కరోనా మహమ్మారి తో యావత్ మానవ ప్రపంచం అలుపెరుగని పోరాటం చేస్తోంది.దేశాల ప్రధాన మంత్రులు, అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి మొదలుకొని రోడ్లు,రైలు పట్టాలపై ప్రాణాలను పారేసుకుంటున్న వలసకూలీల వరకూ కరోనాపై తమ తమ స్థాయుల్లో యుధ్దాలు చేస్తున్నవాళ్ళే…వీరందరి సమరం ఒక ఎత్తైతే…కరోనా పంజా ధాటికి పడిపోయిన ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి డాక్టర్లు చేస్తున్న పోరాటం మరో ఎత్తు..కరోనా పేషెంట్స్ ప్రాణాలను కాపాడడం కోసం ఎంతటి సాహసానికి పూనుకుంటున్నారో తెలియాలంటే ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ..

ఢిల్లీకి చెందిన డాక్టర్ జహిద్ అబ్దుల్ మజీద్ ఎయిమ్స్ లో అత్యవసర కేసుల నిపుణుడుగా పనిచేస్తున్నారు.నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ ని ఎయిమ్స్ ప్రధాన ఆసుపత్రి నుంచి ట్రామా సెంటర్ కు అంబులెన్స్లో తరలిస్తున్నారు .ఇంతలో , ఆ పేషెంట్ ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆ సమాచారం అందుకున్న డాక్టర్ జాహిద్ అక్కడికి చేరుకుని అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడం గమనించాడు, అతడి గొంతులో అమర్చిన ఆక్సిజన్ ట్యూబు సరిగా ఇమడలేదని గుర్తించిన వెంటనే దాన్ని సరిగా అమర్చేందుకు ప్రయత్నించారు

కానీ, కళ్లకు అడ్డుగా ఉన్న కళ్లద్దాలతో సరిగా కనిపించకపోవడం, మరో వైపు అది తెల్లవారుఝాము ప్రాంతం చీకటిగా ఉండడం, అంబులెన్స్ లో వెలుతురు కూడా సరిగా లేకపోవడంతో డాక్టర్ జాహిద్ చేసేదేంలేక వెంటనే తన తలకు ఉన్న పిపిఇ కిట్ మాస్క్ ను తీసివేసి, ఆ పేషెంట్ కు ఆక్సిజన్ ట్యూబ్ ను సరిగ్గా అమర్చాడు. ఆ తర్వాత అతడికి ఊపిరి తీసుకోవడం సులువయింది.

ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో మనుషులందరూ భౌతిక దూరం పాటిస్తుంటే, అటువంటిది కరోనా పేషెంట్ కి అతి దగ్గరగా ఉండి , తన ప్రాణాలను లెక్క చేయకుండా జాహిద్ ఈ సాహసానికి ఒడిగట్టాడు..జాహిద్ కొంచెం ఆలస్యం చేసినా ఆ పేషెంట్ ప్రాణాలు పోయేవే..కానీ అతడికి ఆక్సిజన్ పైప్ సెట్ చేసే క్రమంలో జాహిద్ అతడికి చాలా దగ్గరగా ఎక్స్పోపోజ్ అయ్యాడు..దాంతో జాహిద్ ను 14రోజులు క్వారంటైన్లో ఉంచారు.

ప్రస్తుతం జాహిద్ కి ఎటువంటి కరోనా లక్షణాలు లేవు, కాని ఇకపై కూడా ఉండకుండా తను త్వరగా బయటపడాలని తన ఫ్రెండ్స్ మరియు కొలీగ్స్ కోరుకుంటున్నరు..డాక్టర్ జాహిద్ చేసిన పని మంచిదే కానీ, కరోనాకి తెలియదు కదా అతడు చేసిన మంచి గురించి..అది ఎవరినైనా కాటేయడానికి సిద్దంగా ఉంటుంది.. “అప్పటికే అతను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని, అతడి ప్రాణాలు కాపాడటానికే సేఫ్టీ కిట్ తీసేసానని, ఐసోలేషన్ పూర్తయ్యాక మళ్లీ విదుల్లో జాయిన్ అవుతానని జాహిద్ తెలిపాడు.


























 ‘సరిలేరు నీకెవ్వరూ’ అని అనాల్సిందే.మూగ జీవాల కోసం ఆమె తరచూ ఎదో ఒకటి చేస్తూనే ఉన్నారు…ఇకపోతే దేశం పేస్ చేస్తున్న సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జనాభా నియంత్రణ గురించి ఇదే అంశం మీద రష్మీ ఒక నెటిజెన్ కి క్లాస్ పీకింది అదేంటో చూద్దాం రండి…దేశానికి ప్రస్తుత పరిస్థితి కరోనా లాంటి డిసాస్టర్ పరిస్థుతుల మీద నెటిజన్స్ తో గొడవకి దిగింది రష్మీ దీనికి స్పందిస్తూ ‘ప్రతి సమస్యకు ప్రభుత్వాలను వేలెత్తి’ చూపుతున్నారని ఏ ఒక్కరికి కూడా తమవ్యక్తిగత బాధ్యత తీసుకోరని రష్మీ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది..
 ‘సరిలేరు నీకెవ్వరూ’ అని అనాల్సిందే.మూగ జీవాల కోసం ఆమె తరచూ ఎదో ఒకటి చేస్తూనే ఉన్నారు…ఇకపోతే దేశం పేస్ చేస్తున్న సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జనాభా నియంత్రణ గురించి ఇదే అంశం మీద రష్మీ ఒక నెటిజెన్ కి క్లాస్ పీకింది అదేంటో చూద్దాం రండి…దేశానికి ప్రస్తుత పరిస్థితి కరోనా లాంటి డిసాస్టర్ పరిస్థుతుల మీద నెటిజన్స్ తో గొడవకి దిగింది రష్మీ దీనికి స్పందిస్తూ ‘ప్రతి సమస్యకు ప్రభుత్వాలను వేలెత్తి’ చూపుతున్నారని ఏ ఒక్కరికి కూడా తమవ్యక్తిగత బాధ్యత తీసుకోరని రష్మీ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది..
 కానీ వారు చదువుకోకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటుందని తిరిగి ప్రశ్నించగా రష్మీ.చివరిగా చెప్పేది ఏమంటే మన దేశంలో ఎన్నో సమస్యలకి పరిష్కారమంటే ఒక్కటే అదే నియంత్రణ .సాధ్యమైనంత వరకు అందరికి అర్థం అయ్యేలా చెప్పాడని మన జనాభాను నియంత్రణలో ఉండాలి అనే ఆలోచనను వివరించండి. డబ్బు ఉన్న వారు కనీసం దత్తత తీసుకోడానికి కూడా ముందుకు రారు..పైగా పిల్లల్ని కనడానికి సరోగసి మార్గాన్ని ఎంచుకుంటున్నారు
కానీ వారు చదువుకోకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటుందని తిరిగి ప్రశ్నించగా రష్మీ.చివరిగా చెప్పేది ఏమంటే మన దేశంలో ఎన్నో సమస్యలకి పరిష్కారమంటే ఒక్కటే అదే నియంత్రణ .సాధ్యమైనంత వరకు అందరికి అర్థం అయ్యేలా చెప్పాడని మన జనాభాను నియంత్రణలో ఉండాలి అనే ఆలోచనను వివరించండి. డబ్బు ఉన్న వారు కనీసం దత్తత తీసుకోడానికి కూడా ముందుకు రారు..పైగా పిల్లల్ని కనడానికి సరోగసి మార్గాన్ని ఎంచుకుంటున్నారు  ఈ విషయం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.పేదవారిని తప్పించుకోవడానికి వీల్లేదు ఒక్కోరు ముగ్గురు,నలుగురు పిల్లల్ని కంటున్నారు..ఇంకొందరు అయితే అంతకంటే ఎక్కువ మందినే కంటున్నారు.ఇలా జరుగుతుంది కాబట్టే ఇంతటి కష్టసమయాల్లో ఇన్ని బాధలు పడుతున్నాము.ఇదే పరిస్థితి కొనసాగితే ఎలాంటి పథకాలు ఉపయోగపడని తెలిపింది.
ఈ విషయం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.పేదవారిని తప్పించుకోవడానికి వీల్లేదు ఒక్కోరు ముగ్గురు,నలుగురు పిల్లల్ని కంటున్నారు..ఇంకొందరు అయితే అంతకంటే ఎక్కువ మందినే కంటున్నారు.ఇలా జరుగుతుంది కాబట్టే ఇంతటి కష్టసమయాల్లో ఇన్ని బాధలు పడుతున్నాము.ఇదే పరిస్థితి కొనసాగితే ఎలాంటి పథకాలు ఉపయోగపడని తెలిపింది.