్యక్తిని రెండో అంతస్తులో డాక్టర్ వద్దకు తీసుకెళ్లమని రాసిచ్చారు. దాంతో ఆ వ్యక్తిని లిఫ్ట్ వద్దకు తీసుకొని వెళ్లాలంటే స్ట్రెచర్ అవసరం. కానీ అక్కడ స్ట్రెచర్ అందుబాటులో లేకపోవటంతో బంధువులు అతని కాళ్లు పట్టుకొని లిఫ్ట్ వద్దకు లాక్కొని వెళ్లారు. దాంతో ఆ దృశ్యాన్ని ఆస్పత్రిలోని వారు చూసి ఆశ్చర్యపోయారు. అయితే అక్కడ ఉన్న వైద్య సిబ్బంది చూసి కూడా పట్టించుకోలేదు.
అలా ఆ వ్యక్తిని రెండో అంతస్తుకు తీసుకొనివెళ్ళిన తరువాత అక్కడ కూడా వీల్ చైర్, స్ట్రెచర్ అందుబాటులో లేదు.

దాంతో లిఫ్ట్ దగ్గర నుండి డాక్టర్ రూమ్ వరకు మళ్ళీ కాళ్లు పట్టుకొని లాక్కెళ్లారు. అయితే దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ హాస్పటల్స్ లో వసతులు ఏర్పాటు చేస్తున్నప్పటికి, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రొగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో వైద్య సిబ్బంది పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఈ సంఘటన పై స్పందించారు. అది జరిగి 15 రోజులు అవ్వుతుందని, మీడియాలో వచ్చేవరకు తెలియదని, 10 సెకండ్స్ మాత్రమే అలా లాక్కెళ్లరని, సిబ్బంది చూసి వెంటనే అలర్ట్ అయ్యారని తెలిపారు. దానికి సంబంధించిన విజువల్స్ తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
watch video :
Also Read: అమ్మా నాన్న నన్ను క్షమించండి..! నేను మళ్ళీ తిరిగి వస్తాను..!




తాజాగా ఈ చిత్రం పగతో పదిహేనేళ్ళ పాటు కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకొని దాయాదుల ఫ్యామిలీని కలిపింది సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లాలో మాసన్ పల్లి చెందిన ఎనిమిది నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఊర్లో ఉండే సమయంలో ఇంటి స్థలాల, భూ తగాదాలతో ఏర్పడిన పగతో దూరంగా ఉండే వారు. అయితే వారి పరిస్థితులు బాలేక కొంతమంది హైదరాబాద్ నగరానికి వలస వెళ్లారు. అక్కడే బ్రతుకుతూ ఎవరికి వారు ఉండేవారు. పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా పగతో, కక్షతో దూరంగా ఉండేవారు.
ఈక్రమంలో ఇటీవల విడుదలైన బలగం సినిమాను చూశారు. ఈ చితంలో గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితుల గురించి తీసిన విషయం అందరికి తెలిసిందే. వీరంతా ఈ చిత్రంలోని సన్నివేశాలను చూసి చలించి, ఇ న్నేళ్ళు అర్ధం లేని పగ పెంచుకుని తప్పు చేశామని తెలుసుకున్నారు. అంతా కలసి హైదరాబాద్లో నుండి తమ సొంతూరు మాసన్ పల్లికి సోమావారం వెళ్లారు. దాయాదుల కుటుంబాల వారంతా కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం నాడు అందరూ విందు చేసుకున్నారు. బలగం మూవీ తీసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ క్రమంలో కృష్ణ తండ్రి లచ్చు మంగళవారం నాడు మిర్చి పంటను అమ్మడం కోసం కేసముద్రంకు వెళ్లాడు. అతని తల్లి పొలానికి, తమ్ముడు టెన్త్ క్లాస్ పరీక్షలు తాయడం కోసం వెళ్లాడు. ఆ సమయంలో కృష్ణ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అయితే తనకు ఎంబీబీఎస్ సీట్ రాదేమో అని మనస్తాపం చెందిన కృష్ణ, తన కల నెరవేరకుంటే బతికున్న లాభం లేదనుకుని తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్తూ లెటర్ రాసి పెట్టి, ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు.
మధ్యాహ్నం ఇంటికి వచ్చిన అతని తాత తలుపులు తెరవగా ఫ్యానుకు ఉరేసుకొని కృష్ణ కనిపించాడు. ఆయన వెంటనే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. దాంతో ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమారుడిని అలా చూసి కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఎదిగాడు అనుకున్న కొడుకు ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడంతో రోధింస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈమధ్య కాలంలో చిన్న కారణాలకే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. పరీక్షలు ఫెయిల్ అయ్యామనో, అమ్మ తిట్టిందనో, నాన్న ఫోన్ కొనివ్వట్లేదనో, ఇలాంటి చిన్న చిన్న వాటికే విలువైన తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. సమస్యలు వచ్చినపుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొవాల్సిన సమయంలో వాటికి ఆందోళన చెంది బలవన్మరణానికి పాల్పడడం అందరిని కలవరపాటుకు దూరి అయ్యేలా చేస్తోంది.
కానీ సత్యనాగు ఆమె తండ్రిని తన చదువు కోసం కాకుండా ఆ డబ్బుతో మందులు కొనుక్కోమని తండ్రికి ఎంతగానో చెప్పేది. దానికి ఆమె తండ్రి నువ్వు చదువుకుంటే కుటుంబంలో అందరం బాగుంటామని, నాకేం కాదని కూతురికి చెప్పేవాడు. కానీ సత్యనాగు తనని చదివించాలనే ఉద్దేశ్యంతోనే తన తండ్రి ఆరోగ్యాన్ని లెక్కచేయడం లేదని బాధపడింది.









అతని అన్న రాజ్కుమార్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని దగ్గరలోని హాస్పటల్ కి తరలించారు. అయితే వైద్యం చేస్తుండగానే రాజ్కుమార్ మరణించాడు. ఈ ఘటన పై సమాచారం అందగానే పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన స్థలంలో పోలీసులు గన్పౌడర్ను గుర్తించారు. అప్పుడు ఆ బహుమతి ఎవరు ఇచ్చారని ఆరా తీయడంతో అసలు నిజం బయటపడింది. పెళ్లికూతురు మాజీ లవరే నిందితుడు సర్జు అని పోలీసుల దర్యాప్తులో బయట కొచ్చింది.
అంతకుముందే వివాహం సర్జు అనే వ్యక్తి తనకు పెళ్లి అయిన విషయాన్నిదాచిపెట్టి ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఆ యువతికి హేమేంద్రతో వివాహం నిశ్చయం అవగానే సర్జుకు దూరంగా ఉంది. దాంతో ఆమెపై పగ పెంచుకున్న అతను నవ దంపతుల ప్రాణాలు తీయడానికి ప్లాన్ వేశాడు. దానిలో భాగంగానే హోం థియేటర్లో బాంబును అమర్చి వారికి బహుమతిగా ఇచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. సర్జుని అరెస్టు చేసి, విచారించగా అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసధికారి మీడియాతో చెప్పారు.
Also Read:
సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు మొదలు కానుండగా ఆదివారం రోజు రాత్రి వెంకటి అనారోగ్యంతో కన్నుమూశాడు. అయితే తన తండ్రి కలను నిజం చేయడం కోసం పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి లేడనే బాధను, వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఇంట్లో శవం ఉండగానే తండ్రిని తలచుకుంటూనే ఎగ్జామ్ రాశాడు.
రోహిత్ ఇంటి దగ్గర నుండి పరీక్ష హాల్ వరకు కూడా కన్నీటితో వెళ్లి తండ్రిని గుర్తుచేసుకుంటూ పరీక్ష రాయడం తోటి స్టూడెంట్స్ తో పాటు బంధువులను, గ్రామస్థులను కలచివేసింది. ఇక సోమవారం నాడు పరీక్ష పూర్తి చేసిన తరువాత రోహిత్ ఇంటికి వచ్చి తండ్రికి దహన సంస్కారాలు చేశారు. ఏ బిడ్డకు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని, రోహిత్ ను చూసినవారు కన్నీరు పెట్టుకున్నారు.