ప్రతి సినిమాకి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వస్తారు నాని. గత సంవత్సరం అంటే సుందరానికి సినిమాతో అలరించారు. ఆ సినిమాలో సుందర్ ప్రసాద్ అనే ఒక సాధారణ యువకుడిగా నాని కనిపిస్తారు.
ఈ సినిమాలో నాని పాత్రకి పూర్తి భిన్నంగా ఇప్పుడు దసరాలో నాని పోషించిన పాత్ర ఉంటుంది. ఇందులో చాలా రఫ్ గా గడ్డంతో కనిపిస్తున్నారు నాని. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యారు.

సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పటికే సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా విడుదల అయ్యే ముందు కూడా సినిమా బృందం అంతా చాలా కాన్ఫిడెంట్ గా సినిమా ప్రేక్షకులకి నచ్చుతుంది అని చెప్పారు. అలాగే సినిమా ప్రేక్షకులందరికీ నచ్చింది. అందులోనూ ముఖ్యంగా హీరో నాని పర్ఫార్మెన్స్ అయితే ఇంకా బాగా ఆకట్టుకుంది అని అంటున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అయితే నిజంగానే ప్రేక్షకులు ఆ ఎమోషన్ ఫీల్ అయ్యేలా ఆ నటులు నటించారు అని అన్నారు.

గ్రామీణ నేపథ్యంలో ఉన్న సినిమాలు అంతకు ముందు చాలా వచ్చాయి. కానీ ఈ సినిమా కథనం మాత్రం డిఫరెంట్ గా ఉంది. అందులోనూ సినిమాలో ఎమోషన్స్ చాలావరకు బాగా ఎలివేట్ అయ్యేలా చూసుకున్నారు. అవన్నీ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. అలాగే సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18




#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18











సచిన్, సెహ్వాగ్ జోడికి పాక్ జట్టు బౌలింగ్ చేయదానికి వ్యతిరేకంగా ప్లాన్ వేయాల్సి వచ్చేదని తెలిపాడు. వీరిద్దరిని అవుట్ చేస్తేనే ఆ మ్యాచ్ గెలువడమే మా ప్లాన్ అని చెప్పాడు. ఈ ఇద్దరితో పాటుగా యువరాజ్ సింగ్ పాక్ బౌలర్లను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఈ ముగ్గుర్ని అవుట్ చేసినపుడు గొప్పగా ఫీలయ్యే వాళ్లమని చెప్పాడు. సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ లు పాకిస్థాన్ పై చాలా సార్లు భారీ భాగస్వామ్యాలను చేశారు. ఒకరు అవుట్ అయితే ఇంకొకరు ప్రత్యర్థి జట్టు మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించేవారు.
ముల్తాన్లో పాకిస్థాన్ జట్టు పై సచిన్ టెండూల్కర్ 194 రన్స్ తో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ద్రవిడ్ ఆ సమయంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో సచిన్ డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ ను కోల్పోయాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తో పాటు సెహ్వాగ్ పాక్ జట్టు పై విధ్వంసం సృష్టించాడు. ముల్తాన్లో జరిగిన మ్యాచ్ లో సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్ కి పాక్ ప్లేయర్స్ వణికిపోయారు. ఈ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ చేయడంతో సెహ్వాగ్ను ‘సుల్తాన్ ఆఫ్ ముల్తాన్’ గా పిలిచేవారు.
Also Read: 






