ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా …

బాడ్ మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై టాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. సిద్ధార్థ్ విమర్శనాత్మక ట్వీట్స్ చేయడం ఇది మొదటి సారి కాదు. అయితే.. సిద్ధూ చేసిన ట్వీట్ పై నెటిజన్స్ తో సహా …

నాగార్జున హీరోగా వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని… ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుంది …

సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా మంగళవారం ప్రారంభమైన 3వ టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు 223 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (79: 201 బంతుల్లో 12×4, 1×6) చాలా రోజుల తర్వాత మెరుగైన ఇన్నింగ్స్ …

ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం …

టాలీవుడ్ కు సంక్రాంతి ప్రతిసారి కూడా ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. ఈ ఫెస్టివల్లో కాస్త పాజిటివ్ టాక్ అందుకున్న సినిమాలు కూడా భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందుకుంటాయి. అందుకే ప్రతిసారి కూడా పోటీ తీవ్రత ఎంత ఉన్నా కూడా సినిమాలను …

మనం సాధారణం గా ఉపయోగించే వాటర్ బాటిల్స్ కి, కూల్ డ్రింక్స్ ను స్టోర్ చేసి అమ్మే బాటిల్స్ కి తేడా ఉంటుంది. ఈ తేడా ఎప్పుడైనా గమనించారా..? సాధారణం గా ఉండే వాటర్ బాటిల్స్ కి కింద బేస్ ఫ్లాట్ …

తల్లితండ్రులు ఉన్న వారు అదృష్టవంతులు. అయితే.. వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మంది వారిని భారంగా భావిస్తుండడం దురదృష్టకరం. కొంతమంది పిల్లలు వారిని వేరుగా ఉంచి చూసుకుంటూ ఉంటారు. కొందరైతే దారుణంగా వారిని పట్టించుకోవడమే మానేస్తూ ఉంటారు. రాను రాను, వారి …

మనం తరచూ కరెంటు వైర్ల మీద కూర్చునే కాకులు, పిట్టల్ని చూస్తుంటం వీటికి షాక్ కొట్టదా? అనిపిస్తుంటుంది మనలో చాలా మందికి ఈ ప్రశ్న ఎవరికైనా పెద్దవారికి వేస్తే వారు చెప్పే సమాధానం మనకు తృప్తినివ్వదు. కరెంటు వైర్ల మీద కూర్చునే …

వాక్సిన్ వేయించుకోవడం దాదాపు పూర్తి కావొస్తున్నా.. మానవాళి ఈ కరోనా బెడద ఇంకా తప్పలేదు. థర్డ్ వేవ్ రూపంలో ఈ మహమ్మారి మరో సారి ముంచుకు రాబోతోందని ప్రభుత్వాలు సైతం ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర …