ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు కరోనా బాధితుల సంఖ్య  పెరుగుతూనే ఉంది ..ఎంతోమంది చనిపోగా ,కొంతమంది మాత్రం ఈ వ్యాధితో పోరాడి బతికి బయట పడుతున్నారు.ఒకరి నుండి ఒకరికి వైరస్ సోకడం వలన సామాజిక దూరం పాటించి కరోనా ను అదుపు …

డైరెక్టర్ రాజమౌళి పేరు వినగానే మొదటగా గుర్తుకొచ్చేది పక్కా సక్సెస్ డైరెక్టర్ ..బాహుబలి చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కూడా హీరో బాలకృష్ణ తో సినిమా చెయ్యాలనుకున్నాడట కానీ కొన్ని పరిస్థితుల కారణంగా …

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి ఈ కరోనా మహమ్మారి విజృభిస్తుంది .సామజిక దూరం పాటించాలని దాదాపు అన్ని దేశాలలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే ..అత్యవసరం అయితే బయటకు రాకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి ..దీంతో అంతా ఇంటికే …

ఈ మధ్య నాకొక డౌటొచ్చింది…నన్ను చూసి ఏడవకురా అని ఆటోలు ,లారీల మీద రాస్తారు కానీ ఖరిదైన బెంజ్ కార్ల మీద రాయరెందుకు అని.. ఆటోలపై రాసే కొన్ని కోటేషన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. మనం ఎప్పుడైనా ఊర్లకి వెళ్లినప్పుడు గమనించాలి …

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ వ్యాధిని నియంత్రించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా మంది సెలెబ్రిటీలు రకరకాల ఛాలెంజ్ లు పెడుతూ సోషల్ మీడియాలో …

ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి చైతు మనసు మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ అందరి మనసు దోచుకుంది సమంత. ఏం మాయ చేసావే తర్వాత నాగ చైతన్యతో మరో మూడు సినిమాల్లో కలిసి నటించింది. చైతు భార్యగా …

కరోనాతో ప్రపంచం దేశాలన్ని యుద్దం చేస్తున్నాయి.. వాక్సిన్ ఇప్పట్లో రావడం కష్టమని ,కనీసం ఉపశమనం అయినా చూడడం కొంతలో కొంత మేలని తలచి, ఏఏ దేశాలు ఏ మందులు వాడితే కరోనా నయం అవుతుందా అని సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు.. అన్ని దేశాల …

కోవిడ్-19 కరోనా కారణంగా యావత్ ప్రపంచం లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే..రోజు రోజుకి మహమ్మారి మరింతల విజృంభిస్తుండటం తో దిక్కు తోచని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి.ఇలాంటి కఠిన సమయం లో బస్సు రవాణా ఎప్పుడు మొదలవుతుందో తెలియని స్థితి.అటు ప్రపంచం …

విష్ణు ప్రియ.. ఇప్పుడు బుల్లితెర సంచలనం షార్ట్ పీరియడ్ లో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే అది విష్ణు ప్రియ అనే చెప్పాలి.లుక్స్,పెరఫామెన్స్, ఒక్కటి ఏమిటి అన్ని విధాలుగా ఈమెకు పిచ్చ ఫాన్స్ అయిపోయారు.ఈ క్రమంలో …

అష్టాచెమ్మా ఆడుదామంటే… కరోనా రావట్టే.. 31మందికి వచ్చిందని న్యూస్ చూసి దెబ్బకి అష్టాచెమ్మా బంద్.. పేకాట ఆడితే 39 మందికొచ్చిందని మరో వార్త.. ఓర్నాయనో ఈ ఆటలాడి ఆ మాయదారి రోగం తెచ్చుకునే కంటే ఎంచక్కా లూడో గేమ్ ఆడుకోవడం బెటర్ …