క్రికెట్ ఆటకు ఉండే క్రేజ్ అందరికి తెలిసింది. పిల్లల దగ్గరిని నుండి పెద్దవారి వరకు ఎంతో ఆసక్తి గా చూసే ఆట అంటే క్రికెట్ అని చెప్పవచ్చు. ఎన్నో తరాల నుండి ఆడుతున్న క్రికెట్ లో ఇప్పటివరకు ఎంతో మంది ఆటగాళ్లు ఆడారు. అయితే వారిలో చాలా మంది తండ్రీ కొడుకులు కూడా ఉన్నారు. మరి ఆ తండ్రి కొడుకులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. సచిన్ మరియు అర్జున్ టెండూల్కర్:
క్రికెట్ దేవుడిగా పేరు గాంచిన సంచిన టెండూల్కర్ ఆట గురించి ఆయన పేరుతో ఉన్న రికార్డుల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్ అనేంతగా తన కెరీర్ ను కొనసాగించారు. సచిన్ ని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది క్రికెటర్లుగా ఎదిగారు. ఆయన్ కుమారుడు అర్జున్ కూడా క్రికెట్ ను కెరీర్ ర్ గా ఎంచుకున్నారు. తండ్రిలాగే తొలి రంజీ మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. ఈసీజన్ లో ఐపిఎల్ ముంబై జట్టు తరుపున అడుతున్నాడు.
2.విజయ్ మంజ్రేకర్ మరియు సంజయ్ మంజ్రేకర్:
స్వాతంత్య్రానంతరం టెస్ట్ లో ఇండియాకి బ్యాటింగ్ చేసిన మొదటి క్రికెటర్ గా విజయ్ మంజ్రేకర్గా నిలిచాడు. అతను ఆడే సమయంలో అత్యుత్తమ క్రికెటర్స్ లో ఒకరిగా ఉన్నారు. 1952లో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన విజయ్, దేశం కోసం 55 టెస్టులు ఆడాడు. ఆయన కుమారుడు సంజయ్ మంజ్రేకర్ 80లో కెరీర్ మొదలు పెట్టారు.సంజయ్ 37 టెస్టులు మరియు 74 ODIలలో ఇండియాకి ప్రాతినిధ్యం వహించాడు.
3.లాలా మరియు మొహిందర్ అమర్నాథ్:
లాలా అమర్నాథ్ తన కాలంలో అత్యుత్తమ ఆల్ రౌండర్. ఆయన టెస్టుల్లో సెంచరీ చేసిన మొదటి క్రికెటర్. ఆయన ఇద్దరు కుమారులు క్రికెటర్లే. సురీందర్ మరియు మొహిందర్ అమర్నాథ్. ఈ తండ్రీకొడుకులు తమ మొదటి మ్యాచ్లలో సెంచరీ చేసిన ఏకైక ద్వయం. ఆయన చిన్న కుమారుడు మొహిందర్ అమర్నాథ్ అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో ఒకరు. మొహిందర్ 1983 ప్రపంచ కప్లో ముఖ్యమైన పాత్రను పోషించాడు.
4.సునీల్ మరియు రోహన్ గవాస్కర్:
సునీల్ గవాస్కర్ భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరు.టెస్ట్ క్రికెట్లో 10000 పరుగుల మార్క్ను దాటిన తొలి బ్యాట్స్మన్.ఆయన కుమారుడు రోహన్ గవాస్కర్ ఇండియా జట్టుకి ఆడాడు. అయితే తన తండ్రికి అంత పేరును సాధించలేకపోయాడు.
5.యోగరాజ్ మరియు యువరాజ్ సింగ్:
యోగరాజ్ సింగ్ ఇండియా తరపున ఒక టెస్టు మరియు వన్డే మాత్రమే ఆడాడు.ఆయన కుమారుడు యువరాజ్ సింగ్ భారత జట్టులో ప్రముఖ క్రికెటర్.అతని T20 మరియు వన్డే ప్రపంచ కప్ లలో మ్యాన్ ఆఫ్ టోర్నమెంట్ సాధించాడు.
6.రోజర్ మరియు స్టువర్ట్ బిన్నీ:
ఇండియా క్రికెట్ జట్టులోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో రోజర్ బిన్నీ ఒకరు. 1983 ప్రపంచకప్లో ఎక్కువ వికెట్లు తీశాడు. ఆయన కుమారుడు స్టువర్ట్ బిన్నీ కూడా ఆల్ రౌండర్.
7.నవాబ్ ఇఫ్తీకర్ అలీ ఖాన్ పటౌడీ మరియు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ:
సీనియర్ నవాబ్ 6 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు మరియు ఇండియా తరపున ఆడిన తొలి మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. ఆయన భారత్, ఇంగ్లండ్ తరఫున ఆడిన ఒకేఒక ఆటగాడు. ఆయన కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కూడా భారత క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. అతి చిన్న వయస్కుడైన టెస్టు కెప్టెన్గా నిలిచాడు.
8.లెబ్రూన్ మరియు లియరీ కాన్స్టాంటైన్:
వెస్ట్ ఇండీస్ క్రికెటర్లు అయిన ఈ తండ్రీకొడుకులు లెబ్రూన్ మరియు లియారీ కాన్స్టాంటైన్ చరిత్ర సృష్టించారు. కరేబియన్ క్రికెట్ లో గొప్ప ఆటగాళ్ళుగా పేరు తెచ్చుకున్నారు.
9.కోలిన్ మరియు క్రిస్ కౌడ్రీ:
ఈ తండ్రీకొడుకులు ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం వహించారు. కోలిన్ 100కు పైగా టెస్ట్ మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఆయన కుమారుడు క్రిస్ కౌడ్రీ తన తొలి మ్యాచ్లో తొలి ఓవర్లో కపిల్ దేవ్ను అవుట్ చేశాడు.
10.జియోఫ్ మరియు షాన్ మరియు మిచ్ మార్ష్:
ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ మరియు కోచ్ అయిన జియోఫ్ మార్ష్ ప్రపంచకప్ సాధించడంలో ముఖ్య పాత్రను పోషించాడు. ఆయన ఇద్దరు కుమారులు కూడా క్రికెటర్లుగా రాణించారు. పెద్ద కుమారుడు షాన్ ఓపెనర్, చిన్న కుమారుడు మిచ్ ఆల్ రౌండర్.
11.పీటర్ మరియు షాన్ పొల్లాక్:
పీటర్ పొలాక్ దక్షిణాఫ్రికా జట్టుకు ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్. దక్షిణాఫ్రికా జట్టులోని అత్యంత ప్రతిభావంతులైన ఆల్ రౌండర్లలో షాన్ పొలాక్ ఒకరు. ఆయన 100 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు.
12.క్రిస్ మరియు స్టువర్ట్ బ్రాడ్:
క్రిస్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఉండేవారు.ఆయన కుమారుడు స్టువర్ట్ బ్రాడ్ ప్రసిద్ధుడైన ఫాస్ట్ బౌలర్. ఒక టెస్టు మ్యాచ్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి, అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.
Also Read: “2016 మళ్లీ రిపీట్ అవుతుంది..!” అంటూ… KKR VS SRH మ్యాచ్ లో “హైదరాబాద్” గెలవడంపై 15 మీమ్స్..!

తరువాత 229పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టులో నితీశ్ రాణా 75, రింకు సింగ్ 51 పరుగులతో చేశారు. ఈ మ్యాచ్ లో వరుస వికెట్లు కోల్పోతూ కోల్కతా జట్టు తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. దాంతో కోల్ కతా జట్టుకు ఓటమి తప్పలేదు.
229 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు దూకుడుగా ఆడే ప్రయత్నంలో మొదట్లోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రహ్మనుల్లా డక్ అవుట్, వెంకటేశ్ అయ్యర్ 10, ఆండ్రీ రసెల్ (3), సునీల్ నరైన్ పరుగులు ఏమి చేయకుండానే తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కోల్కతా జట్టుని రింకు సింగ్ 58 నాటౌట్, 31 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్స్ తో రాణించాడు.
కెప్టెన్ నితీశ్ రాణా 41 బంతుల్లో 5ఫోర్లు,6 సిక్సర్లతో 75 పరుగులతో గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ మిడిల్ ఓవర్లలో హైదరాబాద్ జట్టు బౌలర్లు బౌలింగ్ కట్టుదిట్టంగా చేయడంతో సొంత గడ్డ పైనే కోల్కతా జట్టు ఓటమిని చవి చూసింది. ఈ సీజన్లో 4వ మ్యాచ్ ఆడిన హైదరాబాద్ జట్టుకి కి ఇది రెండో విజయం, కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి ఇది రెండో ఓటమి. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ హాల్ చల్ చేస్తున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read:
ఇక మంగళవారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్తో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ తన బ్యాటింగ్ తో మరోసారి అదరగొట్టాడు. ముంబై జట్టు గెలుపులో ముఖ్య పాత్రను పోషించాడు. కీలక తరుణంలో బ్యాటింగ్ కి వచ్చిన తిలక్ 29 బాల్స్ లో 1 ఫోర్, 4 సిక్స్లతో 41 పరుగులతో ముంబై జట్టుకు గెలుపును మరింత దగ్గర చేశాడు. ఈ సీజన్లో తిలక్ ఇప్పటి దాకా 3 మ్యాచ్లు ఆడి, 147 పరుగులు చేశాడు. ముంబై జట్టులో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మొదటి మ్యాచ్లో ఆడిన ఇన్నింగ్స్తో అందరిని ఆకర్షించాడు. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కీలక సమయంలో తిలక్ ఆడిన అద్బుత ఇన్నింగ్స్ గురించి మాటల్లో చెప్పలేము. ఈ మ్యాచ్లో 46 బంతులలో 9 ఫోర్లు, 4 సిక్స్లతో కొట్టి, 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఐపీఎల్ 2023 లో దుమ్మురేపుతున్న ఈ హైదరాబాదీ ఆటగాడి పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘తిలక్ వర్మ ముంబై జట్టుకి లభించిన విలువైన ఆస్తి’ అంటూ కామెంటర్ హార్షా బోగ్లే ట్విటర్ ఖాతాలో తిలక్ ను అభినందించాడు. మిడిలార్డర్లో రాణించే ప్రతిభ కలిగిన తిలక్, టీమిండియా జట్టులోకి తప్పక వస్తాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.











టోర్నీ మొదలయ్యే ముందు చెన్నై సూపర్ కింగ్స్ కోసం ప్రాక్టీస్ చేసే టైమ్ లో రహానే, నేను మాట్లాడుకున్నాం. అప్పుడు రహానే నాలో మీరు ఏం చూడాలనుకుంటున్నారని అడిగాడు. దాంతో నేను నీ బలానికి అనుగుణంగా ఆడమని సలహా ఇచ్చాను. అలాగే నువ్వు భారీ సిక్సర్లు కొట్టే స్థిరమైన ప్లేయర్ వీ కాదు. అయితే ఒత్తిడి లేకుండా ఆడమని, టెక్నికల్గా రహానే మంచి బ్యాటర్ అని సూచించినట్లు ధోనీ వెల్లడించాడు.
ధోని చేసిన ఈ కామెంట్స్ పై వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహించాడు. అలాగే ధోనీ అభిమానులు సైతం రహానే ఇన్నింగ్స్ కి కూడా ధోనికే క్రెడిట్ ఇవ్వడం పై కూడా సెహ్వాగ్ అసహనం తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై జట్టు ప్లేయర్స్ కి మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడుతున్న ధోని, భారత జట్టులో ఉన్నప్పుడు ఇదే రహానేకు మద్దతు ఎందుకు ఇవ్వలేదని అడిగాడు.
ధోనీ టీమిండియాకు కెప్టెన్గా ఉన్న సమయంలో జరిగిన వన్డేల్లో అజింక్య రహానేను పక్కన పెట్టాడని, అతను స్లో ప్లేయర్ అని, స్ట్రైక్ రొటేట్ చేయట్లేదని రహానేను టీమిండియా నుంచి తొలగించినట్లు సెహ్వాగ్ చెప్పారు. ఇక ఐపీఎల్ కోసం చెన్నై జట్టులో ఆడేందుకు అడ్డురాని రహానే స్ట్రైక్ రేట్. టీమిండియాకి ఆడేటపుడు మాత్రం అడ్డు వచ్చిందా అని ధోనిని ప్రశ్నించాడు. ఇప్పుడు మోటివేట్ చేసినట్టుగా, టీమిండియాకు ఆడేటపుడు రహానేను మోటివేట్ చేసి ఉంటే, అతను ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడేవాడు అని సెహ్వాగ్ అన్నారు.
Also Read:
ఇక 6వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన నికోలస్ పూరన్ తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. అయితే 15 బంతుల్లోనే యాబై పరుగులు చేసిన పూరన్ జట్టు స్కోరు 189 దగ్గర ఉన్న సమయంలో సిక్స్ కొట్టబోయి ఔటైపోయాడు. చివర్లో పూరన్ ఔటయ్యాక లక్నో జట్టులో అలజడి మొదలైంది. అయితే బదోని అద్భుతమైన షాట్లతో 30 పరుగులు చేసి లక్నో జట్టును గెలుపు వైపుగా నడిపించాడు. అయితే ఇక్కడే సస్పెన్స్ చోటు చేసుకుంది. 19వ ఓవర్ లో 4వ బాల్ కి పార్నెల్ బౌలింగ్లో బ్యాట్స్ మెన్ బదోని సిక్సర్ కొట్టి, హిట్ వికెట్గా ఔట్ అయ్యాడు.
బదోని ఔట్ అవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. లక్నో జట్టు గెలుస్తుందా అనే సందేహం అందరిలోనూ మొదలైంది. కానీ చివరి బంతికి బై రావడంవల్ల లక్నో జట్టు విజయం సాధించింది. ఒక వికెట్ తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఓపెనర్లు విరాట్ కోహ్లీ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో భారీ షాట్లు కొట్టి 61 పరుగులు, డుప్లెసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 నాటౌట్ గా నిలిచాడు. 3వ స్థానంలో వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ (: 29 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సర్లతో 59పరుగులు చేశాడు.
ఇద్దరు వేగంగా హాఫ్ సెంచరీలు చేశారు. దాంతో రాయల్ ఛాలెంజర్స్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 212 రన్స్ చేసింది. లక్నో జట్టు బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్వుడ్ చెరో వికెట్ తీశారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ పై మరియు లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు పై నెట్టింట్లో మీమ్స్ షికారు చేస్తున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
Also Read:
ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో రుతురాజ్- 57, డెవాన్ కాన్వే -47 రన్స్ చేయడంతో 20 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. తరువాత బరిలోకి దిగిన లక్నో బ్యాటింగ్ మొదలుపెట్టింది. కానీ వరుసగా వికెట్లు కోల్పోయింది. కైల్ మేయర్స్ – 53, నికోలస్ పూరన్ -32 ధాటిగా ఆడినప్పటికి తరువాత వచ్చిన బ్యాటర్లు క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు.
చివర్లో ఆయుష్ బదోని-23 ), కృష్ణప్ప గౌతమ్-17 నాటౌట్, మార్క్ వుడ్ – 10, పోరాడినా గెలుపుకు 12 రన్స్ దూరంలో ఆగిపోయింది. కేఎల్ రాహుల్-20, స్టాయినిస్-21 రన్స్ చేశారు. చెన్నై జట్టు బౌలర్లలో మొయిన్ అలీ 26 పరుగులు ఇచ్చి, 4 వికెట్లు తీసి లక్నో జట్టును కట్టడి చేశారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ పై మరియు ధ్వనిశెన విజయం పై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ షికారు చేస్తున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13
14.
15.
16.
17.
18.
అలా పంజాబ్ కింగ్స్ ఇప్పటి దాకా పదమూడుమంది కెప్టెన్లను మార్చింది. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ పంజాబ్ జట్టుకి 14వ కెప్టెన్. ఈ జట్టుకి ఇంతకు ముందు యువరాజ్ సింగ్, జయవర్ధనే, కుమార సంగక్కార, జార్జ్ బెయిలీ, గిల్ క్రిస్ట్, డేవిడ్ హస్సీ, సెహ్వాగ్, మురళి విజయ్, మ్యాక్స్ వెల్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, అశ్విన్, మయాంక్ అగర్వాల్ కెప్టెన్లుగా చేశారు. ఐపీఎల్ 16వ సీజన్ లో శిఖర్ ధావన్ కెప్టెన్. అయితే పదమూడు మంది కెప్టెన్లను మర్చినప్పటికి కూడా పంజాబ్ కింగ్స్ జట్టుకి ఏమాత్రం కలిసి రాలేదు.
అయితే యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో మొదటి సీజన్ లోపంజాబ్ జట్టు సెమీస్ కి చేరింది. ఆ తరువాత 2014లో జార్జ్ బెయిలీ సారధ్యంలో ఫైనల్ కు వెళ్ళింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ జట్టు ఉత్తమంగా ఆడింది ఈ రెండు సందర్భాలలో మాత్రమే. మిగిలిన ఐపీఎల్ సీజన్లలో లీగ్ టేబుల్లో ఆఖరి స్థానం కోసం పోటీ పడింది. ఇక ఈ టీంకు శిఖర్ ధావన్ 14వ కెప్టెన్ గా వచ్చాడు. 2023 సీజన్ లో ధావన్ పంజాబ్ ను ఎక్కడి వరకు తీసుకెళ్తాడో చూడాలి.
Also Read: 


















