జవహర్ లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర సమరయోధుడు మరియు భారతదేశ మొదటి ప్రధాన మంత్రి. అతను 14 నవంబర్ 1889న అలహాబాద్లో జన్మించాడు. జవహర్ లాల్ నెహ్రూ జన్మస్థలం అహ్మదాబాద్లోని ప్రయాగ్రాజ్. పండిట్ జవహార్ లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో 1889 నవంబర్ 14వ తేదీన జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య అంతా అక్కడే ఇంటి దగ్గరే ప్రైవేటు ఉపాధ్యాయుల వద్దే సాగింది. కాశ్మీరీ పండిట్ సంఘంతో అతని అనుబంధం కారణంగా, అతను పండిట్ నెహ్రూ అని కూడా పిలువబడ్డాడు. అతని తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ తల్లి పేరు స్వరూప రాణి.
నెహ్రూ 18 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారు, మొదట తాత్కాలిక ప్రధానమంత్రిగా, ఆపై 1950 నుండి రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ప్రధానమంత్రిగా పనిచేశారు. 1910లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ఉన్నత విద్య కోసం, యువ నెహ్రూను హారో పాఠశాలకు పంపారు, తరువాత సహజ శాస్త్రాలలో డిగ్రీని పొందేందుకు ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి పంపబడ్డారు. లండన్లోని ఇన్నర్ టెంపుల్లో రెండు సంవత్సరాలు గడిపిన తర్వాత, అతను బారిస్టర్గా అర్హత సాధించాడు.

నెహ్రూ 8 ఫిబ్రవరి, 1916న 26 ఏళ్ళ వయసులో కమలా కౌల్ను వివాహం చేసుకున్నారు. 1921 నాటి సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో, అలహాబాద్లో విదేశీ వస్త్రాలు మరియు మద్యం విక్రయించే దుకాణాలను పికెటింగ్ చేయడం మరియు మహిళల సమూహాలను నిర్వహించడం ద్వారా కమల కీలక పాత్ర పోషించింది. నవంబర్ 19, 1917 న ఆమె ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె ఇందిరా ప్రియదర్శిని. జవహర్లాల్ నెహ్రూ జైలులో ఉండగా కమల క్షయవ్యాధితో స్విట్జర్లాండ్లో ఫిబ్రవరి 28, 1936న మరణించింది.

అయితే తాజాగా నెహ్రూ – కమల దంపతుల పెళ్లి పత్రిక వైరల్ గా మారింది. ఉర్దూ లో ముద్రించిన ఈ పత్రిక లో పెళ్లి కూతురి పేరు ముద్రించలేదు. అవి మొత్తం మూడు పత్రికలున్నాయి. అందులో ఒకదాంట్లో మోతీ లాల్ నెహ్రూ గారు అందర్నీ ఆహ్వానిస్తున్నారు. అందులో ” నా కొడుకు జవహర్లాల్ నెహ్రూ పెళ్లి రోజున ఫిబ్రవరి 7, 1916 సాయంత్రం 4 గంటలకు జరపాలని నిర్ణయించాము. అందరు ఆ రోజు టీ పార్టీ కి రావాలని కోరుతున్నాము.” అని ఉంది. అలాగే రెండో లేఖలో “మీరు, మీ కుటుంబ సభ్యులు నా కుమారుడు జవహర్లాల్ నెహ్రూకు, ఢిల్లీ నివాసి జవహర్మల్ ముల్ కౌల్ కుమార్తెకు ఫిబ్రవరి 7 ,8 , 9 తేదీల్లో జరగాల్సిన వివాహ వేడుకలో పాల్గొంటారని ఆశిస్తున్నాను.” అని ఉంది.

అలాగే తర్వాత మూడో పత్రికలో..”జవహర్మల్ ముల్ కౌల్ కుమార్తెతో నా కుమారుడు జవహర్లాల్ నెహ్రూ వివాహం జరిగిన తర్వాత.. ఫిబ్రవరి 9, 1916న రాత్రి 8 గంటలకు వధువు రాగానే.. మీరు మరియు మీ కుటుంబ సభ్యులతో కలిసి మా వినయపూర్వకమైన ఇంట్లో జరిగే విందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నాము.” అని మోతీలాల్ నెహ్రూ ఆ మూడు పత్రికల్లో పేర్కొన్నారు.

ఉర్దూ లో రాసి ఉన్న ఈ లేఖలను బట్టి చూస్తుంటే.. ఉర్దూతో నెహ్రూ కుటుంబానికి ఉన్న బంధం తెలుస్తోంది. నెహ్రూ కు ఉర్దూతో పాటు, నెహ్రూ ఇంగ్లీష్, హిందీ మరియు సంస్కృతం వంటి భాషల్లో ప్రావీణ్యం ఉంది. కాంగ్రెస్ పై ముస్లిం వర్గానికి కాస్త వ్యతిరేకత ఉన్నా కూడా.. నెహ్రూను చాలా మంది ఉర్దూ కవులు రాజనీతిజ్ఞుడిగా కీర్తించారు. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా నెహ్రూ ఉర్దూ ముషైరా (సింపోజియం)కి హాజరయ్యేవారు.











ఆయన వంటలలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఎన్నో అద్బుతమైన వంటకాలను తయారుచేసేవాడు. అలా ఆయన తయారు చేసిన తీపి వంటకమే మైసూర్ పాక్. ఈ మిఠాయికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆయనను నలపాక అని పిలిచేవారు.దాంతో ఆయన పేరులోని పాక, మైసూర్ ప్యాలెస్ లో తయారుచేశారు కాబట్టి రెండు కలిపి మైసూర్ పాక్ అని పెట్టారు.ఆ పేరు అలాగే ప్రసిద్ధి చెందింది.అప్పటి మైసూర్ పాలకుడు నాలుగవ కృష్ణ రాజ వొడెయార్ మైసూర్ ప్యాలెస్ కు వచ్చే గెస్ట్ ల కోసం మైసూర్ ప్యాలెస్ లో దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించేవారని చెబుతారు.
రాజుకు ఈ స్వీట్ అంటే ఎంతో ఇష్టం. దాంతో ఆయన దాని రుచిని ఆ రాజ్య ప్రజలకు కూడా రుచి చూడాలని భావించాడు. అందుకే ప్రధాన చెఫ్ మాదప్పను ప్యాలెస్ ప్రాంగణం బయట ఒక స్వీట్ షాప్ ను తెరవమని చెప్పడంట. అయితే మాదప్ప కూడా తను తయారుచేసిన మైసూర్ పాక్ రుచిని సాధారణ ప్రజలకు కూడా రుచి చూపించాలని కోరుకున్నాడు, అలా అశోకా రోడ్డులో దేశికేంద్ర స్వీట్ మార్ట్ను అనేదానిని ప్రారంభించాడని తెలుస్తోంది. ఆ షాప్ ఆ తరువాతఈ కాలంలో ‘గురు స్వీట్ మార్ట్’కి మారి సయ్యాజీ రావు రోడ్ కి మార్చబడింది.
అత్యుత్తమ మైసూర్ పాక్ను రుచి కోసం అయితే సయాజీ రావు రోడ్లోని గురు స్వీట్ మార్ట్ కి వెళ్ళాల్సిందే. మాదప్ప వారసులు ఈ షాప్ కి యజమానులుగా ఉన్నారు. ఈ గురు స్వీట్ మార్ట్ సుమారు 85 సంవత్సరాలుగా అసలైన వంటకాన్ని వారసత్వంగా పొందిన అన్నదమ్ములు నటరాజ్, కుమార్, శివానంద్ నడుపుతున్నారు. ఈ దుకాణంకు రోజుకు 1000కి పైన కస్టమర్లు వస్తారని సమాచారం. అందులో 40 శాతం మంది పర్యాటకులే.
Also Read: 













1. జోగ్ జలపాతం:
2.మరవంతే:
3.కుద్రేముఖ్
4.అగుంబే:
5. హొన్నెమర్దు:
6.గోకర్ణం:
Also Read: 

1594లో 4వ ఖలీఫా హజరత్, హైదర్ అలీ పేరిట ఈ నగరంను నిర్మించాడు. ఉద్యాన వనాలు, సరస్సులకు హైదరాబాద్ పేరు గాంచింది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే హైదరాబాద్ అన్ని రకాల వసతులు ఉన్న రాజదాని. అప్పటికే శాసనసభా భవనం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటి అనేక సౌకర్యాలు ఏర్పడి ఉన్నాయి.
1956లో భాషల వారీగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారిగా, తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్లో, మరాఠీ ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో విలీనం చేశారు.అల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరబాద్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజధానిగా మారింది. అయితే భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు హైదరాబాద్ రాష్ట్రం సకల వసతులతో ఉండేది.అప్పటి హైదరాబాద్ యొక్క అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
#3 హైదరాబాద్ నగరానికి ప్రవేశ వంతెన..
#4 నిజాం వ్యక్తిగత ఏనుగు
#5 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాయల్ బాక్స్ నుండి (బహుశా పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్లో) దళాల కవాతు
#6 నిజాం గార్డ్ కట్టు
#7 నిజాం చౌమహేల ప్యాలెస్
#9 చౌమహేల ప్యాలెస్ లోపలి భాగం
#10 మక్కా మసీదు
#11 మోజమ్ జాహీ మార్కెట్ప్లేస్ భవనం
#12 హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్
#13 చార్మినార్:


ఈ అవార్డులను ఎవరు ప్రదానం చేస్తారు?
అవార్డును స్వీకరించడానికి అర్హత..
నామినేషన్లు ఎలా చేయాలి..
1. ఎవరి జాతకంలో అయినా సూర్యుని యొక్క స్థానం బలహీనంగా ఉన్నట్లయితే వారి ఇంట్లో మందార మొక్కను తప్పనిసరిగా నాటాలి. అయితే మందార మొక్కను పెట్టేటప్పుడు దిశను చూసుకోవడం అనేది ముఖ్యం. తూర్పు దిశలో పెట్టడం వల్ల సూర్య స్థానం బలపడుతుంది.