యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె నటిగా మారి పలు చిత్రాలలో కీలక పాత్రలలో నటిస్తూ, టాలీవుడ్ లో రాణిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
అయితే ఆమెకు పాజిటివ్ ఇమేజ్ ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఆమె పై నెగటివ్ కామెంట్లు, ట్రోలింగ్ తరచుగా జరుగుతుంది. తాజాగా అనసూయ ఏడుస్తున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేయగా, దాని పై కూడా నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
యాంకర్ మరియు నటి అనసూయ ఏడుస్తూ ఇన్ స్టాగ్రామ్ లో చిన్న వీడియోతో పాటుగా సుదీర్ఘమైన నోట్ కూడా షేర్ చేసి ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. ఆమె సుధీర్ఘమైన పోస్టును చూస్తే సోషల్ మీడియాలో తన పై వస్తున్న ట్రోలింగ్ కి బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
అనసూయ పెట్టిన పోస్టు సారాంశం, నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియాను సమాచారం, కమ్యూనికేషన్ కోసం మొదట్లో వాడాం. ఆ తరువాత ప్రపంచంలోని జీవన శైలి, డిఫరెంట్ సంస్కృతి, సంప్రదాయల గురించి, నాలెడ్జ్ కోసం ఉపయోగించేవాళ్ళం. ఇక్కడికి ఒకరికొకరు సపోర్ట్ గా నిలవాలనే వస్తాం. ఆనందం, బాధ వంటి వాటిని పంచుకోవడానికి సోషల్ మీడియా ఉంటాం. నే సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి జ్ఞాపకం, ఫోటోలు, డాన్సులు, స్ట్రాంగ్ కౌంటర్లు, కంబ్యాక్ లు అన్ని నా జీవితంలో భాగమే.

ఎన్నో ఎత్తుపల్లాలు, ఎదురుదెబ్బలు వచ్చాయి. ఒక పబ్లిక్ ఫిగర్ గా ఇలాంటి వాటిని నేను తప్పించుకోలేను. వాటికి తలొగ్గను. ప్రతి ఒక్కరికి చెడు రోజులు వస్తాయి. 5 రోజులు క్రితం జరిగిన ఇన్సిడెంట్ కి స్పందన ఇది. ఈ పోస్ట్ పూర్తి వివరాలు అనసూయ పెట్టిన పోస్టులో లేవు. ఆమెను అంతగా బాధపెట్టిన వ్యక్తి గురించి లేదా ఇన్సిడెంట్ గురించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. అంత సుధీర్ఘ సందేశంలో క్లారిటీ ఇవ్వలేదు.
https://www.instagram.com/reel/CwHqh09x9bQ/?utm_source=ig_embed&ig_rid=7529b1e6-ad7f-40a9-bf92-f6cea185d0cb

గత ఏడాది ‘పోకిరి’ తో మొదలైన రీరిలీజ్ ట్రెండ్ విజయవంతంగా కొనసాగుతోంది. స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి కెరీర్ లో హిట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలు రీరిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ కూడా రీరిలీజ్ లో మంచి వసూళ్లను సాధించింది.
అయితే గతంలో నిరాశపరిచిన రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో రీరిలీజ్ చేశారు. అప్పుడు డిజాస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత యావరేజ్ గా నిలిచిన చిన్న సినిమా ‘ఈనగరానికి ఏమైంది’ రీరిలీజ్ లో మంచి కలెక్షన్స్ సాధించి, పెద్ద సినిమాల లిస్ట్ లో నిలిచింది.
తాజాగా రీరిలీజ్ అయిన యోగికి కూడా అలాంటి రెస్పాన్స్ రావడంతో వరుసగా కొన్ని ప్లాప్ సినిమాలు రీరిలీజ్ సిద్ధం అయ్యాయి. అయితే స్టార్ హీరోలందరికి కాలంతో పని లేకుండా ఎప్పుడు రిలీజ్ అయినా ఫ్లాపే అనిపించే చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని టచ్ చేయకపోవడమే బెటర్ అని అంటున్నారు. రాఖీ, ఒక్క మగాడు, లయన్ సినిమాలను త్వరలో రీరిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటి పై సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
ప్రేమ అనేది నమ్మకం, ఎదుటి వ్యక్తి ఇచ్చే గౌరవం, కేరింగ్ లాంటి వాటితో నిలబడుతుంది. కానీ కండిషన్లు, డిమాండ్లతో ఏ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. అయితే ఒక వ్యక్తి తన గర్ల్ఫ్రెండ్ పాటించాల్సిన 15 రూల్స్ చెప్పాడట. దానికోసం ఓ లిస్ట్ కూడా ఇచ్చాడట. ఆమె ఆ లిస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానిని చూసినవారు షాక్ అవుతున్నారు. నెటిజెన్లు అతని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ట్రోల్ చేస్తున్నారు. 












అంతేకాకుండా లవర్ సూర్య ప్రకాశరావుతో కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ప్రసుతం వీడియో మరియు పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటితో ఆ బాలిక ఇద్దరు యువకులతో ఒకరికి తెలియకుండా మరొకరితో నడుపుతున్న ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. దాంతో సాయికుమార్ మరియు సూర్యప్రకాశరావు ఆ బాలిక ఇంటికి వెళ్ళి ఇద్దరిలో ఎవరు కావాలని ? ఆమె ఎవరితో కలిసి ఉంటుందో చెప్పమని నిలదీశారు. ఊహించని పరిణామంతో ఏం చేయాలో తెలియని ఆ బాలిక ఉరి వేసుకుని ఆగస్ట్ 10న ప్రాణాలు తీసుకుంది.
ఆమె తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాలిక మృతదేహం దగ్గర లెటర్ పోలీసులకు ఒక లెటర్ లభించింది. ఆ లెటర్ లో ‘సూర్య వాళ్లెవరినీ కూడా వదలకు కుక్క చావు చావాలి కొడుకులు’ అని ఉంది. అయితే సూర్యప్రకాశ్ అదే రోజు రాత్రి గోపాలపట్నం దగ్గరలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ముక్కోణపు ప్రేమ కథలో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా, సాయికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.



భోళా శంకర్ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్. 2015లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన వేదాళం అనే సూపర్ హిట్ చిత్రానికి భోళా శంకర్ రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ మూవీకి కి డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. దాదాపు 10 సంవత్సరాల తరువాత దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు.
గతంలో మెహర్ రమేష్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తీసినప్పటికీ, అవి హిట్ అందుకోలేకపోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో మంచి కమ్ బ్యాక్ కావాలని భావిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే షోలు పడడంతో మూవీ చూసిన ఆడియెన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
భోళా శంకర్ సినిమాను చూసినవారు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఈ మూవీ లోని సీన్స్ కు సంబంధించిన ఫోటోలతో కూడిన మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ సామాజిక మధ్యమాలలో ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.















